r2d2 Posted January 7, 2022 Report Share Posted January 7, 2022 ముఖ్యమంత్రి కేసీఆర్ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఆయన అభినందించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శివరాజ్సింగ్ చౌహాన్ హాజరై మాట్లాడారు. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. భాజపా చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే తెలంగాణ గడ్డపైకి వచ్చినట్లు చెప్పారు. ‘‘మీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదు భాజపా. కేసీఆర్కు కలలో కూడా బండి సంజయ్ గుర్తొస్తున్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది. కేసీఆర్ నేను కూడా సీఎంనే. నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు... నేను నాలుగోసారి సీఎంగా కొనసాగుతున్నా. మీలాగా సంస్కార హీనంగా వ్యవహరించడం లేదు. భాజపా అంటే బిర్యానీ అనుకున్నారా? డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ధర్మయుద్దం మొదలైంది. అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసేందుకు సంజయ్ చేస్తున్న పోరాటం అభినందనీయం. 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుంది. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడుతుంది’’ అని శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
Moon_Walker Posted January 7, 2022 Report Share Posted January 7, 2022 1 minute ago, r2d2 said: ముఖ్యమంత్రి కేసీఆర్ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఆయన అభినందించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శివరాజ్సింగ్ చౌహాన్ హాజరై మాట్లాడారు. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. భాజపా చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే తెలంగాణ గడ్డపైకి వచ్చినట్లు చెప్పారు. ‘‘మీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదు భాజపా. కేసీఆర్కు కలలో కూడా బండి సంజయ్ గుర్తొస్తున్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది. కేసీఆర్ నేను కూడా సీఎంనే. నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు... నేను నాలుగోసారి సీఎంగా కొనసాగుతున్నా. మీలాగా సంస్కార హీనంగా వ్యవహరించడం లేదు. భాజపా అంటే బిర్యానీ అనుకున్నారా? డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ధర్మయుద్దం మొదలైంది. అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసేందుకు సంజయ్ చేస్తున్న పోరాటం అభినందనీయం. 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుంది. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడుతుంది’’ అని శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. Ee DB lo unna kattappa pinkies ki atllaanti questions vesthe poonakaalu vasthayi.. Dora gadi ni badramga kaapade jihaadi batch.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.