r2d2 Posted February 19, 2020 Report Posted February 19, 2020 భారతదేశ సంపదను ఆంగ్లేయులు సముద్ర మార్గం గుండానే ఎత్తుకెళ్లారు. లాట్లు దోచుకెళ్లారు. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు మొదలు భారతదేశానికి మణిమకుటంగా చెప్పుకునే ఖరీదైన కోహినూర్ వజ్రం.. నెమలి సింహాసనం వంటివి ఇలానే తస్కరించారు ఇంగ్లీష్ వాళ్లు. సముద్ర మార్గంలో పడవల్లో మన సంపదల్ని తరలించుకుని వెళ్లారు. అయితే అలా దొంగిలించుకుని వెళ్లేందుకు సాయపడింది కూడా భారతీయులేనా? అసలు కోహినూర్ దొంగతనం ఎలా జరిగింది? అన్నదానికి సమాధానంగానే డైరెక్టర్ క్రిష్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో పీఎస్.పీకే 27 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.