DaatarBabu Posted August 4, 2020 Report Posted August 4, 2020 అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు సీడ్ యాక్సిస్ రహదారిపై నిరసన చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మరికొందరు వేసిన పిటిషన్పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే సమయంలో మోకాళ్లపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. న్యాయస్థానాలే తమను కాపాడాలని వేడుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్నిప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు నినదించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ... ప్రజా రాజధాని నిర్మిస్తామని భూములు తీసుకుని, రాజధానిని రాజకీయ క్రీడగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని రైతుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఏక పక్షంగా సీఆర్డీఏ బిల్లును రద్దు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్కేపై పోలీసులకు ఫిర్యాదు.. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని విషయంలో నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అమరావతిపై చేసిన ప్రకటనల క్లిప్పింగ్లను ఫిర్యాదుకు జత చేశారు. Quote
DaatarBabu Posted August 4, 2020 Author Report Posted August 4, 2020 Papam vayya Nyayam Jaragali Ani andaru Korukovali Kani Amaravati okkate ani anavasaram ga veellani Tappu daari pattinchi malli vaadukuntunnaru... Quote
Discordraja Posted August 4, 2020 Report Posted August 4, 2020 3 minutes ago, DaatarBabu said: అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు సీడ్ యాక్సిస్ రహదారిపై నిరసన చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మరికొందరు వేసిన పిటిషన్పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే సమయంలో మోకాళ్లపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. న్యాయస్థానాలే తమను కాపాడాలని వేడుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్నిప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు నినదించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ... ప్రజా రాజధాని నిర్మిస్తామని భూములు తీసుకుని, రాజధానిని రాజకీయ క్రీడగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని రైతుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఏక పక్షంగా సీఆర్డీఏ బిల్లును రద్దు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్కేపై పోలీసులకు ఫిర్యాదు.. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని విషయంలో నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అమరావతిపై చేసిన ప్రకటనల క్లిప్పింగ్లను ఫిర్యాదుకు జత చేశారు. Paid Artists Quote
ChinnaBhasha Posted August 4, 2020 Report Posted August 4, 2020 4 minutes ago, Discordraja said: Paid Artists Quote
kidney Posted August 4, 2020 Report Posted August 4, 2020 FB!, CB! ki ichestadu lae aa fud court chef Quote
RedThupaki Posted August 4, 2020 Report Posted August 4, 2020 1 hour ago, DaatarBabu said: Papam vayya Nyayam Jaragali Ani andaru Korukovali Kani Amaravati okkate ani anavasaram ga veellani Tappu daari pattinchi malli vaadukuntunnaru... Evaru ekkada....ee kotha blame game epapyi nundi Quote
RedThupaki Posted August 4, 2020 Report Posted August 4, 2020 Ayina akkada anadharu kammoullu...paid artists kadhaa vaa...evaru etla poethey emundhi....maa thokalam...kaapulam....etc anadaru baagunaam saal thiyandi Quote
Bodi_lafangi Posted August 4, 2020 Report Posted August 4, 2020 2 hours ago, Discordraja said: Paid Artists Ala annanduku prudvi raj gaadi paristhiti emaindo chusav kada bhayya, ninnu nammukoni chala mandi unnaru jagarta bhayya Quote
Badi_Chowdi Posted August 4, 2020 Report Posted August 4, 2020 Baaga avutunayi protests.. But in the history of AP, protests valla palana sadinchukunatu aithe edi peddaga ledu...chudali Amaravati protests tho break padutundemo Quote
jalsa01 Posted August 4, 2020 Report Posted August 4, 2020 4 hours ago, DaatarBabu said: అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు సీడ్ యాక్సిస్ రహదారిపై నిరసన చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మరికొందరు వేసిన పిటిషన్పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే సమయంలో మోకాళ్లపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. న్యాయస్థానాలే తమను కాపాడాలని వేడుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్నిప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు నినదించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ... ప్రజా రాజధాని నిర్మిస్తామని భూములు తీసుకుని, రాజధానిని రాజకీయ క్రీడగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని రైతుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఏక పక్షంగా సీఆర్డీఏ బిల్లును రద్దు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్కేపై పోలీసులకు ఫిర్యాదు.. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని విషయంలో నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అమరావతిపై చేసిన ప్రకటనల క్లిప్పింగ్లను ఫిర్యాదుకు జత చేశారు. So Sad.. Quote
Sucker Posted August 4, 2020 Report Posted August 4, 2020 1 hour ago, Badi_Chowdi said: Baaga avutunayi protests.. But in the history of AP, protests valla palana sadinchukunatu aithe edi peddaga ledu...chudali Amaravati protests tho break padutundemo Akkada stay vachindi vuncle Aug 14th varaku. Yelagu govt legal team la matter ledu. Maa Pilka lawyer anna chuskuntadu. Aslau select కమిటీ la vunna danni yela bill accept chestharo meeke theliyali vaa. Ante అసెంబ్లీ lu comedy la kosam pettukunnara ?? Anyway న్యాయం గెలుపొందిన వారికి congrats 👏 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.