Raja_Elango Posted February 10, 2022 Report Share Posted February 10, 2022 పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఎలా చనిపోయారన్నదానిపై ఇప్పటికీ ప్రజలు కథలు, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అధికారిక రికార్డులు మాత్రం చాలా క్లియర్గా ఉంటాయి. అప్రూవర్గా మారతానని కోర్టుకు చెప్పిన తర్వాత మొద్దు శీనును ఓం ప్రకాష్ అనే వ్యక్తి సిమెంట్ డంబెల్తో కొట్టి చంపాడు. బ్యారెక్లోకి సిమెంట్ డంబెల్ ఎలా వచ్చింది ? వేరే బ్యారెక్లో ఉండాల్సిన ఓం ప్రకాష్ మొద్దు శీను సెల్లోకి ఎలా వచ్చాడు ? అప్పటి అనంతపురం జైలు సూపరింటెండెంట్ ఎందుకు సెలవు పెట్టారు ? ఆ స్థానంలో ఇంచార్జ్గా ఉన్న జైలు ఉన్నతాధికారి ఓంప్రకాష్ను ఎందుకు మొద్దు శీను బ్యారెక్లోకి పంపారు ? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. అయితే ఇప్పుడు కడప జిల్లా సెంట్రల్ జైల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయా అంటే .. మానవమాత్రులం చెప్పలేం కానీ.. కొన్ని జరిగిన వాటిని చెప్పుకోవచ్చు. ఒకటి జరిగిపోయింది. మొద్దు శీను హత్య జరిగినప్పుడు అనంతపురం జిల్లా జైలు సూపరింటెడెంట్ సెలవులో ఉన్నారు. ఆయన బాధ్యతలను ఇంచార్జ్గా పోచా వరుణారెడ్డి అనే అధికారి తీసుకున్నారు. అసలు సూపరింటెడెంట్ సెలవు నుంచి వచ్చే సరికి పనులన్నీ అయిపోయాయి. ఈ వరుణారెడ్డినే ఓం ప్రకాష్ను మొద్దు శీను బ్యారెక్లోకి పంపారు. అంతే కాదు చాలా తేడా పనులు చేశారని తేలడంతో ఆయనను అప్పట్లోనే సస్పెండ్ చేశారు. ఈ పోచా వరుణారెడ్డి ఇప్పుడు కడప జిల్లా సెంట్రల్ జైలుకు ఇంచార్జి సూపరిండెంట్గా నియమితులయ్యారు. మూడు రోజుల కిందట ఆయన జిల్లా కలెక్టర్ను కూడా కలిసి పరిణామాలపై చర్చించారు. ఇప్పుడు పోచా వరుణారెడ్డిని కడప జిల్లా సెంట్రర్ జైలుకు అధికారిగా నియమించడంతో పాత ఘటనలన్నీ ఒక్క సారిగా చర్చనీయంశమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వివేకా హత్య కేసులో అరెస్టయిన కీలక నిందితులు అక్కడే ఉన్నారు . సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి లాంటి వారు అక్కడే ఉన్నారు. అందుకే ముందు ముందు చాలా కథలను వినాల్సి వస్తుందేమో అని … వరుణా రెడ్డి గురించి తెలిసిన వారు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
anandam2012 Posted February 10, 2022 Report Share Posted February 10, 2022 5 minutes ago, Raja_Elango said: పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఎలా చనిపోయారన్నదానిపై ఇప్పటికీ ప్రజలు కథలు, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అధికారిక రికార్డులు మాత్రం చాలా క్లియర్గా ఉంటాయి. అప్రూవర్గా మారతానని కోర్టుకు చెప్పిన తర్వాత మొద్దు శీనును ఓం ప్రకాష్ అనే వ్యక్తి సిమెంట్ డంబెల్తో కొట్టి చంపాడు. బ్యారెక్లోకి సిమెంట్ డంబెల్ ఎలా వచ్చింది ? వేరే బ్యారెక్లో ఉండాల్సిన ఓం ప్రకాష్ మొద్దు శీను సెల్లోకి ఎలా వచ్చాడు ? అప్పటి అనంతపురం జైలు సూపరింటెండెంట్ ఎందుకు సెలవు పెట్టారు ? ఆ స్థానంలో ఇంచార్జ్గా ఉన్న జైలు ఉన్నతాధికారి ఓంప్రకాష్ను ఎందుకు మొద్దు శీను బ్యారెక్లోకి పంపారు ? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. అయితే ఇప్పుడు కడప జిల్లా సెంట్రల్ జైల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయా అంటే .. మానవమాత్రులం చెప్పలేం కానీ.. కొన్ని జరిగిన వాటిని చెప్పుకోవచ్చు. ఒకటి జరిగిపోయింది. మొద్దు శీను హత్య జరిగినప్పుడు అనంతపురం జిల్లా జైలు సూపరింటెడెంట్ సెలవులో ఉన్నారు. ఆయన బాధ్యతలను ఇంచార్జ్గా పోచా వరుణారెడ్డి అనే అధికారి తీసుకున్నారు. అసలు సూపరింటెడెంట్ సెలవు నుంచి వచ్చే సరికి పనులన్నీ అయిపోయాయి. ఈ వరుణారెడ్డినే ఓం ప్రకాష్ను మొద్దు శీను బ్యారెక్లోకి పంపారు. అంతే కాదు చాలా తేడా పనులు చేశారని తేలడంతో ఆయనను అప్పట్లోనే సస్పెండ్ చేశారు. ఈ పోచా వరుణారెడ్డి ఇప్పుడు కడప జిల్లా సెంట్రల్ జైలుకు ఇంచార్జి సూపరిండెంట్గా నియమితులయ్యారు. మూడు రోజుల కిందట ఆయన జిల్లా కలెక్టర్ను కూడా కలిసి పరిణామాలపై చర్చించారు. ఇప్పుడు పోచా వరుణారెడ్డిని కడప జిల్లా సెంట్రర్ జైలుకు అధికారిగా నియమించడంతో పాత ఘటనలన్నీ ఒక్క సారిగా చర్చనీయంశమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వివేకా హత్య కేసులో అరెస్టయిన కీలక నిందితులు అక్కడే ఉన్నారు . సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి లాంటి వారు అక్కడే ఉన్నారు. అందుకే ముందు ముందు చాలా కథలను వినాల్సి వస్తుందేమో అని … వరుణా రెడ్డి గురించి తెలిసిన వారు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. Good story Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted February 10, 2022 Report Share Posted February 10, 2022 8 minutes ago, Raja_Elango said: పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఎలా చనిపోయారన్నదానిపై ఇప్పటికీ ప్రజలు కథలు, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అధికారిక రికార్డులు మాత్రం చాలా క్లియర్గా ఉంటాయి. అప్రూవర్గా మారతానని కోర్టుకు చెప్పిన తర్వాత మొద్దు శీనును ఓం ప్రకాష్ అనే వ్యక్తి సిమెంట్ డంబెల్తో కొట్టి చంపాడు. బ్యారెక్లోకి సిమెంట్ డంబెల్ ఎలా వచ్చింది ? వేరే బ్యారెక్లో ఉండాల్సిన ఓం ప్రకాష్ మొద్దు శీను సెల్లోకి ఎలా వచ్చాడు ? అప్పటి అనంతపురం జైలు సూపరింటెండెంట్ ఎందుకు సెలవు పెట్టారు ? ఆ స్థానంలో ఇంచార్జ్గా ఉన్న జైలు ఉన్నతాధికారి ఓంప్రకాష్ను ఎందుకు మొద్దు శీను బ్యారెక్లోకి పంపారు ? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. అయితే ఇప్పుడు కడప జిల్లా సెంట్రల్ జైల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయా అంటే .. మానవమాత్రులం చెప్పలేం కానీ.. కొన్ని జరిగిన వాటిని చెప్పుకోవచ్చు. ఒకటి జరిగిపోయింది. మొద్దు శీను హత్య జరిగినప్పుడు అనంతపురం జిల్లా జైలు సూపరింటెడెంట్ సెలవులో ఉన్నారు. ఆయన బాధ్యతలను ఇంచార్జ్గా పోచా వరుణారెడ్డి అనే అధికారి తీసుకున్నారు. అసలు సూపరింటెడెంట్ సెలవు నుంచి వచ్చే సరికి పనులన్నీ అయిపోయాయి. ఈ వరుణారెడ్డినే ఓం ప్రకాష్ను మొద్దు శీను బ్యారెక్లోకి పంపారు. అంతే కాదు చాలా తేడా పనులు చేశారని తేలడంతో ఆయనను అప్పట్లోనే సస్పెండ్ చేశారు. ఈ పోచా వరుణారెడ్డి ఇప్పుడు కడప జిల్లా సెంట్రల్ జైలుకు ఇంచార్జి సూపరిండెంట్గా నియమితులయ్యారు. మూడు రోజుల కిందట ఆయన జిల్లా కలెక్టర్ను కూడా కలిసి పరిణామాలపై చర్చించారు. ఇప్పుడు పోచా వరుణారెడ్డిని కడప జిల్లా సెంట్రర్ జైలుకు అధికారిగా నియమించడంతో పాత ఘటనలన్నీ ఒక్క సారిగా చర్చనీయంశమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వివేకా హత్య కేసులో అరెస్టయిన కీలక నిందితులు అక్కడే ఉన్నారు . సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి లాంటి వారు అక్కడే ఉన్నారు. అందుకే ముందు ముందు చాలా కథలను వినాల్సి వస్తుందేమో అని … వరుణా రెడ్డి గురించి తెలిసిన వారు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. YSR ela chani poyadu anedhi kooda question ae kada jagan champinchadu amabani champadu sonia vesesindhiii matladukunte vasthane untayiiiii ........ jagan valla ayyani kottadu ani oka talk kooda undhi CM ga undagaaa ------ annitiki answers undavuu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.