johnydanylee Posted July 20, 2020 Report Posted July 20, 2020 అత్యంత నైపుణ్యంతో ఏటీఎంను తెరచి అందులోని నగదు ఎత్తుకెళ్లడం గురించి విన్నాం. ఎందుకంత కష్టం అనుకున్నారో? ఏమో? మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఆదివారం ఇద్దరు దొంగలు పేలుడు పదార్థాలతో ఏకంగా ఏటీఎంనే పేల్చివేశారు. అనంతరం రూ.22 లక్షలు తీసుకుని ఉడాయించారు. ఏటీఎం దగ్గరకు వచ్చిన వారు.. తొలుత అక్కడున్న గార్డు కణతకు తుపాకీ గురిపెట్టి.. దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పన్నా జిల్లాలోని పనారియా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగింది. Wah...waa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.