Hydrockers Posted April 19, 2019 Report Posted April 19, 2019 కంపెనీ అయినా ప్రజలకు సంబందించిన బ్యాంక్ ఖాతా వివరాలను అనధికారికంగా కలిగి ఉంటే అది కేసు అవుతుంది. ఆదార్ సంస్థ ఈ విషయం తెలిపింది. తన సర్వర్ నుంచి డేటా చౌర్యం జరగలేదని, తమ సర్వర్లు అన్ని సేఫ్ గా ఉన్నాయని ప్రకటించిన ఆదార్ సంస్థ ఎవరైనా బ్యాంక్ ఖాతాలను పొంది ఉంటే నేరం అని, అలాంటి కేసు లో ఐటి గ్రిడ్స్ సంస్థ ఉందని ఆ సంస్థ అదికారులు వెల్లడించారు. ఏ వ్యక్తి సంతకం లేకుండా అతని బ్యాంకు ఖాతా నెంబర్ కాని, ఇతర వివరాలు కాని ప్రైవేటు సంస్థ వద్ద ఉండరాదని, అందువల్ల ఐటి గ్రిడ్ ఈ నేరాభియోగానికి గురవుతుందని వారు చెబుతున్నారు.కాగా తెలుగుదేశం మీడియా ఆధార్ డేటా చౌర్యం కాలేదని చెప్పిన విషయానికి అత్యంత ప్రాదాన్యత ఇచ్చింది. ఆదార్ డేటా అంతా చోరి జరిగింది ఆధార్ కార్డు సంస్థ నుంచి కాదని, ఎపి ప్రభుత్వం నుంచి అని ఇప్పటికే ఆదార్ అదికారులు కాని ,పోలీసు అదికారులు కాని చెబుతున్న సంగతి తెలిసిందే. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.