Jump to content

Recommended Posts

Posted

https://telugu.gulte.com/tnews/32261/-

కుమ్మేస్తున్న టీడీపీ.. చప్పుడు లేని వైసీపీ, జనసేన

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో 20 రోజులే సమయం ఉంది. అక్కడ ప్రధాన పార్టీలు మూడూ అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. దాదాపుగా మూడు పార్టీలూ అన్ని స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. ప్రచారంలో ఉద్ధృతంగా దూసుకెళ్తున్నాయి. మున్ముందు ఈ ఉద్ధృతి ఇంకా పెరగనుంది. ఐతే గ్రౌండ్ లెవెల్ ప్రచారం సంగతలా ఉంచితే టీవీల్లో ప్రకటనల విషయంలో మాత్రం అధికార తెలుగుదేశం పార్టీ దూసుకెళ్తోంది. 

ఆ పార్టీ కోసం ఈసారి ప్రకటనలు గట్టిగానే రూపొందించారు. వాటిని ప్రభావవంతంగా రూపొందించారు. ఎక్కడలేని ఎమోషన్ నింపారు. వీటి వెనుక దర్శకుడు బోయపాటి శ్రీను ఉన్నట్లుగా చెబుతున్నారు. ఐతే ఎవరు తీశారన్నది పక్కన పెడితే ప్రకటనలు బాగానే అనిపిస్తున్నాయి. ప్రతి ప్రముఖ ఛానెల్లోనూ ప్రకటనలతో హోరెత్తించేస్తున్నారు. ఒక ఛానెల్ మార్చి ఇంకో ఛానెల్‌కు వెళ్తే అక్కడా టీడీపీ యాడ్ వస్తోంది.

తెలుగుదేశం పార్టీ ప్రకటనలతో ఇలా దూసుకెళ్తుంటే.. మిగతా రెండు ప్రధాన పార్టీల చప్పుడే లేదసలు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటనల సంగతి పట్టించుకున్నట్లే లేడు. ఆయన పార్టీకి డబ్బులకు లోటేం లేదు. అయినప్పటికీ టీవీ ప్రకటనల గురించి పట్టింపు ఉన్నట్లు లేదు. ఒక్క సాక్షి ఛానెల్లో మాత్రం సాధ్యమైనంతగా జగన్‌ను లేపే ప్రయత్నం జరుగుతోంది. 

టీవీల్లో ప్రకటనలు మాత్రం ఎక్కడా లేవు. ఇక జనసేన సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. యాడ్స్ అస్సలు లేవు. ఆ పార్టీకి సంబంధించి టీవీ ఛానెళ్లలో కవరేజీ కూడా లేదు. ఐతే జగన్, పవన్ పార్టీలు సోషల్ మీడియాలో మాత్రం టీడీపీకి దీటుగా నిలుస్తున్నాయి. వాటి మద్దతుదారులు గట్టిగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా ప్రకటనల విషయంలో వైెకాపా మిగతా రెండు పార్టీల కంటే ముందంజలో ఉంది.

Posted
28 minutes ago, vatsayana said:

https://telugu.gulte.com/tnews/32261/-

కుమ్మేస్తున్న టీడీపీ.. చప్పుడు లేని వైసీపీ, జనసేన

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో 20 రోజులే సమయం ఉంది. అక్కడ ప్రధాన పార్టీలు మూడూ అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. దాదాపుగా మూడు పార్టీలూ అన్ని స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. ప్రచారంలో ఉద్ధృతంగా దూసుకెళ్తున్నాయి. మున్ముందు ఈ ఉద్ధృతి ఇంకా పెరగనుంది. ఐతే గ్రౌండ్ లెవెల్ ప్రచారం సంగతలా ఉంచితే టీవీల్లో ప్రకటనల విషయంలో మాత్రం అధికార తెలుగుదేశం పార్టీ దూసుకెళ్తోంది. 

ఆ పార్టీ కోసం ఈసారి ప్రకటనలు గట్టిగానే రూపొందించారు. వాటిని ప్రభావవంతంగా రూపొందించారు. ఎక్కడలేని ఎమోషన్ నింపారు. వీటి వెనుక దర్శకుడు బోయపాటి శ్రీను ఉన్నట్లుగా చెబుతున్నారు. ఐతే ఎవరు తీశారన్నది పక్కన పెడితే ప్రకటనలు బాగానే అనిపిస్తున్నాయి. ప్రతి ప్రముఖ ఛానెల్లోనూ ప్రకటనలతో హోరెత్తించేస్తున్నారు. ఒక ఛానెల్ మార్చి ఇంకో ఛానెల్‌కు వెళ్తే అక్కడా టీడీపీ యాడ్ వస్తోంది.

తెలుగుదేశం పార్టీ ప్రకటనలతో ఇలా దూసుకెళ్తుంటే.. మిగతా రెండు ప్రధాన పార్టీల చప్పుడే లేదసలు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటనల సంగతి పట్టించుకున్నట్లే లేడు. ఆయన పార్టీకి డబ్బులకు లోటేం లేదు. అయినప్పటికీ టీవీ ప్రకటనల గురించి పట్టింపు ఉన్నట్లు లేదు. ఒక్క సాక్షి ఛానెల్లో మాత్రం సాధ్యమైనంతగా జగన్‌ను లేపే ప్రయత్నం జరుగుతోంది. 

టీవీల్లో ప్రకటనలు మాత్రం ఎక్కడా లేవు. ఇక జనసేన సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. యాడ్స్ అస్సలు లేవు. ఆ పార్టీకి సంబంధించి టీవీ ఛానెళ్లలో కవరేజీ కూడా లేదు. ఐతే జగన్, పవన్ పార్టీలు సోషల్ మీడియాలో మాత్రం టీడీపీకి దీటుగా నిలుస్తున్నాయి. వాటి మద్దతుదారులు గట్టిగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా ప్రకటనల విషయంలో వైెకాపా మిగతా రెండు పార్టీల కంటే ముందంజలో ఉంది.

Memu polling booth lo kummuthamu antunna Jaffas and Sainiks.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...