Leaderboard
Popular Content
Showing content with the highest reputation on 12/28/2023 in all areas
-
Entire vizag TDP MLAs e kada em peeking ?9 points
-
The most egoist fool in Andhra. He thinks he is super smartest and others are fools. If he goes outside and conducts a meeting by himself not even 100 people will participate. All the people who flowered him during last elections are due to Pawan Kalyan craze in Vyzag and he assumes it’s all because of him.5 points
-
5 points
-
City lo 4 tdp mlas, mvp colony lo 6 tdp corporators em doing samara?5 points
-
Raathri ayyindi ga kalalu vasthunattu unnayi!! Paduko..Revantham ni evadoo emi peekaledu ippatlo..jagan kcr/ktr nexus old news ee5 points
-
4 points
-
https://www.instagram.com/reel/C1YnHBXPL3K/?igsh=MWY2cHJtanMyaHQwOA==4 points
-
4 points
-
3 points
-
3 points
-
3 points
-
TDP: ‘నవరత్నాలు + మేనిఫెస్టో + జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేతలు 28-12-2023 Thu 15:32 | Andhra సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలతో కూడిన పుస్తకం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పుస్తకావిష్కరణ హాజరైన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ అగ్రనేతలు Listen to the audio version of this article మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో నేడు టీడీపీ అగ్రనేతలు సీఎం జగన్ పై ఆరోపణలతో కూడిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే 150 పేజీల పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ ముఖ్యనేతలు ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, టీ.డీ. జనార్దన్, పరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధారునాయక్ తదితరులు పాల్గొన్నారు. పచ్చి అబద్ధాలకోరు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు 730 అని, అందులో అమలు చేసింది కేవలం 109 అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. అంటే 15 శాతం మాత్రమే అమలు చేశారని... కానీ, 99.5 శాతం హామీలు అమలు చేశానని చెప్పుకోవడం పచ్చి అబద్ధాలు, నిలువెత్తు మోసాలకు ప్రతిరూపమైన జగన్ రెడ్డికే చెల్లిందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.3 points
-
vadi movies ee evadu chustale , marriage video evadu chustadu ra babu3 points
-
Chandrababu: నా కొత్త నినాదం థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ: చంద్రబాబు 28-12-2023 Thu 13:33 | Andhra బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే అందరి లక్ష్యమని వ్యాఖ్య అందరం కలిసి ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని పిలుపు Listen to the audio version of this article రైతు బిడ్డలు, కార్మికుల బిడ్డలు ఐటీ రంగంలోకి రావాలని ఆరోజు తాను ఆకాంక్షించానని, అందుకే ఐటీకి పెద్ద పీట వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉంటున్నారని చెప్పారు. ఆరోజు తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారని... కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపద పెరగడానికి దోహదపడుతోందని తెలిపారు. తన తాజా నినాదం థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను ఆరోజు విజన్ 2020 గురించి మాట్లాడితే చాలా మంది నవ్వారని... ఆరోజు తన మాట విన్నవారు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. అమ్మాయిలు చదువుకోవాలంటూ తాను ప్రోత్సాహించానని... ఇప్పుడు భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. అందరూ తనను ఆదరించారని, అభిమానించారని, తాను చెప్పింది విన్నారని అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ నెట్ వర్క్ ను పెంచుకోవాలని... ప్రతిరోజు 20 మందికి ఫోన్లు చేసి మాట్లాడాలని.. ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పాలని, వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు సలహాలను ఇవ్వాలని చెప్పారు. అందరం కలిసి ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేదే తన జీవిత ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు.2 points
-
2 points
-
2 points
-
Samara .. wake up..its not 1983-2004 Its 2023 Modern Day where IT penetrated into auto-rickshaw drivers lives as well.. Everyone knows whats happening in the world.. its just you need to know which ideology you must subscribe to.. I am sure no one will, other than Blood and breed Pulkas will subscribe to TDP/Eenadu/AJ/CBN/YellowMedia idelogy2 points
-
Mamidi pallu for you. https://www.instagram.com/reel/C1NuTkCK2EK/?igsh=MThqN3dpdHB0cGIwYw==2 points
-
Dabbulu karchubettakapothe evadu istadu ticket ,jaggad isthada ??? Ambika Krishna ki mlc or FDC chairman post offer icharu tdp lo .. Sidda raghava Rao kuda vaishya ne ....mari ticket ichi minister cheyasaru Jaggad cabinet lo vaishya minister unada???? After reshuffling ,chepamante chala kadhalu cheptaru..... Maddali giri kuda guntur lo ticket isthe gelchi party maaradu.... Jaggad govt lo penam meeda nunchi poyalo padaru e community mathram...urike harrasment starting from subbarao gupta .to small businessmen nunchi dabbulu vasool across towns... @BeechBoy2 points
-
MSNBC’s Ali Velshi to discuss his new bill to ban Wall Street from purchasing single family homes away from average families in a housing market that’s unaffordable for so many. He says Wall Street is going after the “last bastion of wealth creation … It’s bad for equality and bad for our economy and they ought to be barred from doing it.”2 points
-
2 points
-
2 points
-
2 points
-
2 points
-
edho "singil Appil-cation" for all padhakalu anta kaka but public identify cheyanidhi entante dhantlo bank account information provide cheyadaniki option ledu2 points
-
After Rohit Kohli retires Indian Test team will be another WI..2 points
-
saduvuko Stir takes a toll on sanitation in V .. https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/stir-takes-a-toll-on-sanitation-in-vizag/articleshow/106335067.cms2 points
-
Haha, perfect YCP PayTM handle post vesthunnav. Aa twitter handle nadipe Reddy gaaniki jail lo baaga maryadalu jarigaaya? Judges ni thittina case lo Jail ki pampaaru antaga. Patha video ippudu endhuku thipputhunnaru ante - ninna Giddaluru MLA Anna Rambabau, Prakasham zillah lo unna reddlu kula ahamkaram tho thokkesthunnaru ani pubic gaa chepppadu. 2019 elections lo state lo second hight majority lo gelichina MLA, ippudu poti cheyyanu, karanam Prakasham jilla reddlu, mulhyam ga Magunta ani cheppadu kadha. Damage control chesukovali, thappadhu. వైసీపీకి సపోర్ట్ చేసే వైశ్యులు ఆలోచించాల్సిన విషయాలు ! జిఎంఆర్ ని బోగాపురం మేటర్లో బెదిరించి .. కాకినాడ సెజ్ లాక్కుని అరబిందో రెడ్డికి ఇచ్చారు .. భోగాపురం దగ్గర భూములని విజయసాయి రెడ్డి కూతురు పేరు మీద తీసేసుకున్నారు ! సిద్దా రాఘవరావుని బెదిరించి పార్టీలోకి లాక్కుని కొన్ని క్వారీలు కూడా లాక్కొన్నారు ! మద్దాల గిరిని బెదిరించి పార్టీలోకి లాక్కొని ఇప్పుడు టికెట్ కూడా లేకుండా చేశారు ! సుబ్బరాయ గుప్తాని కొట్టి వీడియోలు తీశారు ! ఇప్పుడు రాష్ట్రంలో రెండవ అత్యదిక మెజారిటీతో గెలిచిన అన్నా రాంబాబుని అతని కుటుంబసభ్యులని అవమానించి రాజకీయాల నుండి తప్పుకునేలా చేశారు ! రోశయ్య ముఖ్యమంత్రిగా వుండగా ఆయన్ని వేదించి చివరకి చనిపొయ్యాక కనీసం నివాళులు అర్పించటానికి కూడా వెళ్లలా ! వెల్లంపల్లితో .. అందరూ గౌరవించే అశోక రాజు గారిపై ఇష్టమొచ్చినట్టు మాటాడించి .. వారితో శత్రుత్వం అయ్యేల చేసి మంత్రి పదవి పీకేశాడు .. రేపు టికెట్ కూడా ఇస్తాడో లేదో తెలీదు ! తెలుగుదేశం ప్రభుత్వంలో వైశ్య సిద్దకి మంత్రి పదవి ఇచ్చారు , టిజి వెంకటేష్ కి రాజ్యసభ ఇచ్చారు , వ్యాపార పరంగా పనితీరు బేస్ చేసుకుని జిఎంఆర్ కి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ వచ్చింది .. అదే నేడు వైశ్యకి మంత్రి పదవి లేదు రాజ్యసభ లేకపోగా .. ఆర్ధికంగా కూడా అణగదొక్కుతున్నారు ! ఇలా వైశ్యులని ఆర్ధికంగా రాజకీయంగా అణగదొక్కటంతో పాటు .. తీవ్ర అవమానాలకి గురి చేస్తున్న వైసీపీకి ఎందుకు మద్దతివ్వాలి ?2 points
-
Manam gelisthey Baboru peru lekapothey EVM hack ani manam buddhi lekunda yedavatledha, adhey logic using emo veedu kuda 😂😂 oh Slaverism appudu manaki logix gurthuku raavu kadha 😉😉2 points
-
Bonda Uma: అధికారం కోసం అవాస్తవాలు... సీఎం అయ్యాక కక్ష సాధింపులు... ఇదీ జగన్ రెడ్డి నైజం!: బొండా ఉమ 28-12-2023 Thu 15:55 | Andhra సీఎం జగన్ పై పుస్తకం ఆవిష్కరించిన టీడీపీ నేతలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకావిష్కరణ హాజరైన అచ్చెన్నాయుడు, బొండా ఉమ, వర్ల రామయ్య, టీడీ జనార్దన్ తదితరులు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు బొండా ఉమ, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోసం అవాస్తవాలు చెప్పడం, సీఎం అయ్యాక కక్ష సాధింపులు, దోపిడీలకు పాల్పడడమే జగన్ రెడ్డి నైజం అని మండిపడ్డారు. “అధికారంకోసం జగన్ రెడ్డి ప్రజలకు చెప్పిన అవాస్తవాలకు ప్రతిరూపమే టీడీపీ విడుదలచేసిన పుస్తకం. అలానే సాక్షి టీవీలో ప్రసారమైన జగన్ రెడ్డి హామీల తాలూకా వీడియో క్లిప్పింగ్స్ ను కూడా ప్రజలముందుకు తీసుకొచ్చాం. మరో 3 నెలల్లో జగన్ రెడ్డి ఇంటికెళ్లడం ఖాయం. ఈ నేపథ్యంలో మోసకారి జగన్ రెడ్డి మాటలు, హామీలు ప్రజలకు గుర్తుచేయడానికే టీడీపీ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. కేవలం అధికారం కోసమే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇవ్వనన్ని హామీలు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చాడు. అధికారం చేతికందగానే కక్షసాధింపులు, దోపిడీయే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడి, విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన భూములు కొట్టేశాడు. జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా పేరుతో యువత, నిరుద్యోగుల్ని వంచించాడు. అవినీతి, దోపిడీతో పారిశ్రామిక వేత్తల్ని భయపెట్టి, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయేట్టు చేశాడు. ఇసుక దోపిడీతో భవనిర్మాణ కార్మికులు సహా, వివిధ రంగాల కార్మికుల పొట్టకొట్టాడు. ఇంత మోసకారీ ముఖ్యమంత్రి భారతదేశంలో మరెవరూ ఉండరు. జగన్ రెడ్డి మోసాలు, అబద్ధాలు ప్రజలకు తెలియచేసి, అతనిచ్చిన హామీలను జనం ముందు ఉంచి, అతని బాగోతం బట్టబయలు చేస్తాం” అని బొండా ఉమ స్పష్టం చేశారు. మద్యపాన సేవనం పెంచి 30 లక్షల మందిని ఆసుపత్రుల పాల్జేశాడు: వర్ల రామయ్య మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేశాకే ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నది నిజం కాదా? అలా చెప్పిన వ్యక్తి ఈ 4 ఏళ్ల 8 నెలల్లో మద్యపాన సేవనాన్ని పెంచాడు. తన ధనదాహంతో మహిళల పుస్తెలు తెంచాడు. చివరకు జగన్ రెడ్డి నిర్వాకంతో తాగుబోతులు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.2.50 లక్షల కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని జగన్ రెడ్డి విక్రయించారు. కేవలం ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న ఉబలాటం తప్ప, జగన్ రెడ్డికి ప్రజల యోగక్షేమాలు, సాదకబాధకాలు పట్టవని అర్థమైంది. జగన్ రెడ్డి అమ్ముతున్న కల్తీ మద్యంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పేదలు ఆసుపత్రుల పాలయ్యారు. ఇంత చేసిన ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని మహిళల ఓట్లు అడుగుతారు? జగన్ రెడ్డి మేనిఫెస్టో అంతా పచ్చి బూటకం... అబద్ధాల పుట్ట, ఇక ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరు” అని రామయ్య తేల్చిచెప్పారు. జగన్ రెడ్డి ఎంత మోసకారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: టీడీ జనార్థన్ తెలుగుదేశం పార్టీ నేడు విడుదల చేసిన ఈ పుస్తకంలో జగన్ రెడ్డి హామీలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే పొందుపరిచాం. నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్లలో 102 సభల్లో జగన్ రెడ్డి చెప్పిన అంశాలు, వివిధ సందర్భాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే జనంలో ఎండగడతాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డి ఎంత మోసకారో తెలుసుకోవాలి.2 points
-
Atchannaidu: జగన్ రెడ్డి ఎంత మోసగాడో ప్రజలకు తెలియజేయడానికే ఈ పుస్తకం తీసుకువచ్చాం: అచ్చెన్నాయుడు 28-12-2023 Thu 15:41 | Andhra సీఎం జగన్ పై విమర్శనాత్మక పుస్తకం విడుదల చేసిన టీడీపీ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకం విడుదల హాజరైన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ అగ్రనేతలు Listen to the audio version of this article ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేతలు ఇవాళ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో అచ్చెన్నాయుడు తదితరులు ‘నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే 150 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియచేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చామని వెల్లడించారు. జగన్ రెడ్డి మోసాలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియచేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే పార్లమెంటు స్థానాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించి జగన్ రెడ్డి వంచనను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని తెలిపారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ప్రచారం చేసిన జగన్ రెడ్డి హామీలన్నీ జనం ముందు ఉంచుతామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. "పచ్చి అబద్ధాలు, మోసాలకు నిలువెత్తు ప్రతిరూపం జగన్ రెడ్డి అని ప్రజలకు తెలియాలి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ప్రతిపక్షనేతగా గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాకముందు ఎన్ని హామీలు ఇచ్చి, ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని నెరవేర్చాడో ప్రజలు తెలుసుకోవాలి. తన మేనిఫెస్టో బైబిల్ తో సమానమని చెప్పుకునే జగన్ రెడ్డి... మేనిఫెస్టోలోని అంశాలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. మాటమీద నిలబడకుంటే పదవికి రాజీనామా చేయాలని గతంలో ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి... ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయనందుకు లెంపలేసుకొని, తప్పుఒప్పుకొని తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి" అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.2 points
-
janalaki siggundali.. dust bin lo veyyali trash.. 🚮 enni governments vacchina janalu marakspote inka CM de tappu ante ela?2 points
-
Srija and Sirish bhardwaj marriage video munduu ee mega family marriage ainna @JUJUBI_JULABI cc @VangaGadu @DallasKarreBalu2 points
-
2 points
-
inflation ki uscis vadu kuda rates penchutunnadu salaries matram perugavu2 points
-
Dubai ki awards ki vellataniki terika untadi.. mama arrest aaite kanesam video byte ki time ledu.. orey kalyanram… enduku ra ee vankara matalu2 points
-
Okayed rottapudis Sarileru neekevvaru and asked sukku to wait for more time to start pushpa …he went to cunny with that story and rest is history animal and pushpa vadhulesi…maharshi and Sarileru…babu strategy adhurs less work and working days and more money ..simple funda…kashta padakoodadhu rajamouli movie ante pulusu pinduthadu ..lol bob etta thattukuntado..asale sukumarudu2 points