Jump to content

Recommended Posts

Posted

కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమె సృహ తప్పాక కన్నడ హీరోయిన్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి నగదు లాక్కున్నాడు. ఈ మేరకు హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఈవో బండారం బయటపడింది.

 



బెంగళూరులోని జేజే నగర్ లో హీరోయిన్ నివాసం ఉంటుంది. ఆమె  2018లో బెంగళూరులోని గాంధీబజార్ కాఫీడేకు వెళ్లిన సమయంలో మోహిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ప్రైవేట్ కంపెనీ సీఈవో అని చెప్పి నటిని తమ కంపెనీకి ప్రచార రాయబారిగా నియమించుకున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. గోవాకు తీసుకెళ్లి ఫొటో షూట్ చేయించాడు.

గత ఏడాది జూన్ 22న తన పుట్టినరోజు అని ఇంటికి ఆహ్వానించాడు. అనంతరం నటికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు.

అనంతరం ఆ వీడియో చూపించి డబ్బులు ఇవ్వాలని.. లేకపోతే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరోయిన్ 11 లక్షలు ఇచ్చింది. మళ్లీ బ్లాక్ మెయిల్ చేసి 9 లక్షలు లాగాడు. మరోసారి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

తాజాగా అతడి ఆగడాలు భరించలేని హీరోయిన్ తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు మేరకు మోహిత్ తోపాటు అతడి తల్లితండ్రి రాహుల్ అనే వ్యక్తిపై కేసులు నమోదు చేశారు.

Posted
2 minutes ago, tamu said:

bagundi kada ani

pranitha ani etla kanipettinav ani

Posted

may not be Pranitha

ఆమె (30)పై ఓ ప్రైవేట్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అత్యాచారానికి పాల్పడి పరారైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళ స్థానిక జేజేనగర పరిధిలోని ఓ బహుళ అంతస్తుల భవంతిలో ఉంటున్నారు. ఇప్పటికే పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించారు.”

Posted
27 minutes ago, tamu said:

కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమె సృహ తప్పాక కన్నడ హీరోయిన్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి నగదు లాక్కున్నాడు. ఈ మేరకు హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఈవో బండారం బయటపడింది.

 



బెంగళూరులోని జేజే నగర్ లో హీరోయిన్ నివాసం ఉంటుంది. ఆమె  2018లో బెంగళూరులోని గాంధీబజార్ కాఫీడేకు వెళ్లిన సమయంలో మోహిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ప్రైవేట్ కంపెనీ సీఈవో అని చెప్పి నటిని తమ కంపెనీకి ప్రచార రాయబారిగా నియమించుకున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. గోవాకు తీసుకెళ్లి ఫొటో షూట్ చేయించాడు.

గత ఏడాది జూన్ 22న తన పుట్టినరోజు అని ఇంటికి ఆహ్వానించాడు. అనంతరం నటికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు.

అనంతరం ఆ వీడియో చూపించి డబ్బులు ఇవ్వాలని.. లేకపోతే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరోయిన్ 11 లక్షలు ఇచ్చింది. మళ్లీ బ్లాక్ మెయిల్ చేసి 9 లక్షలు లాగాడు. మరోసారి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

తాజాగా అతడి ఆగడాలు భరించలేని హీరోయిన్ తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు మేరకు మోహిత్ తోపాటు అతడి తల్లితండ్రి రాహుల్ అనే వ్యక్తిపై కేసులు నమోదు చేశారు.

This should be either 

1) Herself Marketing

2) Giving signal to all the DIK heads out there waiting to get her

3) This is very common in that society and this is nothing to be embarassed about as this is known to everyone to bend to get through

Posted

thank god

3 minutes ago, r2d2 said:

may not be Pranusha.. 

ఆమె (30)పై ఓ ప్రైవేట్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అత్యాచారానికి పాల్పడి పరారైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళ స్థానిక జేజేనగర పరిధిలోని ఓ బహుళ అంతస్తుల భవంతిలో ఉంటున్నారు. ఇప్పటికే పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించారు.”

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...