r2d2 Posted January 22, 2021 Report Posted January 22, 2021 రహదారి ప్రమాదంలో దంత వైద్యుడి దుర్మరణం కరోనా ప్రభావంతో ఆసుపత్రి సాగక.. కూలీగా మారిన యువకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్నగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంత వైద్యుడు ఆలెం కిరణ్కుమార్(37) దుర్మరణం చెందారు. స్వగ్రామం రాగబోయినగూడెం నుంచి ద్విచక్ర వాహనంపై ఇల్లెందు వస్తుండగా కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. ఇల్లెందు వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కిరణ్కుమార్ లాక్డౌన్కు ముందు ఇల్లెందు పట్టణంలో దంత వైద్యశాలను నిర్వహించారు. లాక్డౌన్తో ఆసుపత్రిని మూసివేశారు.ఈ క్రమంలో భార్య, ఇద్దరు చిన్నారులను పోషించేందుకు భవనరంగ కార్మికుడిగా మారారు. 1 Quote
sri_india Posted January 22, 2021 Report Posted January 22, 2021 corona Chala Mandi life's pi Chala impact chupinchindi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.