Jump to content

Recommended Posts

Posted
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు సార్లు పొత్తు పెట్టుకొని నష్టపోయామన్నారు. ఇకపై ఏ పార్టీతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్ళినా బీజేపీలోకి దళితులు, ముస్లీంలు ఎక్కువగా చేరుతున్నారన్నారు. బీజేపీ సిద్దాంతం తెలుసుకోవడం వల్ల రాష్ట్రంలో పేద బడుగు వర్గాలవారు పార్టీలో చేరుతున్నారని అన్నారు.
 
ఆంద్రబ్యాంక్ విలీనంపై నిరసనల విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే పోలీసులను అడ్డం పెట్టుకొని గ్రామాల్లో అరాచకం సృష్టించిందని, ఇప్పుడు వైసీపీ కూడా అదే ధోరణిలో పోతోందని విమర్శించారు. రాజన్న పాలనలో శత్రువును కూడా అక్కున చేర్చుకున్నారని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి ధోరణి మంచి పద్దతి కాదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చేతనైతే అసలు దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. కొన్నాళ్ళుపోతే అసలు దొంగలు బయటపడతారన్నారు. రాష్ట్రంలో వ్వక్తులు మారినా మైనింగ్ దోపిడి ఆగడం లేదని కన్నా విమర్శించారు
Posted

Arey matladite ardam undali 

BJP TDP tho pottu vpettukubapudu nuvvu eda unnav Ra 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...