Peruthopaniemundhi Posted October 20, 2022 Report Posted October 20, 2022 భాజపా నేత జగన్నాథానికి కాల్ చేసి మాట్లాడింది తానేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ తెరాసలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 2018 తర్వాత తెలంగాణలో ఫ్లోరోసిస్ లేకుండా పోయిందని కేంద్రమే చెప్పిందన్నారు. మరోవైపు, బూర నర్సయ్యగౌడ్ పార్టీ మార్పుపై మాట్లాడుతూ.. రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.