Jump to content

India corruption


Recommended Posts

Posted

@@@@@@@@@@@@@@@@@
భారతీయులు ఎందుకు "అవినీతిపరులు"?
వారి ప్రవర్తనలో, ఉన్న లోపం ఏమిటి?

చేదు వాస్తవాలుతో కూడిన వ్యాసం ఇది.

ఇది భారతదేశంలోని, "అవినీతి"పై ఒక న్యూజిలాండర్ చెప్పిన అభిప్రాయం. 

భారతీయులు (hobbesian) స్వార్థపరులు. "అవినీతి", భారతదేశ సంస్కృతిలో ఒక భాగం. "అవినీతి"ని భారతీయులు, "నీతిబాహ్యం"గా చూడరు. ఇది దేశమంతటా వ్యాపించి ఉంది.
భారతీయులు "అవినీతిపరుల"ను ఓపికతో భరిస్తారు, కానీ  సంస్కరించడానికి పూనుకోరు.
ఏ జాతి కూడా, పుట్టుకతో "అవినీతిమయం"గా ఉండదు.

భారతీయులు, "అవినీతిపరులు" ఎందుకు అవుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే, వారి ఆచారవ్యవహారాలను చూడాల్సిందే.

మొదటగా ..
భారతదేశంలో అంతర్గతంగా, ఒక వ్యాపార ప్రక్రియ ఉంది. అది, "భారతీయులు" దేవుడికి డబ్బులు అర్పిస్తారు. అర్పించి, దాని కంటే ఎక్కువ "ప్రతిఫలాన్ని" ఆశిస్తారు. దీని అర్థం ఏమిటంటే, ఎలాంటి అర్హత, అవసరం, ప్రమాణము లేకున్నా, తాము గొప్ప "లబ్ది" పొందాలనుకోవడమే.
అదే, గుడి వెలుపల, ఇటువంటి వ్యాపార ప్రక్రియను *"లంచం"* అంటాము.

బాగా ధనవంతుడైన భారతీయుడు, గుళ్లకు డబ్బు ఇవ్వడు. కానీ, బంగారుకిరీటాలు, వెండి తొడుగులు వంటి ఇతర అత్యంత విలువైన ఆభరణాలు "కానుకలు"గా ఇస్తాడు. అతని కానుకలు పేదవాడి "ఆకలిదప్పులు" తీర్చవు. అతడు ఇచ్చేది, కేవలం ఆ దేవుడికి. ఆకలిగొన్న వాడికి, సహాయం చేయడం వృధా ప్రయాసము అనుకుంటాడు. అందుకే, దేవునికి అత్యంత విలువైన "కానుకలు" ఇస్తాడు.

జూన్ 2009 లో, హిందూ దినపత్రిక, ఒక వార్త ప్రచురించింది. 

అదేమిటంటే, జి.జనార్దన్ రెడ్డి, కర్ణాటక మంత్రి, 45 కోట్ల రూపాయలతో, డైమండ్స్ పొదిగిన ఒక బంగారు కిరీటాన్ని, తిరుమల వారి గుడికి "కానుక"గా ఇచ్చాడు.

ఈ విధంగా, విపరీతమైన సంపద, ఈ భారతదేశంలోని కొన్ని గుళ్ళల్లో పోగు పడుతుంది. ఈ "సంపదను" ఏం చేయాలో, వారికి అర్థం కాదు. కోశాగారాలలో, బిలియన్ల కొద్దీ ఆస్తులు, డబ్బులు, "దుమ్ము" కొట్టుకు పోతున్నాయి.

యూరోపియన్లు, భారతదేశానికి వచ్చి, పాఠశాలలు నెలకొల్పారు. కానీ, భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి, అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు.

తన కోర్కెలను తీర్చడానికి, దేవుడు "కానుకలు" తీసుకోవడం ఎట్లా తప్పు కాదో, బయట కూడా "లంచం" తీసుకోవడం, ఇవ్వడం కూడా తప్పు కాదు అనే భావన అంతట నెలకొంది. అందుకే, భారతీయులు తేలికగా "అవినీతికి" లొంగిపోతారు.

ఈ దేశ సంస్కృతి, "అవినీతి"ని తనలో ఇముడ్చుకుంటుంది.

1."అవినీతిని" భారతీయులు ఒక మచ్చగా భావించరు. ఎందుకంటే, బాగా అవినీతిపరులైన  రాజకీయ నాయకులను, వారు అధికారంలోకి తెస్తారు. 

ఇది పశ్చిమ దేశాలలో, మనం ఊహించలేము.

2.చరిత్ర చూసినా కూడా, అవినీతికి ఊతమిచ్చే నైతిక దిగజారుడుతనమే కనిపిస్తుంది. 

భారతదేశ చరిత్రలో, "లంచాలు"కు లొంగి, కోట ద్వారాలు తెరవడం ద్వారా, అనేక పట్టణాలు, రాజ్యాలను  వశపరచుకున్న "సంఘటనలు" అనేకం. డబ్బు తీసుకొని లొంగి పోయిన సైన్యాధిపతులు కూడా అనేకం. ఇది భారతదేశం అంతటా ఉన్న "సారూప్యత".

పూర్వపు గ్రీకు, మోడ్రన్ యూరప్ తో పోలిస్తే, భారతీయుల "పోరాటపటిమ" ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.

నాదేర్షాను అంతమొందించేందుకు, టర్క్ లు పోరాడారు. కానీ, భారతదేశంలో పోరాటం అవసరం లేదు, లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం, యుద్ధము, లేకుండా చేయవచ్చు. దండెత్తే వాడు, డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాడైతే, భారతీయ రాజులను తేలికగా లొంగ తీసుకోవచ్చు.
ఆ రాజుల దగ్గర, పదుల వేల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికీ, ఇది సాధ్యం.

ప్లాసి యుద్ధంలో, భారతీయులు గట్టిగా యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది, 
"మీర్ జాఫర్" కు, ఆంగ్లయుడు Clive laid "లంచం" ఇచ్చాడు. అంతే, బెంగాల్ రాజ్యము, ఈస్ట్ ఇండియా కంపెనీకి, పూర్తిగా లొంగిపోయింది.

భారతీయ కోటలను వశపరచుకున్న చాలా సంఘటనలలో, ఈ "డబ్బు మారక పాత్ర" చాలా ఉంది. 

డబ్బులు, ముట్టినందున గోల్కొండ  వెనుక కోటదర్వాజ తెరచి ఉంచడం వలన, 1867లో ఈ కోటను తేలికగా ఆక్రమించుకోగలిగారు.

మరాఠాలను, రాజపుత్రులను కూడా, ఈ "లంచాలు" ద్వారానే, "మొఘలులు" సులభంగా గెలుచుకోగలిగారు.

శ్రీనగర్ రాజు, ఔరంగజేబు దగ్గర  డబ్బులు తీసుకుని, సులేమాన్ ను అప్పగించాడు.

భారతీయులు "అవినీతి"కి తలొగ్గి, చేసిన "దేశద్రోహ కార్యక్రమాలు" అనేకం ఉన్నాయి.

అర్థం చేసుకోవాల్సినదేమిటంటే, భారతీయులకు ఇచ్చి పుచ్చుకునే (లంచాలు) "సంస్కృతి", ఎందుకు వచ్చింది. ఇతర నాగరిక దేశాలలో, ఇది ఎందుకు లేదు?

3. నైతికంగా, అవినీతిరహితంగా మసలుకుంటే, 'అందరము బాగుపడతాము' అనే స్వభావం, భారతీయులలో కొరవడడానికి మూల కారణం. వారు అనుసరించే "మతం"లో, ఆ సందేశం లేకపోవడమే.

కులవ్యవస్థ వారిని, "వేరు" పరుస్తుంది. మనుషులందరూ సమానమేనని వారు నమ్మరు. దీని ఫలితమే, ఈ విభజనలు.

మత మార్పిడులు జరిగాయి. చాలా మంది "హిందువులు" సిక్కులు, జైనులు, బౌద్ధులు అయ్యారు. ఇంకను బలవంతంగా, మత మార్పిడి వల్ల ఎంతో మంది క్రిస్టియన్లుగా, ముస్లింలుగా మారారు. భారతీయులు ఒకరిపై, మరొకరికి విశ్వాసం ఏమాత్రం ఉండదు.

భారతదేశంలో, నిజమైన భారతీయత ఉన్న భారతీయులు లేరు. ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు ముస్లింలు, మొదలగు వారు ఉన్నారు. 

1400 సంవత్సరాల క్రితం, "భారతీయులంతా" ఒకే విశ్వాసం కలిగి ఉండేవారు.

కానీ, తరువాత అనేక కులాలుగా, మతాలుగా విడిపోవడంతో, ఈ "అనారోగ్య సంస్కృతి" దాపురించింది. "అసమానతలు" అనేవి "అవినీతి సమాజాని"కి దారి తీస్తాయి. 

భారతీయులు ఒకరినొకరు ఈసడించుకుంటారు, ఒక్క దేవుడిని తప్ప. అతనికి కూడా లంచం ఇస్తారు. 

బ్రియాన్, 
న్యూజిలాండ్. 
 --------------------
💐💐💐🙏🙏🙏

(బాధతో వాస్తవాలను అంగీకరిస్తూ). 

ఇది ఉన్నది ఉన్నట్లుగా, ఏమాత్రం edit చేయకుండా, English వ్యాసాన్ని అనువదించడం జరిగింది.

(న్యూజిలాండ్, అతి తక్కువ అవినీతి ఉన్న దేశాలలో మొదటిది ) 
🌐🌐🌐
 

is it true 

  • Upvote 2
Posted
24 minutes ago, manadonga said:

@@@@@@@@@@@@@@@@@
భారతీయులు ఎందుకు "అవినీతిపరులు"?
వారి ప్రవర్తనలో, ఉన్న లోపం ఏమిటి?

చేదు వాస్తవాలుతో కూడిన వ్యాసం ఇది.

ఇది భారతదేశంలోని, "అవినీతి"పై ఒక న్యూజిలాండర్ చెప్పిన అభిప్రాయం. 

భారతీయులు (hobbesian) స్వార్థపరులు. "అవినీతి", భారతదేశ సంస్కృతిలో ఒక భాగం. "అవినీతి"ని భారతీయులు, "నీతిబాహ్యం"గా చూడరు. ఇది దేశమంతటా వ్యాపించి ఉంది.
భారతీయులు "అవినీతిపరుల"ను ఓపికతో భరిస్తారు, కానీ  సంస్కరించడానికి పూనుకోరు.
ఏ జాతి కూడా, పుట్టుకతో "అవినీతిమయం"గా ఉండదు.

భారతీయులు, "అవినీతిపరులు" ఎందుకు అవుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే, వారి ఆచారవ్యవహారాలను చూడాల్సిందే.

మొదటగా ..
భారతదేశంలో అంతర్గతంగా, ఒక వ్యాపార ప్రక్రియ ఉంది. అది, "భారతీయులు" దేవుడికి డబ్బులు అర్పిస్తారు. అర్పించి, దాని కంటే ఎక్కువ "ప్రతిఫలాన్ని" ఆశిస్తారు. దీని అర్థం ఏమిటంటే, ఎలాంటి అర్హత, అవసరం, ప్రమాణము లేకున్నా, తాము గొప్ప "లబ్ది" పొందాలనుకోవడమే.
అదే, గుడి వెలుపల, ఇటువంటి వ్యాపార ప్రక్రియను *"లంచం"* అంటాము.

బాగా ధనవంతుడైన భారతీయుడు, గుళ్లకు డబ్బు ఇవ్వడు. కానీ, బంగారుకిరీటాలు, వెండి తొడుగులు వంటి ఇతర అత్యంత విలువైన ఆభరణాలు "కానుకలు"గా ఇస్తాడు. అతని కానుకలు పేదవాడి "ఆకలిదప్పులు" తీర్చవు. అతడు ఇచ్చేది, కేవలం ఆ దేవుడికి. ఆకలిగొన్న వాడికి, సహాయం చేయడం వృధా ప్రయాసము అనుకుంటాడు. అందుకే, దేవునికి అత్యంత విలువైన "కానుకలు" ఇస్తాడు.

జూన్ 2009 లో, హిందూ దినపత్రిక, ఒక వార్త ప్రచురించింది. 

అదేమిటంటే, జి.జనార్దన్ రెడ్డి, కర్ణాటక మంత్రి, 45 కోట్ల రూపాయలతో, డైమండ్స్ పొదిగిన ఒక బంగారు కిరీటాన్ని, తిరుమల వారి గుడికి "కానుక"గా ఇచ్చాడు.

ఈ విధంగా, విపరీతమైన సంపద, ఈ భారతదేశంలోని కొన్ని గుళ్ళల్లో పోగు పడుతుంది. ఈ "సంపదను" ఏం చేయాలో, వారికి అర్థం కాదు. కోశాగారాలలో, బిలియన్ల కొద్దీ ఆస్తులు, డబ్బులు, "దుమ్ము" కొట్టుకు పోతున్నాయి.

యూరోపియన్లు, భారతదేశానికి వచ్చి, పాఠశాలలు నెలకొల్పారు. కానీ, భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి, అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు.

తన కోర్కెలను తీర్చడానికి, దేవుడు "కానుకలు" తీసుకోవడం ఎట్లా తప్పు కాదో, బయట కూడా "లంచం" తీసుకోవడం, ఇవ్వడం కూడా తప్పు కాదు అనే భావన అంతట నెలకొంది. అందుకే, భారతీయులు తేలికగా "అవినీతికి" లొంగిపోతారు.

ఈ దేశ సంస్కృతి, "అవినీతి"ని తనలో ఇముడ్చుకుంటుంది.

1."అవినీతిని" భారతీయులు ఒక మచ్చగా భావించరు. ఎందుకంటే, బాగా అవినీతిపరులైన  రాజకీయ నాయకులను, వారు అధికారంలోకి తెస్తారు. 

ఇది పశ్చిమ దేశాలలో, మనం ఊహించలేము.

2.చరిత్ర చూసినా కూడా, అవినీతికి ఊతమిచ్చే నైతిక దిగజారుడుతనమే కనిపిస్తుంది. 

భారతదేశ చరిత్రలో, "లంచాలు"కు లొంగి, కోట ద్వారాలు తెరవడం ద్వారా, అనేక పట్టణాలు, రాజ్యాలను  వశపరచుకున్న "సంఘటనలు" అనేకం. డబ్బు తీసుకొని లొంగి పోయిన సైన్యాధిపతులు కూడా అనేకం. ఇది భారతదేశం అంతటా ఉన్న "సారూప్యత".

పూర్వపు గ్రీకు, మోడ్రన్ యూరప్ తో పోలిస్తే, భారతీయుల "పోరాటపటిమ" ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.

నాదేర్షాను అంతమొందించేందుకు, టర్క్ లు పోరాడారు. కానీ, భారతదేశంలో పోరాటం అవసరం లేదు, లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం, యుద్ధము, లేకుండా చేయవచ్చు. దండెత్తే వాడు, డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాడైతే, భారతీయ రాజులను తేలికగా లొంగ తీసుకోవచ్చు.
ఆ రాజుల దగ్గర, పదుల వేల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికీ, ఇది సాధ్యం.

ప్లాసి యుద్ధంలో, భారతీయులు గట్టిగా యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది, 
"మీర్ జాఫర్" కు, ఆంగ్లయుడు Clive laid "లంచం" ఇచ్చాడు. అంతే, బెంగాల్ రాజ్యము, ఈస్ట్ ఇండియా కంపెనీకి, పూర్తిగా లొంగిపోయింది.

భారతీయ కోటలను వశపరచుకున్న చాలా సంఘటనలలో, ఈ "డబ్బు మారక పాత్ర" చాలా ఉంది. 

డబ్బులు, ముట్టినందున గోల్కొండ  వెనుక కోటదర్వాజ తెరచి ఉంచడం వలన, 1867లో ఈ కోటను తేలికగా ఆక్రమించుకోగలిగారు.

మరాఠాలను, రాజపుత్రులను కూడా, ఈ "లంచాలు" ద్వారానే, "మొఘలులు" సులభంగా గెలుచుకోగలిగారు.

శ్రీనగర్ రాజు, ఔరంగజేబు దగ్గర  డబ్బులు తీసుకుని, సులేమాన్ ను అప్పగించాడు.

భారతీయులు "అవినీతి"కి తలొగ్గి, చేసిన "దేశద్రోహ కార్యక్రమాలు" అనేకం ఉన్నాయి.

అర్థం చేసుకోవాల్సినదేమిటంటే, భారతీయులకు ఇచ్చి పుచ్చుకునే (లంచాలు) "సంస్కృతి", ఎందుకు వచ్చింది. ఇతర నాగరిక దేశాలలో, ఇది ఎందుకు లేదు?

3. నైతికంగా, అవినీతిరహితంగా మసలుకుంటే, 'అందరము బాగుపడతాము' అనే స్వభావం, భారతీయులలో కొరవడడానికి మూల కారణం. వారు అనుసరించే "మతం"లో, ఆ సందేశం లేకపోవడమే.

కులవ్యవస్థ వారిని, "వేరు" పరుస్తుంది. మనుషులందరూ సమానమేనని వారు నమ్మరు. దీని ఫలితమే, ఈ విభజనలు.

మత మార్పిడులు జరిగాయి. చాలా మంది "హిందువులు" సిక్కులు, జైనులు, బౌద్ధులు అయ్యారు. ఇంకను బలవంతంగా, మత మార్పిడి వల్ల ఎంతో మంది క్రిస్టియన్లుగా, ముస్లింలుగా మారారు. భారతీయులు ఒకరిపై, మరొకరికి విశ్వాసం ఏమాత్రం ఉండదు.

భారతదేశంలో, నిజమైన భారతీయత ఉన్న భారతీయులు లేరు. ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు ముస్లింలు, మొదలగు వారు ఉన్నారు. 

1400 సంవత్సరాల క్రితం, "భారతీయులంతా" ఒకే విశ్వాసం కలిగి ఉండేవారు.

కానీ, తరువాత అనేక కులాలుగా, మతాలుగా విడిపోవడంతో, ఈ "అనారోగ్య సంస్కృతి" దాపురించింది. "అసమానతలు" అనేవి "అవినీతి సమాజాని"కి దారి తీస్తాయి. 

భారతీయులు ఒకరినొకరు ఈసడించుకుంటారు, ఒక్క దేవుడిని తప్ప. అతనికి కూడా లంచం ఇస్తారు. 

బ్రియాన్, 
న్యూజిలాండ్. 
 --------------------
💐💐💐🙏🙏🙏

(బాధతో వాస్తవాలను అంగీకరిస్తూ). 

ఇది ఉన్నది ఉన్నట్లుగా, ఏమాత్రం edit చేయకుండా, English వ్యాసాన్ని అనువదించడం జరిగింది.

(న్యూజిలాండ్, అతి తక్కువ అవినీతి ఉన్న దేశాలలో మొదటిది ) 
🌐🌐🌐
 

is it true 

very nicely written and harsh truth of our country.

Even today we don't realize that it was not the Britishers efficiency that made them rule our country for 200 years but it was our own kings who backstabbed their neighboring kings and allied with Britishers for their own corrupt interests. Britishers knew our corrupt DNA and used it to the best using divide and rule policy.

It is not only then even today if you look at the elections its a zoke. The highest bidder with no sense of shame and zero integrity rule the state and all the proud followers (in this DB) support them without a sense of shame.

The problem is people in our country are corrupt to the core, selfish and extreme hate for each other. It is in the DNA and will never change. We can never grow as a first world country but ego and boasting will never stop.

  • Upvote 1
Posted

India is a true capitalistic country. Probably oldest capitalistic continuing civilization edaina vundi ante adi manade…

Okasu corruption antadu, inkokadu back stabbing antadu….ivanni fittest of the survival and oppurtunity kosam chese extreme steps….end of the money in various forms.

Bayata countey odi chepithe apudu burra velugutadi ante iga ayinatte…

Posted

1st point nundi it's clear.. jalaga and co ni kukka 10gulu 10gutunnadu evado. vaadiki siggu eggu ledu.. vaadini support chese vaallu anthakante siggulmalina yedavalu anesadu ga. 

Posted

pakka state meeda poddhugooke varaku padi edche mundamopulni kuda oka round veskunnadu ga.

Posted

naranaraallo kulagajji vyadhi vallana edusthunna gajji kukklani rafe chesadu ga

Posted
1 hour ago, manadonga said:

@@@@@@@@@@@@@@@@@
భారతీయులు ఎందుకు "అవినీతిపరులు"?
వారి ప్రవర్తనలో, ఉన్న లోపం ఏమిటి?

చేదు వాస్తవాలుతో కూడిన వ్యాసం ఇది.

ఇది భారతదేశంలోని, "అవినీతి"పై ఒక న్యూజిలాండర్ చెప్పిన అభిప్రాయం. 

భారతీయులు (hobbesian) స్వార్థపరులు. "అవినీతి", భారతదేశ సంస్కృతిలో ఒక భాగం. "అవినీతి"ని భారతీయులు, "నీతిబాహ్యం"గా చూడరు. ఇది దేశమంతటా వ్యాపించి ఉంది.
భారతీయులు "అవినీతిపరుల"ను ఓపికతో భరిస్తారు, కానీ  సంస్కరించడానికి పూనుకోరు.
ఏ జాతి కూడా, పుట్టుకతో "అవినీతిమయం"గా ఉండదు.

భారతీయులు, "అవినీతిపరులు" ఎందుకు అవుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే, వారి ఆచారవ్యవహారాలను చూడాల్సిందే.

మొదటగా ..
భారతదేశంలో అంతర్గతంగా, ఒక వ్యాపార ప్రక్రియ ఉంది. అది, "భారతీయులు" దేవుడికి డబ్బులు అర్పిస్తారు. అర్పించి, దాని కంటే ఎక్కువ "ప్రతిఫలాన్ని" ఆశిస్తారు. దీని అర్థం ఏమిటంటే, ఎలాంటి అర్హత, అవసరం, ప్రమాణము లేకున్నా, తాము గొప్ప "లబ్ది" పొందాలనుకోవడమే.
అదే, గుడి వెలుపల, ఇటువంటి వ్యాపార ప్రక్రియను *"లంచం"* అంటాము.

బాగా ధనవంతుడైన భారతీయుడు, గుళ్లకు డబ్బు ఇవ్వడు. కానీ, బంగారుకిరీటాలు, వెండి తొడుగులు వంటి ఇతర అత్యంత విలువైన ఆభరణాలు "కానుకలు"గా ఇస్తాడు. అతని కానుకలు పేదవాడి "ఆకలిదప్పులు" తీర్చవు. అతడు ఇచ్చేది, కేవలం ఆ దేవుడికి. ఆకలిగొన్న వాడికి, సహాయం చేయడం వృధా ప్రయాసము అనుకుంటాడు. అందుకే, దేవునికి అత్యంత విలువైన "కానుకలు" ఇస్తాడు.

జూన్ 2009 లో, హిందూ దినపత్రిక, ఒక వార్త ప్రచురించింది. 

అదేమిటంటే, జి.జనార్దన్ రెడ్డి, కర్ణాటక మంత్రి, 45 కోట్ల రూపాయలతో, డైమండ్స్ పొదిగిన ఒక బంగారు కిరీటాన్ని, తిరుమల వారి గుడికి "కానుక"గా ఇచ్చాడు.

ఈ విధంగా, విపరీతమైన సంపద, ఈ భారతదేశంలోని కొన్ని గుళ్ళల్లో పోగు పడుతుంది. ఈ "సంపదను" ఏం చేయాలో, వారికి అర్థం కాదు. కోశాగారాలలో, బిలియన్ల కొద్దీ ఆస్తులు, డబ్బులు, "దుమ్ము" కొట్టుకు పోతున్నాయి.

యూరోపియన్లు, భారతదేశానికి వచ్చి, పాఠశాలలు నెలకొల్పారు. కానీ, భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి, అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు.

తన కోర్కెలను తీర్చడానికి, దేవుడు "కానుకలు" తీసుకోవడం ఎట్లా తప్పు కాదో, బయట కూడా "లంచం" తీసుకోవడం, ఇవ్వడం కూడా తప్పు కాదు అనే భావన అంతట నెలకొంది. అందుకే, భారతీయులు తేలికగా "అవినీతికి" లొంగిపోతారు.

ఈ దేశ సంస్కృతి, "అవినీతి"ని తనలో ఇముడ్చుకుంటుంది.

1."అవినీతిని" భారతీయులు ఒక మచ్చగా భావించరు. ఎందుకంటే, బాగా అవినీతిపరులైన  రాజకీయ నాయకులను, వారు అధికారంలోకి తెస్తారు. 

ఇది పశ్చిమ దేశాలలో, మనం ఊహించలేము.

2.చరిత్ర చూసినా కూడా, అవినీతికి ఊతమిచ్చే నైతిక దిగజారుడుతనమే కనిపిస్తుంది. 

భారతదేశ చరిత్రలో, "లంచాలు"కు లొంగి, కోట ద్వారాలు తెరవడం ద్వారా, అనేక పట్టణాలు, రాజ్యాలను  వశపరచుకున్న "సంఘటనలు" అనేకం. డబ్బు తీసుకొని లొంగి పోయిన సైన్యాధిపతులు కూడా అనేకం. ఇది భారతదేశం అంతటా ఉన్న "సారూప్యత".

పూర్వపు గ్రీకు, మోడ్రన్ యూరప్ తో పోలిస్తే, భారతీయుల "పోరాటపటిమ" ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.

నాదేర్షాను అంతమొందించేందుకు, టర్క్ లు పోరాడారు. కానీ, భారతదేశంలో పోరాటం అవసరం లేదు, లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం, యుద్ధము, లేకుండా చేయవచ్చు. దండెత్తే వాడు, డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాడైతే, భారతీయ రాజులను తేలికగా లొంగ తీసుకోవచ్చు.
ఆ రాజుల దగ్గర, పదుల వేల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికీ, ఇది సాధ్యం.

ప్లాసి యుద్ధంలో, భారతీయులు గట్టిగా యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది, 
"మీర్ జాఫర్" కు, ఆంగ్లయుడు Clive laid "లంచం" ఇచ్చాడు. అంతే, బెంగాల్ రాజ్యము, ఈస్ట్ ఇండియా కంపెనీకి, పూర్తిగా లొంగిపోయింది.

భారతీయ కోటలను వశపరచుకున్న చాలా సంఘటనలలో, ఈ "డబ్బు మారక పాత్ర" చాలా ఉంది. 

డబ్బులు, ముట్టినందున గోల్కొండ  వెనుక కోటదర్వాజ తెరచి ఉంచడం వలన, 1867లో ఈ కోటను తేలికగా ఆక్రమించుకోగలిగారు.

మరాఠాలను, రాజపుత్రులను కూడా, ఈ "లంచాలు" ద్వారానే, "మొఘలులు" సులభంగా గెలుచుకోగలిగారు.

శ్రీనగర్ రాజు, ఔరంగజేబు దగ్గర  డబ్బులు తీసుకుని, సులేమాన్ ను అప్పగించాడు.

భారతీయులు "అవినీతి"కి తలొగ్గి, చేసిన "దేశద్రోహ కార్యక్రమాలు" అనేకం ఉన్నాయి.

అర్థం చేసుకోవాల్సినదేమిటంటే, భారతీయులకు ఇచ్చి పుచ్చుకునే (లంచాలు) "సంస్కృతి", ఎందుకు వచ్చింది. ఇతర నాగరిక దేశాలలో, ఇది ఎందుకు లేదు?

3. నైతికంగా, అవినీతిరహితంగా మసలుకుంటే, 'అందరము బాగుపడతాము' అనే స్వభావం, భారతీయులలో కొరవడడానికి మూల కారణం. వారు అనుసరించే "మతం"లో, ఆ సందేశం లేకపోవడమే.

కులవ్యవస్థ వారిని, "వేరు" పరుస్తుంది. మనుషులందరూ సమానమేనని వారు నమ్మరు. దీని ఫలితమే, ఈ విభజనలు.

మత మార్పిడులు జరిగాయి. చాలా మంది "హిందువులు" సిక్కులు, జైనులు, బౌద్ధులు అయ్యారు. ఇంకను బలవంతంగా, మత మార్పిడి వల్ల ఎంతో మంది క్రిస్టియన్లుగా, ముస్లింలుగా మారారు. భారతీయులు ఒకరిపై, మరొకరికి విశ్వాసం ఏమాత్రం ఉండదు.

భారతదేశంలో, నిజమైన భారతీయత ఉన్న భారతీయులు లేరు. ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు ముస్లింలు, మొదలగు వారు ఉన్నారు. 

1400 సంవత్సరాల క్రితం, "భారతీయులంతా" ఒకే విశ్వాసం కలిగి ఉండేవారు.

కానీ, తరువాత అనేక కులాలుగా, మతాలుగా విడిపోవడంతో, ఈ "అనారోగ్య సంస్కృతి" దాపురించింది. "అసమానతలు" అనేవి "అవినీతి సమాజాని"కి దారి తీస్తాయి. 

భారతీయులు ఒకరినొకరు ఈసడించుకుంటారు, ఒక్క దేవుడిని తప్ప. అతనికి కూడా లంచం ఇస్తారు. 

బ్రియాన్, 
న్యూజిలాండ్. 
 --------------------
💐💐💐🙏🙏🙏

(బాధతో వాస్తవాలను అంగీకరిస్తూ). 

ఇది ఉన్నది ఉన్నట్లుగా, ఏమాత్రం edit చేయకుండా, English వ్యాసాన్ని అనువదించడం జరిగింది.

(న్యూజిలాండ్, అతి తక్కువ అవినీతి ఉన్న దేశాలలో మొదటిది ) 
🌐🌐🌐
 

is it true 

Simple logic entante when there is too much of population, its survival of the fittest. That's the main reason. 

Posted
54 minutes ago, reddyrao said:

1st point nundi it's clear.. jalaga and co ni kukka 10gulu 10gutunnadu evado. vaadiki siggu eggu ledu.. vaadini support chese vaallu anthakante siggulmalina yedavalu anesadu ga. 

Evarra meeranta 

Posted
1 hour ago, Konebhar6 said:

Simple logic entante when there is too much of population, its survival of the fittest. That's the main reason. 

Agree with this..nenu NZ ae..once Developed country and population 50L kuda undadu so Corruption chances very less..but India la unna 140 Cr pop ki it’s always survival of fittest..

PS: NZ lo corruption lekapoina, cost of living is damn high so surviving here is hard

Posted

What about donating some percent of personal income to Church or Mosque in other World? Illogical article, just a biased write up on Hindu Society and cultural practices. I am not supporting corruption but linking it with Hindu religion and cultural practices is absolutely mindless and biased.

  • Upvote 1
Posted

There are a lot of reasons why Indians are corrupt.

1. Lack of ethics as ethics don't food to the table. 

2. Indian society gives more importance to Money/rich people than people with ethics. So due to peer pressure and pressure from family members (wife, parents, kids) people look for opportunities (bribes) to make money.

3. Lack of self-respect. It cannot be taught. Even people living in mansions/multi millionaires still have Pink or white ration cards to avail the benefits.

4. I used to learn moral science in school until 5 or 6. Never understood what it was when I was young and don't remember anything from it. They should continue till 10th and later too. We need schools and religious places like temples/church/masjid to teach kids Morals, discipline, self-respect along with religious things. 

5. People are not courageous enough to question ppl who are doing wrong. Hence rowdies, politicians and ppl with corrupt practices rule. 

6. Judiciary system and Police is not good. It takes too much time and eventually people do not get justice. 

7. People working in roles which are important to maintain system do not get paid well. For e.g. Police, Traffic constables, Court employees, etc are not paid enough and hence resort to corrupt practices.

Many more reasons .. we can make the list.

  • Upvote 1
Posted
8 hours ago, islander said:

Agree with this..nenu NZ ae..once Developed country and population 50L kuda undadu so Corruption chances very less..but India la unna 140 Cr pop ki it’s always survival of fittest..

PS: NZ lo corruption lekapoina, cost of living is damn high so surviving here is hard

Come to Canada and see corruption bro 

Ikkada snow removal contract mottam corrupt ee

Posted

యూరోపియన్లు, భారతదేశానికి వచ్చి, పాఠశాలలు నెలకొల్పారు. కానీ,భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి, అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు
 

:giggle:

Europeans manalni vuddharinchataaniki pettaledhu 😂😂 vaadi swaardham kosam vaadu chesaadu 

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...