Jump to content

Indians are rich but India is poor


Recommended Posts

Posted

Another example

 

దుబాయి గోల్డ్‌ సెక్టార్‌లో భారతీయులదే అగ్రస్థానం

దుబాయి గోల్డ్‌ సెక్టార్‌లో భారతీయులదే అగ్రస్థానం

దుబాయి: దుబాయి గోల్డ్‌ సెక్టార్‌లో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్ (డీఈడీ)కు చెందిన బిజినెస్‌ రిజిస్ట్రేషన్‌ అండ్‌ లైసెన్సింగ్‌ (బీఆర్‌ఎల్‌) విభాగం ఒక నివేదికలో ప్రకటించింది. పాకిస్థాన్‌, బ్రిటన్‌, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌, ఒమన్‌, జోర్దాన్‌, బెల్జియం, యెమెన్‌, కెనడా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 4,086 కంపెనీల ద్వారా 62,125 మంది ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరిలో 60,012 మంది పురుషులు కాగా 2,113 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు బీఆర్‌ఎల్ నివేదికలో వెల్లడైంది.

2018లో 274 బిలియన్‌ దిరమ్స్‌ విలువైన బంగారం, ఆభరణాలు, డైమండ్స్‌ అమ్మకాలు జరిపినట్లు దుబాయి గోల్డ్‌ అండ్‌ జ్యువెల్లరీ గ్రూపు పేర్కొంది. 2017లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఇది మూడు శాతం ఎక్కువ. గత కొన్నేళ్లుగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో బంగారం, విలువైన రాళ్ల వాణిజ్యం వృద్ధి సాధించిందని.. ఏటా 400 బిలియన్‌ దిరమ్స్‌ విలువైన వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు అంచనా. ఈ రంగంలో బంగారం దిగుమతుల విలువ 142.4 బిలియన్‌ దిరమ్స్, ఎగుమతుల విలువ 75.9 బిలియన్‌ దిరమ్స్‌గా ఉన్నట్లు ఫెడరల్‌ కస్టమ్స్‌ అథారిటీ పేర్కొంది.

 
 
Tags :
Facebook Share

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...