Hydrockers Posted January 27, 2021 Report Posted January 27, 2021 ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భరత్ గుప్తా బదిలీ అయ్యారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయం డైరెక్టర్గా కూడా భరత్ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా శామ్యూల్ ఆనంద్ కుమార్ నియమితులయ్యారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్గా జి.నవీన్ బదిలీ అయ్యారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.