Jump to content

Bjp enters the amaravathi chatroom


Recommended Posts

Posted
అమరావతిలోనే సచివాలయం ఉండాలి

అమరావతిలోనే సచివాలయం ఉండాలి

విజయవాడ: తెదేపాను గందరగోళంలోకి నెట్టేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. జగన్‌ ప్రకటన ప్రజలకు ఉపయోగపడేలా లేదని విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణా? లేక అధికార వికేంద్రీకరణా?అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. జిరాక్స్‌ మిషన్లు, 4 న్యాయవాదుల భవనాలు తప్ప కర్నూలుకు హైకోర్టుతో ఏం లాభమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ మిగిలిన రాష్ట్రాన్ని ముంచేయడానికే జగన్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాజధాని నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటున్నారు. ఎందుకు నిరూపించట్లేదు. తెదేపాను ఇబ్బంది పెట్టేందుకే పరిపాన వికేంద్రీకరణ అంటూ వైకాపా ఎత్తుగడ వేస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవు. సీఎం కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో ఉంటారా?’ అని ప్రశ్నించారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలనేది భాజపా నిర్ణయమని విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు

Posted
9 hours ago, kothavani said:

Vila party lo different views cheptunaru

Same views as ysrcp when they first joined 

As tdo when they first firmed capital

Posted
9 hours ago, kothavani said:

Vila party lo different views cheptunaru

all parties lo anthey undhi kadha 

Posted
2 hours ago, hyperbole said:

ee boku gallanu evvaru dekutaru AP la, press lo space bokka

Vangi dandam pettadaniki try chesey toll gate sheem ki Telusu

Posted
13 hours ago, kakatiya said:
అమరావతిలోనే సచివాలయం ఉండాలి

అమరావతిలోనే సచివాలయం ఉండాలి

విజయవాడ: తెదేపాను గందరగోళంలోకి నెట్టేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. జగన్‌ ప్రకటన ప్రజలకు ఉపయోగపడేలా లేదని విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణా? లేక అధికార వికేంద్రీకరణా?అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. జిరాక్స్‌ మిషన్లు, 4 న్యాయవాదుల భవనాలు తప్ప కర్నూలుకు హైకోర్టుతో ఏం లాభమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ మిగిలిన రాష్ట్రాన్ని ముంచేయడానికే జగన్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాజధాని నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటున్నారు. ఎందుకు నిరూపించట్లేదు. తెదేపాను ఇబ్బంది పెట్టేందుకే పరిపాన వికేంద్రీకరణ అంటూ వైకాపా ఎత్తుగడ వేస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవు. సీఎం కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో ఉంటారా?’ అని ప్రశ్నించారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలనేది భాజపా నిర్ణయమని విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు

Calling @cosmopolitan

Paytm batch fake propaganda was all pushpams ok for change Ani 

AP ki pattina daridram fake paytm batch

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...