Jump to content

Adarsha Kutumbam


Recommended Posts

Posted

కడపలో దారుణం.. అక్కను చంపిందని తల్లిని హతమార్చిన కుమారుడు

 

brk-1a_9.jpg

కడప క్రైమ్‌: కడప నగరంలోని నకాశ్‌ వీధిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణ పరిధిలోని నకాశ్‌ వీధికి చెందిన షేక్‌ హుసేన్‌, ఖుర్షీదా(47)కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ కుమార్తె అలీమా(14), కుమారుడు జమీర్‌ ఉన్నారు. దంపతుల మధ్య తలెత్తిన గొడవల కారణంగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. తరచూ సెల్‌ఫోన్‌ చూస్తున్నావంటూ అలీమాను తల్లి ఖుర్షీదా మందలించడంతో బుధవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఖుర్షీదా చున్నీతో అలీమా మెడకు బిగించి హత్య చేసింది. అక్కడే ఉన్న కుమారుడు.. మా అక్కనే చంపేస్తావా అంటూ తల్లిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహ్మద్‌ అలీ తెలిపారు.

Posted

case close cheytanki policelu create chesina story laa undi.. but who knows!! 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...