Hydrockers Posted April 29, 2021 Report Share Posted April 29, 2021 ఈనాడు డిజిటల్, బెంగళూరు : ‘బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది. మేమిచ్చేది ఇంతే’ అని ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కోరిన ఓ ఉద్యమ ఆందోళనకారుడికి కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి ఉమేశ్ కత్తి ఇచ్చిన సమాధానం ఇది. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవడంతో తాను మాట్లాడింది నిజమేనంటూ అంగీకరించిన మంత్రి.. చివరకు క్షమాపణ చెప్పారు. రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాల్సిన ఐదు కిలోల బియ్యాన్ని రెండు కిలోలకు తగ్గించిన సర్కారు.. ప్రత్యామ్నాయంగా గోధుమలు, జొన్నలు ఇస్తోంది. లాక్డౌన్ సమయంలో రెండు కిలోల బియ్యం ఏమాత్రం సరిపోవని గదగ జిల్లాలో రైతులు ఆందోళనబాట పట్టారు. సమస్య తీవ్రతను ఆందోళనకారుల్లో ఒకరైన ఈశ్వర ఆర్య బుధవారం మంత్రికి ఫోన్ చేసి వివరించారు. ఈ సందర్భంగా ‘బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది. మేమిచ్చేది ఇంతే’ అంటూ కఠినంగా బదులిచ్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
nallaberry Posted April 29, 2021 Report Share Posted April 29, 2021 Jagan gadu ego ki poyi 10th n inter exams pettatam kante darunam kaadhu le Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.