r2d2 Posted November 28, 2021 Report Posted November 28, 2021 ఇటీవల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు లేఖ రాశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు అభినందనలు తెలుపుతూ.. ఓ నాయకురాలిగా కీర్తి చాటాలని ఆకాంక్షించారు. రామోజీ రావు రాసిన లేఖలో… నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు హార్ధిక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసన మండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి జననాయకురాలిగా కీర్తి గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలందుకుంటారని భావిస్తున్నానని లేఖలో తెలిపారు. 1 Quote
LadiesTailor Posted November 28, 2021 Report Posted November 28, 2021 Janasena nayakuralu ani chadiva baaa… kshaminchu 😜😜 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.