JackSeal Posted April 24, 2021 Report Share Posted April 24, 2021 జనాభా పెరుగుదల సమస్యను గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఈ సమస్య దానంతట అదే పరిణామ రీత్యా పరిష్కారం కాగలదు, హిందువులు దీనికోసం తమ జనాభాను నియంత్రించుకోవలసిన అవసరం లేదు - పరమహంస పరివ్రాజకాచార్య నడిచే దైవం శ్రీశ్రీశ్రీ కంచి పరమాచార్య.. స్వామీజీ ఆనాడు హిందూ సమాజానికి ఇచ్చిన బరోసా..కానీ హిందూ సమాజం అనవసర భయాందోళనలకు గురయింది..ఇందిరా గాంధీ గారు చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మింది కుటుంబ నియంత్రణ పాటించింది..ఇప్పుడు అనుభవిస్తుంది.. ప్రకృతిని నమ్మితే మనకు నష్టం లేదు..ప్రకృతి ప్రతిదీ బాలన్స్ చేసుకుంటుంది.. మనం ప్రకృతిని నమ్మకుండా హ్రస్వ దృష్టి ఉన్న నాయకుల మాటను నమ్మాం.. చైనా కొద్ది టన్నుల ఆహారపదార్ధాలను కాపాడుకోవడానికి కోసం పిచ్చుకలను నిర్మూలించి తర్వాత వేలకోట్ల రూపాయలు నష్టపోయింది..ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నది..పంట పురుగుల్నీ తినే పిచ్చుకలు లేనందువలన పంటలు చీడపురుగుల బారిన పడి పంటలే చేతికి రాలేదు.. ప్రకృతికి వ్యవస్తను ఎలా నడపాలో తెలుసు..ఎంత దయకలదో అంత కఠినంగానూ ఉంటుంది.. ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం..హిందూ జనాభాను కాపాడుకుందాం.. హరహర శంకర జయజయ శంకర.. Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted April 24, 2021 Report Share Posted April 24, 2021 The only thing india needs right now is even more population Quote Link to comment Share on other sites More sharing options...
AndhraPickles Posted April 24, 2021 Report Share Posted April 24, 2021 Ltt Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted April 24, 2021 Report Share Posted April 24, 2021 10 minutes ago, JackSeal said: జనాభా పెరుగుదల సమస్యను గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఈ సమస్య దానంతట అదే పరిణామ రీత్యా పరిష్కారం కాగలదు, హిందువులు దీనికోసం తమ జనాభాను నియంత్రించుకోవలసిన అవసరం లేదు - పరమహంస పరివ్రాజకాచార్య నడిచే దైవం శ్రీశ్రీశ్రీ కంచి పరమాచార్య.. స్వామీజీ ఆనాడు హిందూ సమాజానికి ఇచ్చిన బరోసా..కానీ హిందూ సమాజం అనవసర భయాందోళనలకు గురయింది..ఇందిరా గాంధీ గారు చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మింది కుటుంబ నియంత్రణ పాటించింది..ఇప్పుడు అనుభవిస్తుంది.. ప్రకృతిని నమ్మితే మనకు నష్టం లేదు..ప్రకృతి ప్రతిదీ బాలన్స్ చేసుకుంటుంది.. మనం ప్రకృతిని నమ్మకుండా హ్రస్వ దృష్టి ఉన్న నాయకుల మాటను నమ్మాం.. చైనా కొద్ది టన్నుల ఆహారపదార్ధాలను కాపాడుకోవడానికి కోసం పిచ్చుకలను నిర్మూలించి తర్వాత వేలకోట్ల రూపాయలు నష్టపోయింది..ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నది..పంట పురుగుల్నీ తినే పిచ్చుకలు లేనందువలన పంటలు చీడపురుగుల బారిన పడి పంటలే చేతికి రాలేదు.. ప్రకృతికి వ్యవస్తను ఎలా నడపాలో తెలుసు..ఎంత దయకలదో అంత కఠినంగానూ ఉంటుంది.. ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం..హిందూ జనాభాను కాపాడుకుందాం.. హరహర శంకర జయజయ శంకర.. Simple ga unseculared ppl ni em cheyyaleka... Manalni mingaruu Ani cheppachu ga.... 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.