r2d2 Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 పొరపాటున ఖాతాలో జమైన మొత్తం ఇచ్చేందుకు నిరాకరణ చివరకు కటకటాల పాలైన బిహార్ వ్యక్తి పొరపాటున బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.5.5 లక్షల మొత్తాన్ని వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిన బిహార్ వ్యక్తి ఒకరు కటకటాల పాలయ్యారు. ఆ డబ్బులు ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన రూ.15 లక్షల మొత్తానికి సంబంధించినవిగా భావించానని, అందుకే ఖర్చు పెట్టుకున్నానంటూ అతను చెప్పడంతో ఆశ్చర్యపోవడం బ్యాంకు అధికారుల వంతైంది. బిహార్లోని ఖాగడియా జిల్లా భక్తియార్పుర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్కు స్థానిక గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఇటీవల బ్యాంకు అధికారుల పొరపాటు కారణంగా రంజిత్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. అతను వెంటనే ఆ మొత్తాన్ని తీసేసుకుని ఖర్చు పెట్టేసుకున్నాడు. అనంతరం పొరపాటును గుర్తించిన అధికారులు డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరారు. ఇందుకు రంజిత్ నిరాకరించాడు. ‘‘మార్చిలో నా ఖాతాలో నగదు డిపాజిట్ అయినప్పుడు నేను చాలా సంతోషించా. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పారు. అందులో భాగంగానే నా ఖాతాలో మొదటి విడత కింద నగదు జమ అయినట్లు భావించాను. డబ్బు మొత్తం ఖర్చు చేశాను. ఇప్పుడు నా ఖాతాలో డబ్బులు లేవు’’ అని ఖాతాదారుడు చెబుతున్నాడని బ్యాంకు మేనేజర్ సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. రంజిత్ దాస్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించామని మాన్సీ ఎస్హెచ్వో దీపక్ కుమార్ చెప్పారు. Quote Link to comment Share on other sites More sharing options...
JackSeal Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 10 minutes ago, r2d2 said: పొరపాటున ఖాతాలో జమైన మొత్తం ఇచ్చేందుకు నిరాకరణ చివరకు కటకటాల పాలైన బిహార్ వ్యక్తి పొరపాటున బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.5.5 లక్షల మొత్తాన్ని వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిన బిహార్ వ్యక్తి ఒకరు కటకటాల పాలయ్యారు. ఆ డబ్బులు ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన రూ.15 లక్షల మొత్తానికి సంబంధించినవిగా భావించానని, అందుకే ఖర్చు పెట్టుకున్నానంటూ అతను చెప్పడంతో ఆశ్చర్యపోవడం బ్యాంకు అధికారుల వంతైంది. బిహార్లోని ఖాగడియా జిల్లా భక్తియార్పుర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్కు స్థానిక గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఇటీవల బ్యాంకు అధికారుల పొరపాటు కారణంగా రంజిత్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. అతను వెంటనే ఆ మొత్తాన్ని తీసేసుకుని ఖర్చు పెట్టేసుకున్నాడు. అనంతరం పొరపాటును గుర్తించిన అధికారులు డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరారు. ఇందుకు రంజిత్ నిరాకరించాడు. ‘‘మార్చిలో నా ఖాతాలో నగదు డిపాజిట్ అయినప్పుడు నేను చాలా సంతోషించా. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పారు. అందులో భాగంగానే నా ఖాతాలో మొదటి విడత కింద నగదు జమ అయినట్లు భావించాను. డబ్బు మొత్తం ఖర్చు చేశాను. ఇప్పుడు నా ఖాతాలో డబ్బులు లేవు’’ అని ఖాతాదారుడు చెబుతున్నాడని బ్యాంకు మేనేజర్ సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. రంజిత్ దాస్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించామని మాన్సీ ఎస్హెచ్వో దీపక్ కుమార్ చెప్పారు. Why did they arrested? He is not at fault Quote Link to comment Share on other sites More sharing options...
Pitta Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Simple123 Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 45 minutes ago, r2d2 said: పొరపాటున ఖాతాలో జమైన మొత్తం ఇచ్చేందుకు నిరాకరణ చివరకు కటకటాల పాలైన బిహార్ వ్యక్తి పొరపాటున బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.5.5 లక్షల మొత్తాన్ని వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిన బిహార్ వ్యక్తి ఒకరు కటకటాల పాలయ్యారు. ఆ డబ్బులు ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన రూ.15 లక్షల మొత్తానికి సంబంధించినవిగా భావించానని, అందుకే ఖర్చు పెట్టుకున్నానంటూ అతను చెప్పడంతో ఆశ్చర్యపోవడం బ్యాంకు అధికారుల వంతైంది. బిహార్లోని ఖాగడియా జిల్లా భక్తియార్పుర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్కు స్థానిక గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఇటీవల బ్యాంకు అధికారుల పొరపాటు కారణంగా రంజిత్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. అతను వెంటనే ఆ మొత్తాన్ని తీసేసుకుని ఖర్చు పెట్టేసుకున్నాడు. అనంతరం పొరపాటును గుర్తించిన అధికారులు డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరారు. ఇందుకు రంజిత్ నిరాకరించాడు. ‘‘మార్చిలో నా ఖాతాలో నగదు డిపాజిట్ అయినప్పుడు నేను చాలా సంతోషించా. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పారు. అందులో భాగంగానే నా ఖాతాలో మొదటి విడత కింద నగదు జమ అయినట్లు భావించాను. డబ్బు మొత్తం ఖర్చు చేశాను. ఇప్పుడు నా ఖాతాలో డబ్బులు లేవు’’ అని ఖాతాదారుడు చెబుతున్నాడని బ్యాంకు మేనేజర్ సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. రంజిత్ దాస్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించామని మాన్సీ ఎస్హెచ్వో దీపక్ కుమార్ చెప్పారు. Manchi pani chesadu Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 Yeah why would they arrest him .. on what basis? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.