r2d2 Posted May 1, 2020 Report Share Posted May 1, 2020 ఇంటర్నెట్ డెస్క్: ఆల్కహాల్ సేవిస్తే గొంతులోని కరోనా వైరస్ కచ్చితంగా పోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్పుర్ అంటున్నారు. రాష్ట్రంలో వెంటనే మద్యం దుకాణాలు తెరవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు లేఖ రాశారు. ఆయన సంగోడ్ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రకటించారు. అంటువ్యాధుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నిత్యావసరాలు మినహా మరే దుకాణాలు తెరవొద్దని ఆదేశించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి.‘ఆల్కహాల్ను రుద్దినంత మాత్రాన చేతులకున్న కరోనా వైరస్ చచ్చిపోతుందంటే తాగితే గొంతులోని వైరస్ కచ్చితంగా చచ్చిపోతుంది’ అని ముఖ్యమంత్రి గెహ్లోత్కు ఏప్రిల్ 30న కుందన్పుర్ లేఖ రాశారు. రాష్ట్రంలో అక్రమంగా మద్యం కొనుగోళ్లు, విక్రయాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మద్యం దుకాణాలను మూసేయడమే ఇందుకు కారణమన్నారు. వెంటనే దుకాణాలు తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు, సబ్బునీరుతో శుభ్రం చేసుకుంటే చేతులకున్న కరోనా వైరస్ నాశనమవుతుందని శాస్త్రవేత్తలు, వైద్యులు తెలిపారు. అయితే ఆల్కహాల్ను సేవిస్తే గొంతులోని వైరస్ తొలగిపోతుందన్నది అపోహేనని స్పష్టం చేశారు. ఎవరూ అలాంటి ప్రయత్నాలు చేయొద్దని Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted May 1, 2020 Report Share Posted May 1, 2020 ఆల్కహాల్ను రుద్దినంత మాత్రాన చేతులకున్న కరోనా వైరస్ చచ్చిపోతుందంటే తాగితే గొంతులోని వైరస్ కచ్చితంగా చచ్చిపోతుంది idhi pointeee kadha bros Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.