Jump to content

Recommended Posts

Posted

రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య

031120opanyam-add1_1.jpg

పాణ్యం: కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. దొంగతనం కేసులో  పోలీసులు ఒత్తిడికి గురిచేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..  నంద్యాల పట్టణం మూలసాగరానికి చెందిన అబ్దుల్‌ సలాం (40) కొన్నాళ్ల  క్రితం బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేశారు. 2019 నవంబర్‌లో ఆ దుకాణంలో అబ్దుల్‌ సలాం మూడు కిలోల బంగారం దొంగతనం చేశాడంటూ నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉంది. 

అబ్దుల్‌ ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. విచారణ నిమిత్తం సోమవారం సీఐ పిలిపించి దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో మనస్తాపానికి గురై రాత్రంతా కుటుంబసభ్యులతో ఏడుస్తూ గడిపాడు. ఈ ఉదయం తన పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తామని సొంత ఆటోలో బయలుదేరి పాణ్యం మండలం కౌలూరు రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకున్నారు. అనంతరం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అబ్దుల్‌ సలాంతో పాటు అతడి భార్య భార్య నూర్జహాన్‌ (28) కుమార్తె సల్మా(14) కుమారుడు దాదా కలాందర్‌(7)గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Sad 2
Posted

nijam ga donga thanam chesina vallu suicide cheskoru. papam false case file chesaru.

 

  • Upvote 1
Posted
9 hours ago, Somedude said:

రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య

031120opanyam-add1_1.jpg

పాణ్యం: కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. దొంగతనం కేసులో  పోలీసులు ఒత్తిడికి గురిచేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..  నంద్యాల పట్టణం మూలసాగరానికి చెందిన అబ్దుల్‌ సలాం (40) కొన్నాళ్ల  క్రితం బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేశారు. 2019 నవంబర్‌లో ఆ దుకాణంలో అబ్దుల్‌ సలాం మూడు కిలోల బంగారం దొంగతనం చేశాడంటూ నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉంది. 

అబ్దుల్‌ ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. విచారణ నిమిత్తం సోమవారం సీఐ పిలిపించి దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో మనస్తాపానికి గురై రాత్రంతా కుటుంబసభ్యులతో ఏడుస్తూ గడిపాడు. ఈ ఉదయం తన పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తామని సొంత ఆటోలో బయలుదేరి పాణ్యం మండలం కౌలూరు రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకున్నారు. అనంతరం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అబ్దుల్‌ సలాంతో పాటు అతడి భార్య భార్య నూర్జహాన్‌ (28) కుమార్తె సల్మా(14) కుమారుడు దాదా కలాందర్‌(7)గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

every meed case file cheastaru ippudu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...