kakatiya Posted February 12, 2019 Report Posted February 12, 2019 జోద్పూర్ : ఒక దళితుని పెళ్లి ఊరేగింపుపై రాజ్పుత్ లు దాడి చేసిన ఘటన రాజస్థాన్లోని జరిగింది. దుగార్ గ్రామానికి చెందిన సవారు రామ్ పోలీసుశాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్సి కేటగిరికి చెందిన సవారు రామ్ పెళ్లి సందర్భంగా ఊరేగింపుగా వెళుతుండగా రాజ్పుత్లకు చెందిన కొందరు వారిపై కత్తులతో దాడి చేశారు. దీంతో పెళ్లికి వచ్చిన అతిధులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. సవారు రామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, 12 మంది నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.