snoww Posted August 9, 2020 Report Posted August 9, 2020 దేశ ఆర్థిక వ్యవస్థను కొవిడ్ చిన్నాభిన్నం చేయటం గురించి పెద్దగా ఆలోచించని ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేయడం ద్వారా భక్తుల మనసులను కొల్లగొట్టారు. Quote
snoww Posted August 9, 2020 Author Report Posted August 9, 2020 తెలంగాణలో సచివాలయ నమూనాను ఖరారు చేయడానికై ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజులపాటు ఏడెనిమిది గంటల చొప్పున సమావేశాలు నిర్వహించారు. కరోనా బారిన పడిన వారిని పైవ్రేటు ఆస్పత్రులు పీల్చిపిప్పి చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడంలేదు. Quote
snoww Posted August 9, 2020 Author Report Posted August 9, 2020 మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాటలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బిజీగా ఉండగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులది మాత్రం అరణ్య రోదనగా మిగిలిపోతోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.