Jump to content

Recommended Posts

Posted
కేంద్రంలో కిషన్‌రెడ్డికి కేబినెట్‌ హోదా!
26-05-2019 03:46:09
 
636944391684485989.jpg
  • సంజయ్‌, అరవింద్‌ల్లో ఒకరికి సహాయ మంత్రి పదవి?
హైదరాబాద్‌/హైదరాబాద్‌సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచిన జి.కిషన్‌రెడ్డికి కేంద్రంలో కేబినెట్‌ హోదా కలిగిన కీలక పదవి దక్కనున్నట్లు సమాచారం. రైల్వే, పరిశ్రమలు, నీటిపారుదల వంటి కీలక శాఖల్లో ఒకటి ఆయనకు దక్కొచ్చని తెలుస్తోంది. రాష్ట్ర పార్టీలో ముఖ్యనాయకుడిగా ఎదగడంతో పాటు.. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాల వద్ద కిషన్‌ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా, పార్టీ శాసనసభాపక్ష నేతగా చురుకైన పాత్ర పోషించిన తీరు ఇప్పుడు కలిసొచ్చే అవకాశముంది. మరోవైపు.. నిజామాబాద్‌ నుంచి గెలుపొందిన ధర్మపురి అరవింద్‌, కరీంనగర్‌ నుంచి విజయం సాధించిన బండి సంజయ్‌ల్లో ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి వరించొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
 
గడ్కరీతో ముగ్గురు ఎంపీల భేటీ
పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు కిషన్‌రెడ్డి, సోయం బాపురావు, బండి సంజయ్‌లు శనివారం బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీని ఆయన నివాసంలో కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వారిని గడ్కరీ అభినందించారు. కాగా, ఎంపీ కిషన్‌రెడ్డికి 392 నంబరుతో పార్లమెంట్‌ ఐడీ కార్డు కేటాయించారు.
Posted
5 minutes ago, snoww said:
కేంద్రంలో కిషన్‌రెడ్డికి కేబినెట్‌ హోదా!
26-05-2019 03:46:09
 
636944391684485989.jpg
  • సంజయ్‌, అరవింద్‌ల్లో ఒకరికి సహాయ మంత్రి పదవి?
హైదరాబాద్‌/హైదరాబాద్‌సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచిన జి.కిషన్‌రెడ్డికి కేంద్రంలో కేబినెట్‌ హోదా కలిగిన కీలక పదవి దక్కనున్నట్లు సమాచారం. రైల్వే, పరిశ్రమలు, నీటిపారుదల వంటి కీలక శాఖల్లో ఒకటి ఆయనకు దక్కొచ్చని తెలుస్తోంది. రాష్ట్ర పార్టీలో ముఖ్యనాయకుడిగా ఎదగడంతో పాటు.. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాల వద్ద కిషన్‌ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా, పార్టీ శాసనసభాపక్ష నేతగా చురుకైన పాత్ర పోషించిన తీరు ఇప్పుడు కలిసొచ్చే అవకాశముంది. మరోవైపు.. నిజామాబాద్‌ నుంచి గెలుపొందిన ధర్మపురి అరవింద్‌, కరీంనగర్‌ నుంచి విజయం సాధించిన బండి సంజయ్‌ల్లో ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి వరించొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
 
గడ్కరీతో ముగ్గురు ఎంపీల భేటీ
పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు కిషన్‌రెడ్డి, సోయం బాపురావు, బండి సంజయ్‌లు శనివారం బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీని ఆయన నివాసంలో కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వారిని గడ్కరీ అభినందించారు. కాగా, ఎంపీ కిషన్‌రెడ్డికి 392 నంబరుతో పార్లమెంట్‌ ఐడీ కార్డు కేటాయించారు.

 

Posted
4 hours ago, snoww said:

Thank You Sec-Bad people. 

👏👏🙏🙏

Posted

Kishan Reddy ki pakka Ministry, Union ae istadu...

Yuva Morcha and ABVP la Kishan reddy and Modi manchi jaan jabba jigs

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...