r2d2 Posted October 12, 2021 Report Posted October 12, 2021 తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ ఇవాళ మరోసారి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటలకు ఆలయానికి చేరుకొని శ్రీనివాసుడిని దర్శించుకొని తులాభారం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం శ్రీవారికి సమర్పించారు. Quote
MiryalgudaMaruthiRao Posted October 12, 2021 Report Posted October 12, 2021 sanna biyyamena @jiggubhai asking వెంకటేష్ గారు తెలుగు లో మాట్లాడితే అందరికి అర్థమవుతుంది. మిమ్మల్ని ఇష్టపడేవారు తెలుగు వారు కానీ మీరు హలీవుడ్ వారితో మాట్లాడటం సరికాదని నా ఆలోచన Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.