Jump to content

Recommended Posts

Posted

Rammohan Naidu: ఉత్తరాంధ్ర వాళ్లను పుంగనూరులో బట్టలు విప్పించి అవమానించారు: రామ్మోహన్ నాయుడు

23-10-2023 Mon 16:34 | Andhra
  • సైకిల్ యాత్ర చేస్తున్న వారిని అవమానించారన్న రామ్మోహన్ నాయుడు
  • మంత్రి పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • జగన్ విశాఖకు రావాలనుకుంటున్నది ఉత్తరాధ్రవారిని అవమానించడానికా అని ప్రశ్న
Rammohan Naidu demands resignation of Peddireddi Ramchandra Reddy

ఉత్తరాంధ్ర ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేకంగా ఎలాంటి ప్రేమ లేదని... ఆయన చూపేదంతా దొంగ ప్రేమేనని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు నలుగురు శ్రీకాకుళం జిల్లా వ్యక్తులను అవమానించారని... ఇది ఉత్తరాంధ్రను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ కార్యకర్తలను అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిల్లా వాసులను బట్టలు విప్పించి అవమానించారని దుయ్యబట్టారు. ఈ దారుణానికి బాధ్యత వహిస్తూ మంత్రి పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మిథున్ రెడ్డి తనను అవమానించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 

 
 
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెపుతున్న వైసీపీ నేతలు... ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతిని అన్ని ఆధారాలతో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దేశం మొత్తం చంద్రాబాబుకు సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు. కేసులకు భయపడకుండా టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి విశాఖకు రావాలనుకుంటున్నది ఉత్తరాధ్రకు చెందిన వారిని అవమానించడానికా? అని ఆయన ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగ్యం వద్దనే వైఎస్ విజయలక్ష్మిని విశాఖ ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు.
  • Haha 1
Posted

Rayalaseema vallani enni enni maatalu annaro marchipoinatu vunnaru.....

  • Haha 2
Posted
6 minutes ago, psycopk said:

Rammohan Naidu: ఉత్తరాంధ్ర వాళ్లను పుంగనూరులో బట్టలు విప్పించి అవమానించారు: రామ్మోహన్ నాయుడు

23-10-2023 Mon 16:34 | Andhra
  • సైకిల్ యాత్ర చేస్తున్న వారిని అవమానించారన్న రామ్మోహన్ నాయుడు
  • మంత్రి పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • జగన్ విశాఖకు రావాలనుకుంటున్నది ఉత్తరాధ్రవారిని అవమానించడానికా అని ప్రశ్న
Rammohan Naidu demands resignation of Peddireddi Ramchandra Reddy

ఉత్తరాంధ్ర ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేకంగా ఎలాంటి ప్రేమ లేదని... ఆయన చూపేదంతా దొంగ ప్రేమేనని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు నలుగురు శ్రీకాకుళం జిల్లా వ్యక్తులను అవమానించారని... ఇది ఉత్తరాంధ్రను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ కార్యకర్తలను అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిల్లా వాసులను బట్టలు విప్పించి అవమానించారని దుయ్యబట్టారు. ఈ దారుణానికి బాధ్యత వహిస్తూ మంత్రి పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మిథున్ రెడ్డి తనను అవమానించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 

 
 
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెపుతున్న వైసీపీ నేతలు... ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతిని అన్ని ఆధారాలతో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దేశం మొత్తం చంద్రాబాబుకు సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు. కేసులకు భయపడకుండా టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి విశాఖకు రావాలనుకుంటున్నది ఉత్తరాధ్రకు చెందిన వారిని అవమానించడానికా? అని ఆయన ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగ్యం వద్దనే వైఎస్ విజయలక్ష్మిని విశాఖ ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు.

Aithe Vizag lo capital ok na Rammohan naidu gaaru? Oka BC leader ayiundi...sonthagaa manchi charisma undi...Janabalam undi...Chandrababu mochethi neellu taage avasaram neeku ledu....! 

Posted

Kollu Ravindra: చంద్రబాబు లేఖపై విచారణ చేయిస్తారు గానీ... పుంగనూరు ఘటనపై విచారణ చేయరు: కొల్లు రవీంద్ర

24-10-2023 Tue 19:11 | Andhra
  • ఇటీవల పుంగనూరు వద్ద టీడీపీ మద్దతుదారులపై దాడి
  • పసుపు చొక్కాలు విప్పించిన వైసీపీ నేత
  • బీసీలంటే ఎందుకంత చులకన అంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం
Kollu Ravindra slams YCP govt

టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖపై విచారణ చేయిస్తారు గానీ, పుంగనూరులో బీసీలపై జరిగిన దాడులపై విచారణ చేయరని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. 

రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో సామాన్య ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా భయపడుతున్నారని, వీసా తీసుకుని వెళ్లాలన్నట్టుగా పరిస్థితి ఉందని విమర్శించారు. మొన్న పుంగనూరులో జరిగిన సంఘటనను బట్టి ఈ విషయం నిర్ధారణ అవుతోందని అన్నారు. 

"మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఒక నియంత పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు సైకిల్ యాత్రగా వెళుతుంటే పుంగనూరులో వారికి అవమానం జరిగింది. బట్టలూడదీసి కొట్టారు. ఈ ఏరియాకు రావటానికి మీరెవరని చెప్పి దాడి చేశారు. 

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. పుంగనూరును ఏమైనా రిజర్వ్ జోన్ లో పెట్టారా? పుంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా? అనుమతులు తీసుకొని రావాలా? ఈ వైసీపీ నాయకులకు బీసీలంటే ఎందుకంత చులకన? పుంగనూరులో బీసీలపై జరిగిన దాడి విషయంలో డీజీపీ ఇంతవరకు స్పందించలేదు. చంద్రబాబుగారు రాసిన లేఖపై నిమిషాల్లో విచారణ చేసి చట్టరీత్యా శిక్షిస్తారంటున్నారు. 

చంద్రబాబు, లోకేశ్ లను చూస్తే భయపడే జగన్ ఇప్పుడు పసుపు రంగు చూసినా భయపడుతున్నాడు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రానికి ఏం చేశారని వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్రలు చేస్తున్నారు? బడుగు బలహీన వర్గాలను అవమానపరిచిన జగన్ కు సామాజిక యాత్ర చేసే అర్హతలేదు" అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

Posted
On 10/23/2023 at 11:57 AM, rushmore said:

Aithe Vizag lo capital ok na Rammohan naidu gaaru? Oka BC leader ayiundi...sonthagaa manchi charisma undi...Janabalam undi...Chandrababu mochethi neellu taage avasaram neeku ledu....! 

Jagananna mochethi neellu thagala mari

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...