JackSeal Posted March 12, 2023 Report Posted March 12, 2023 టీఎస్పీఎస్సీకి చెందిన ఇద్దరు ఉద్యోగులే పేపర్ లీకేజీ సూత్రధారులు ప్రభుత్వ మహిళా టీచర్ కోరడంతో పేపర్ బయటికి తెచ్చిన ప్రవీణ్ సెక్షన్ ఆఫీసర్కు చెందిన కంప్యూటర్ నుంచి తస్కరణ దళారీ ద్వారా ముగ్గురికి విక్రయించిన సదరు టీచర్, ఆమె భర్త రూ.14 లక్షలు వసూలు.. అందులో రూ.10 లక్షలు ప్రవీణ్కు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బేగంబజార్ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పేపర్ కూడా లీకై ఉంటుందేమోనన్న సందేహాలు! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.