Jump to content

Nakka CBN inko vedhava pani


Recommended Posts

Posted
30 minutes ago, Chinna84 said:

Ee nalugurilo, okkallayina gelusthaara eesaari ??

Doubt ae...

Posted

బెజవాడపై కేంద్రం భారీ కుట్ర..!

ట్రాఫిక్ చిక్కుల్లో.. బెజవాడ ప్రజల్ని పడేయాలని… కేంద్రం భారీ కుట్ర చేసింది. కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులకు గండికొట్టేసింది. పనులు చేసిన తర్వాత కాంట్రాక్ట్ కంపెనీకి … కేంద్రం నుంచి రావాల్సిన రూ. 6కోట్ల బిల్లును పే అండ్‌ అక్కౌంట్స్‌ కమిటీ తిరస్కరించింది. చేసిన పనికి రీ వాల్యుయేషన్‌ చేయాలని ఆదేశించటంతో ఇప్పట్లో ఈ బిల్లు వచ్చే పరిస్థితి లేదు. శనీశ్వరాలయం దగ్గర రూ. 6.50 కోట్లతో చేపట్టిన వయాడక్ట్‌ పనులకు సంబంధించి బిల్లు కూడా అనిశ్చితిలో పడింది. ఈ బిల్లును రాష్ట్రప్రభుత్వం చెల్లింపు చేస్తుందా? కేంద్రప్రభుత్వం చెల్లిస్తుందా? అన్న సందేహాలు లెవనత్తి అసలు పనులు జరగకుండా.. చేసే ప్రయత్నం చేస్తోంది. ఇదిగో ఇచ్చేస్తున్నాం అని చెప్పిన ఎస్కలేషన్‌ ఛార్జీలు రూ.4కోట్లు కూడా కేంద్రం దగ్గర నిలిచిపోయాయి.

పనుల చేపడుతున్న సోమా సంస్థను.. పకడ్బందీగా ఆర్థిక కష్టాల్లోకి నెట్టేలా కేంద్రం వ్యవహరించింది. కాంట్రాక్టు సంస్థ చేసిన పనికి రూ. 6 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు రావాల్సి ఉంది. ఈ బిల్లు పే అండ్‌ అక్కౌంట్స్‌ కమిటీ దృష్టికి వెళ్ళగా తిరస్కరించింది. సంవత్సరాంతం కావటంతో పనులకు సంబంధించి రీ వాల్యుయేషన్‌చేసి పంపించాల్సిందిగా కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. రీవాల్యుయేషన్‌ చేసి పే అండ్‌ అక్కౌంట్స్‌కు పంపించటానికి చాలా సమయం పడుతుంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ అయితే కానీ ఆ డబ్బులు రావు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువు ఒడ్డు నుంచి శనీశ్వరాలయం వరకు సోమా సంస్థ వయాడక్ట్‌ నిర్మాణ పనుల కోసం రూ.6.50కోట్లు వెచ్చించింది. దీనికి సంబంధించిన బిల్లు పెండింగ్‌లో పడింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో వాల్‌తో కూడిన వయాడక్ట్‌ను నిర్మించాల్సిందిగా సూచించింది.
వాల్‌ కట్టడం వల్ల ఘాట్లు కనిపించవని, ఈ ప్రాంతం అంతా మూసుకుపోయినట్టు ఉంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లర్ల మీద వయాడక్ట్‌ చేపట్టాలని నిర్దేశించింది. పిల్లర్ల మీద వయాడక్ట్‌ నిర్మించటానికి కేంద్రం అంగీకరించలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వ నిధులతో నిర్మించాలని నిర్ణయించారు. ఈక్రమంలో భాగంగా కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించింది. బిల్లుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రమా? కేంద్రమా? అన్న మీమాంస నెలకొంది. కేంద్రాన్ని ఒప్పించి బిల్లు మంజూరు చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ బిల్లు చెల్లింపునకు సంబంధించి గందరగోళం నెలకొనటంతో కాంట్రాక్టు సంస్థకు నిధుల వెసులుబాటు లేకుండాపోయింది. మొత్తానికి కేంద్రం ఏపీని ఇబ్బంది పెట్టాలనుకునే అంశంలో మరో విజయం సాధించింది.
వాల్‌ కట్టడం వల్ల ఘాట్లు కనిపించవని, ఈ ప్రాంతం అంతా మూసుకుపోయినట్టు ఉంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లర్ల మీద వయాడక్ట్‌ చేపట్టాలని నిర్దేశించింది. పిల్లర్ల మీద వయాడక్ట్‌ నిర్మించటానికి కేంద్రం అంగీకరించలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వ నిధులతో నిర్మించాలని నిర్ణయించారు. ఈక్రమంలో భాగంగా కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించింది. బిల్లుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రమా? కేంద్రమా? అన్న మీమాంస నెలకొంది. కేంద్రాన్ని ఒప్పించి బిల్లు మంజూరు చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ బిల్లు చెల్లింపునకు సంబంధించి గందరగోళం నెలకొనటంతో కాంట్రాక్టు సంస్థకు నిధుల వెసులుబాటు లేకుండాపోయింది. మొత్తానికి కేంద్రం ఏపీని ఇబ్బంది పెట్టాలనుకునే అంశంలో మరో విజయం సాధించింది.

Posted
Quote

బెజవాడపై కేంద్రం భారీ కుట్ర..!

ట్రాఫిక్ చిక్కుల్లో.. బెజవాడ ప్రజల్ని పడేయాలని… కేంద్రం భారీ కుట్ర చేసింది.

giphy.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...