Jump to content

Recommended Posts

Posted

మరి కాసేపట్లో పెళ్లి.. వివాహానికి వచ్చిన బంధువులతో వేదికంతా కోలాహలం.. అంతలోనే వరుడికి షాక్‌.. తనకీ పెళ్లి వద్దంటూ వధువు తెగేసి చెప్పడమే దీనికి కారణం. చివరకు కట్నం సరిపోలేదని పెళ్లికుమార్తె వివాహం రద్దు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్‌ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత  ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

Posted
8 minutes ago, dasari4kntr said:

జంబలకిడి పంబ

this is Kanyashulkam , not జంబలకిడి పంబ

Posted
2 hours ago, ramudu said:

మరి కాసేపట్లో పెళ్లి.. వివాహానికి వచ్చిన బంధువులతో వేదికంతా కోలాహలం.. అంతలోనే వరుడికి షాక్‌.. తనకీ పెళ్లి వద్దంటూ వధువు తెగేసి చెప్పడమే దీనికి కారణం. చివరకు కట్నం సరిపోలేదని పెళ్లికుమార్తె వివాహం రద్దు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్‌ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత  ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

mana @csrcsr Anna kuda raavoddhu ilanti paristhithi RealSafeAmericanredsquirrel-max-1mb.gif

Posted
2 hours ago, dasari4kntr said:

జంబలకిడి పంబ

RealSafeAmericanredsquirrel-max-1mb.gif

Posted
39 minutes ago, kittaya said:

Dinini kanya sulkam antaru... 

 

Next china 

ade kada katnam anta

Posted
14 hours ago, kittaya said:

Dinini kanya sulkam antaru... 

 

Next china 

 

12 hours ago, johnydanylee said:

సుడిగాడు 

 

ekkada nunchi ethuku vacharu vayya story ni

 

16 hours ago, ramudu said:

మరి కాసేపట్లో పెళ్లి.. వివాహానికి వచ్చిన బంధువులతో వేదికంతా కోలాహలం.. అంతలోనే వరుడికి షాక్‌.. తనకీ పెళ్లి వద్దంటూ వధువు తెగేసి చెప్పడమే దీనికి కారణం. చివరకు కట్నం సరిపోలేదని పెళ్లికుమార్తె వివాహం రద్దు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం ekkaనిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్‌ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత  ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...