Sreeven Posted August 25, 2019 Report Posted August 25, 2019 చికాగో: కాల్పుల ఘటనతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న సోల్డన్ హైస్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా ప్రకారం.. బాలిక తన కుటుంబంతో కలిసి పుట్బాల్ ఈవెంట్కు హాజరైంది. ఆ సమయంలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులుకు తెగబడ్డాడు. దీంతో బాలికతో పాటు ఇద్దరు టీనేజర్లు, 40 ఏళ్ల మహిళ గాయపడ్డారు. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఏప్రిల్ నుంచి ఈ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఈ బాలికతో కలిపి 12 మంది బలయ్యారు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.