Jump to content

Recommended Posts

Posted

According to IT filings in India .... only 1.5L people earn more than 1C.

2018 - 19 సంవత్సరానికి గాను వార్షిక ఆదాయం కోటి రూపాయలు దాటింది అంటూ రిటర్న్ దాఖలు చేసిన వారు కేవలం 1.5 లక్షల మంది మాత్రమేనంటూ ఆయన ఒక సదస్సులో పేర్కొన్నారు. భారత్ వంటి దేశంలో ఈ సంఖ్య చాలా తక్కువ. జీడీపీ - వినయోగం విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే రిటర్న్ దాఖలు చేయడం విచారించదగ్గ విషయమన్నారు. 2014-15 సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 69 వేలు మాత్రమే ఉండేదని - నాలుగేళ్లలో ఇంతగా పెరగడం జరిగిందని అన్నారు. ఇందులో ఎక్కువగా వేతన జీవులే ఉన్నారట.

వ్యాపారాలు చేసుకునే వారు తమ డబ్బును బ్లాక్ మనీగా మార్చి లెక్కల్లోకి రాకుండా చేస్తూ కోట్లు ఉన్నా కూడా లేనట్లుగా రిటర్న్ లు దాఖలు చేస్తున్నారు. వేతన జీవులకు మాత్రం తమ మొత్తం జీతం చూపించుకోక తప్పదు. అందుకే రిటర్న్ లు దాఖలు చేసే వారు ఎక్కువగా వేతన జీవులు ఉంటారు. ఈ సంవత్సరంలో పన్ను చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశించామని - కాని అది కూడా సాధ్యం కాలేదని సుశీల్ చంద్ర అన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...