psycopk Posted November 5, 2023 Report Posted November 5, 2023 Anam Venkataramana Reddy: వైఎస్ భారతికి ప్రతి నెలా జీతం రూపంలో రూ.32.50 లక్షలు వస్తుంది: ఆనం వెంకటరమణారెడ్డి 05-11-2023 Sun 15:51 | Andhra టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం తాను పేదవాడ్ని అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శలు జగన్ దంపతులకు భారతి సిమెంట్స్ లో రూ.4 వేల కోట్ల షేర్లు ఉన్నాయని వెల్లడి దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని స్పష్టీకరణ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి సీఎం జగన్, భారతి సిమెంట్స్, వైఎస్ భారతిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పేదవాడినని ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారని విమర్శించారు. వైఎస్ భారతికి ప్రతి నెలా జీతం రూపంలో రూ.32.50 లక్షలు వస్తుందని వెల్లడించారు. వైఎస్ భారతికి ఈ మొత్తం ప్రతి నెలా 1వ తేదీన చెక్కు రూపంలో వస్తుందని తెలిపారు. పేదలు ఎవరో, పెత్తందారులు ఎవరో జగనే చెప్పాలని నిలదీశారు. 1999లో ఫ్రెంచ్ కంపెనీ భారతి సిమెంట్స్ లో షేర్లు కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఫ్రెంచ్ కంపెనీ రూ.671 చొప్పున షేర్లు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. భారతి సిమెంట్స్ లో వాటా కొనుగోలు చేసిన ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా ఉందని వివరించారు. కానీ, 49 శాతం వాటా ఉన్న వైఎస్ భారతికి ఎక్కువ జీతం ఉందని తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ డైరెక్టర్ కు మాత్రం తక్కువ జీతం ఉందని అన్నారు. 14 ఏళ్ల తర్వాత భారతి సిమెంట్స్ షేరు విలువ రూ.1000కి చేరిందని ఆనం వెల్లడించారు. జగన్ కు కూడా భారతి సిమెంట్స్ లో 2.38 కోట్ల షేర్లు ఉన్నాయని, వాటి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.2,380 కోట్లు అని స్పష్టం చేశారు. కానీ తనకు ఏమీ లేదని జగన్ ఎన్నికల అఫిడవిట్ లో చెప్పారని ఆరోపించారు. మొత్తమ్మీద జగన్ దంపతులకు భారతి సిమెంట్స్ లో రూ.4 వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. వైఎస్ భారతికి సిలికాన్ బిల్డర్స్ లో 1.5 కోట్ల షేర్లు ఉన్నాయని ఆనం తెలిపారు. వైఎస్సార్ హౌసింగ్ లో ఇళ్లు భారతి సిమెంట్ తో కట్టలేదా? అని ప్రశ్నించారు. భారతి సిమెంటే వాడాలని హుకుం జారీ చేశారని ఆరోపించారు. దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. 2001 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. భారతి సిమెంట్స్ ఒక త్రైమాసికంలో రూ.235 కోట్ల ఆదాయం చూపిందని వెల్లడించారు. Quote
psycopk Posted November 5, 2023 Author Report Posted November 5, 2023 https://www.instagram.com/reel/CzRZeF_vdv9/?igshid=Y2NkYjk0MDhjYg== Quote
psycopk Posted November 6, 2023 Author Report Posted November 6, 2023 https://www.instagram.com/reel/CzTTULKPqY8/?igshid=Y2NkYjk0MDhjYg== Quote
Popular Post lokesh_rjy Posted November 6, 2023 Popular Post Report Posted November 6, 2023 Uncle Bharati cements 1999 lo pettara? 3 Quote
Popular Post fasak_vachadu Posted November 6, 2023 Popular Post Report Posted November 6, 2023 E post tho neeku emina vachinada okka share ayina Ichara CBN YsR and KCR all cm a got good money even delihi cm also made lots money coming to politics bhaya try that way 3 Quote
lokesh_rjy Posted November 6, 2023 Report Posted November 6, 2023 3 hours ago, fasak_vachadu said: E post tho neeku emina vachinada okka share ayina Ichara CBN YsR and KCR all cm a got good money even delihi cm also made lots money coming to politics bhaya try that way Pawala google pay chestadu le anna CBN 1 Quote
ShruteSastry Posted November 6, 2023 Report Posted November 6, 2023 On 11/5/2023 at 7:17 AM, psycopk said: Anam Venkataramana Reddy: వైఎస్ భారతికి ప్రతి నెలా జీతం రూపంలో రూ.32.50 లక్షలు వస్తుంది: ఆనం వెంకటరమణారెడ్డి 05-11-2023 Sun 15:51 | Andhra టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం తాను పేదవాడ్ని అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శలు జగన్ దంపతులకు భారతి సిమెంట్స్ లో రూ.4 వేల కోట్ల షేర్లు ఉన్నాయని వెల్లడి దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని స్పష్టీకరణ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి సీఎం జగన్, భారతి సిమెంట్స్, వైఎస్ భారతిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పేదవాడినని ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారని విమర్శించారు. వైఎస్ భారతికి ప్రతి నెలా జీతం రూపంలో రూ.32.50 లక్షలు వస్తుందని వెల్లడించారు. వైఎస్ భారతికి ఈ మొత్తం ప్రతి నెలా 1వ తేదీన చెక్కు రూపంలో వస్తుందని తెలిపారు. పేదలు ఎవరో, పెత్తందారులు ఎవరో జగనే చెప్పాలని నిలదీశారు. 1999లో ఫ్రెంచ్ కంపెనీ భారతి సిమెంట్స్ లో షేర్లు కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఫ్రెంచ్ కంపెనీ రూ.671 చొప్పున షేర్లు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. భారతి సిమెంట్స్ లో వాటా కొనుగోలు చేసిన ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా ఉందని వివరించారు. కానీ, 49 శాతం వాటా ఉన్న వైఎస్ భారతికి ఎక్కువ జీతం ఉందని తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ డైరెక్టర్ కు మాత్రం తక్కువ జీతం ఉందని అన్నారు. 14 ఏళ్ల తర్వాత భారతి సిమెంట్స్ షేరు విలువ రూ.1000కి చేరిందని ఆనం వెల్లడించారు. జగన్ కు కూడా భారతి సిమెంట్స్ లో 2.38 కోట్ల షేర్లు ఉన్నాయని, వాటి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.2,380 కోట్లు అని స్పష్టం చేశారు. కానీ తనకు ఏమీ లేదని జగన్ ఎన్నికల అఫిడవిట్ లో చెప్పారని ఆరోపించారు. మొత్తమ్మీద జగన్ దంపతులకు భారతి సిమెంట్స్ లో రూ.4 వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. వైఎస్ భారతికి సిలికాన్ బిల్డర్స్ లో 1.5 కోట్ల షేర్లు ఉన్నాయని ఆనం తెలిపారు. వైఎస్సార్ హౌసింగ్ లో ఇళ్లు భారతి సిమెంట్ తో కట్టలేదా? అని ప్రశ్నించారు. భారతి సిమెంటే వాడాలని హుకుం జారీ చేశారని ఆరోపించారు. దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. 2001 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. భారతి సిమెంట్స్ ఒక త్రైమాసికంలో రూ.235 కోట్ల ఆదాయం చూపిందని వెల్లడించారు. ✅ iTDP verified and Factually fact checked. Quote
lokesh_rjy Posted November 6, 2023 Report Posted November 6, 2023 4 hours ago, lokesh_rjy said: Uncle Bharati cements 1999 lo pettara? @psycopk uncle ippude check chesa Bharati cements 1999 lo ne pettaru ante YS CM kaka mundhe pettadu Anam uncle cheppindi kuda correct ee appulu em levu already clear chesadu Mana tinnava sujana uncle and wiggu Raju uncle laga em egganam pettale banks ki Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.