Jump to content

Recommended Posts

Posted
47 minutes ago, psycopk said:

Pawan Kalyan: నువ్వు రావాల్సిందే అని లోకేశ్ ఆహ్వానించాడు: పవన్ కల్యాణ్ 

20-12-2023 Wed 20:11 | Andhra
  • టీడీపీ యువగళం సభకు పవన్ హాజరు
  • సభలో లోకేశ్ ఉంటేనే బాగుంటుందని చెప్పానని వెల్లడి
  • కానీ లోకేశ్ పట్టుబట్టి తనను ఆహ్వానించాడని వివరణ
  • చంద్రబాబు కూడా కోరడంతో కాదనలేకపోయానన్న జనసేనాని
 
Pawan Kalyan speech in TDP Yuvagalam Navasakam meeting
Listen to the audio version of this article

విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ ఏర్పాటు చేసిన యువగళం నవశకం సభకు జనసేనాని పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. 

యువగళం సభకు ఆహ్వానించిన కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి, యువనేత నారా లోకేశ్ కు, టీడీపీ పెద్దలు, తెలుగుమహిళలు, తెలుగుదేశం కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ ప్రసంగం ప్రారంభించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, జనసేన శ్రేణులు, వీరమహిళలకు శుభాభివందనం... సోదరుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్నారు. 

"నన్ను సభకు ఆహ్వానించినపుడు నేను ఒకటే చెప్పాను, 226 రోజులు, 3,132 కి.మీ. నడిచినందున యాత్ర ముగింపు సభలో లోకేశ్ ఉంటేనే బాగుంటుందని చెప్పాను. కానీ, ఈ సభలో నువ్వు ఉండాలి అంటూ లోకేశ్ ఆహ్వానించాడు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్రబాబు కోరడంతో ఇక్కడకు వచ్చాను. లోకేశ్ యువగళం జగన్ లాంటి ఆషామాషీ పాదయాత్ర కాదు, మాటల యాత్ర కాదు, చేతల యాత్ర. ఈ సందర్భంగా లోకేశ్ కు అభినందనలు" అని వివరించారు. 

 

LOL....deeni anuvadam entante Kulagalam star Pappesh naa kaalla meeda paddadu ani PKavi hrudayam!

Posted
1 minute ago, rushmore said:

LOL....deeni anuvadam entante Kulagalam star Pappesh naa kaalla meeda paddadu ani PKavi hrudayam!

22.thumb.jpg.02918f9d7d185f59d01f3ae1bdd

Posted
1 minute ago, rushmore said:

LOL....deeni anuvadam entante Kulagalam star Pappesh naa kaalla meeda paddadu ani PKavi hrudayam!

daniki already pappu gadu punch esadu…

“Pawananna AP kosthe” … pappu loki gadu poguduthune mingindu ga pawala gadini… ante vadu non-local ani indirect meaning…

 

 

Posted

CBN time ayipoinatte..matladanika kuda vastaledu…koduku ni nammukoleka package star mida bharam esi nadipistunadu

Son stroke..!! Hyderabad ni develop chesi odiki son stroke ravalamma entayya..

Posted
1 minute ago, reality said:

daniki already pappu gadu punch esadu…

“Pawananna AP kosthe” … pappu loki gadu poguduthune mingindu ga pawala gadini… ante vadu non-local ani indirect meaning…

 

 

antha telivi undanukonu....eeyana pogudaamanukunna adi chivariki thitla laaga vinapaduthundi...!

Suswagatham cinema lo Sudhakar type...."Thalmukha Thalma" 

Posted
1 minute ago, Android_Halwa said:

CBN time ayipoinatte..matladanika kuda vastaledu…koduku ni nammukoleka package star mida bharam esi nadipistunadu

Son stroke..!! Hyderabad ni develop chesi odiki son stroke ravalamma entayya..

Ante Lokesh kuda Nizam varasulu laga tayarayyadantaava?!

Posted

Chandrababu: త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం: చంద్రబాబు 

20-12-2023 Wed 21:13 | Andhra
  • యువగళం నవశకం సభలో చంద్రబాబు ప్రసంగం
  • వచ్చేది కురుక్షేత్ర యుద్ధమన్న చంద్రబాబు
  • అందులో వైసీపీ ఓడిపోవడం ఖాయమని వెల్లడి
  • జనసేనతో పొత్తును ముందుకు తీసుకెళతామని వ్యాఖ్యలు
 
Chandrababu speech in Polipalli
Listen to the audio version of this article

టీడీపీ యువగళం నవశకం సభలో చంద్రబాబునాయుడు ప్రసంగించారు. వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని, అందులో వైసీపీ ఓటమిపాలవడం ఖాయమని అన్నారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహిస్తామని... అమరావతి లేదా తిరుపతి సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ-జనసేన పొత్తును ముందుకు తీసుకెళతామని, భవిష్యత్ కార్యక్రమాలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. 

"మీరొక అడుగు ముందుకు వేయండి... మేం వంద అడుగులు  ముందుకు వేస్తాం... మీరొక త్యాగం చేయండి... మేం వంద త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం" అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అలా కాకుండా... మీరు చేసుకోండి, మాకేంటి సంబంధం అనుకుంటే రాష్ట్రం నష్టపోతుందని, భావితరాలు నష్టపోతాయని స్పష్టం చేశారు. 

"ఏపీ వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి, జగన్ చేసిన పాపాలు రాష్ట్రాన్ని శాపంలా చుట్టుకున్నాయి... వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపంలా మారుతుంది. జగన్ రాజకీయాలకు ఏ మాత్రం పనికిరాని వ్యక్తి. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. టీడీపీ-జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు. ఓట్లు ఉన్నాయో లేదో ప్రజలు పరిశీలించుకోవాలి" అని చంద్రబాబు పేర్కొన్నారు. 

 

Posted

Chandrababu: ఇవాళ పవన్ కల్యాణ్ మనసు విప్పి మాట్లాడారు: చంద్రబాబు 

20-12-2023 Wed 21:00 | Andhra
  • పోలిపల్లిలో టీడీపీ యువగళం సభ
  • హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు
  • తాను మాట్లాడాల్సినవి అందరూ మాట్లాడేశారని వెల్లడి
  • పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ అధినేత
 
Chandrababu says Pawan Kalyan talked with open heart

యువగళం నవశకం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి, టీడీపీ వీర సైనికులకు, జనసేన జనసైనికులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు.

గతంలో తాను ఎన్నోసార్లు విశాఖకు వచ్చానని, కానీ ఇవాళ తనకు లభించిన అపూర్వస్వాగతాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఓవైపు సముద్రం ఘోషిస్తుంటే, మరోవైపు జనసముద్రం ఘోషపెడుతోందని అభివర్ణించారు. ఇవాళ విశాఖ నుంచి, ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభకు తరలివచ్చారని, ఎన్నికల యుద్ధభేరి మోగించడానికి వచ్చిన మీ అందరికీ పేరుపేరునా నమస్కారాలు అని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు... ముఖ్యంగా యువగళం వాలంటీర్లకు నా అభినందనలు అంటూ వివరించారు. 

నేను మాట్లాడాల్సినవి అందరూ మాట్లాడేశారు

ఇవాళ సభలో అందరూ మాట్లాడారు. నేను మాట్లాడాల్సినవన్నీ మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనసు విప్పి మాట్లాడారు. తన మనసులో ఉన్నది చాలా స్పష్టంగా చెప్పేశారు. గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించిందీ, ఇప్పుడు మరోసారి ఏం ఆకాంక్షించి టీడీపీ, జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాయో స్పష్టంగా చెప్పారు" అని వివరించారు. 

ఇక నారా లోకేశ్ కూడా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన అనుభవాలను కూడా క్లుప్తంగా చెప్పారు. మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పాదయాత్రలు చేయడం కొత్త కాదు. నేను కూడా పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ చైతన్య యాత్ర చేశారు. అక్కడ్నించి ఎన్నో యాత్రలు వచ్చాయి. 

45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో... ఓ పాదయాత్రపై దండయాత్ర చేయడం ఈ సైకో పాలనలోనే చూశాను. ఓ మంచి ఆశయంతో పాదయాత్ర చేస్తున్నప్పుడు చాతనైతే సహకరించాలి, చాతకాకపోతే ఇంట్లో పడుకోవాలి కానీ... యువగళం పాదయాత్రను పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాలంటీర్లపై కేసులు పెట్టారు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీటన్నింటికి వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను నేను తీసుకుంటాను తమ్ముళ్లూ!

ఒక్క చాన్స్ ఇస్తే ధ్వంసం చేశాడు

ఒక్క చాన్స్ అని ఇస్తే జగన్ విధ్వంస పాలనకు నాంది పలికారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. లిక్కర్, ఇసుక, మైన్లు, ఇలా అన్ని అంశాల్లో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. అమరావతిని సర్వనాశనం చేసి, మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశాఖలో రుషికొండను బోడిగుండుగా మార్చారు. సీఎం విల్లా కోసం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. వైసీపీ నేతల కబ్జాలతో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయే పరిస్థితి ఏర్పడింది. 

 
ఎన్నికల ముందు మీరు చెప్పిందేమిటి?

అబద్ధాల పునాదులపై ఏర్పడిన పార్టీ వైసీపీ. ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు చెప్పారా, లేదా మీరు? రైల్వే జోన్ సాధిస్తామన్నారు... దాని సంగతి ఏమైంది? మద్యపాన నిషేధం అమలు చేశాకే నేను ఓటు అడుగుతానని చెప్పి, మద్యపానంపై వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి దానిపై అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. సీపీఎస్ ను రద్దు చేశారా... అదీ లేదు! బాబాయ్ ని చంపి ఆ హత్యను వేరొకరిపై వేశారు. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వీటికితోడు బాదుడే బాదుడు. అన్ని ధరలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులపాలయ్యారు.
Posted
1 hour ago, psycopk said:

Nara Lokesh: జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే బ్లాక్ బస్టర్ బొమ్మ ఇది: నారా లోకేశ్ 

20-12-2023 Wed 19:22 | Andhra
  • 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నారా లోకేశ్
  • కుప్పంలో మొదలై విశాఖలో ముగిసిన పాదయాత్ర
  • పోలిపల్లి వద్ద యువగళం నవశకం సభ
  • వాడీవేడిగా ప్రసంగించిన లోకేశ్ 
 
Lokesh slams CM Jagan and YCP leadership in Polipalli meeting

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోలిపల్లిలో ఏర్పాటు చేసిన యువగళం విజయోత్సవ సభలో ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర... కొండంత అండ కోస్తాంధ్ర... రత్నాల సీమ రాయలసీమ... అందాల విశాఖ అందరి విశాఖ అంటూ  ప్రసంగం ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవనన్నకు... మీ అందరికి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మామయ్య నందమూరి బాలకృష్ణ గారికి, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారం అంటూ పేర్కొన్నారు. 

బొమ్మ బ్లాక్ బస్టర్ గురూ అంటూ యువగళం సక్సెస్ నేపథ్యంలో విజయ నినాదం చేశారు. ఏ బొమ్మ చూస్తే జగన్ కు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కు జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగులుతుందో... ఆ బొమ్మను నేడు మనమందరం చూస్తున్నాం అని లోకేశ్ వివరించారు. 

"విజనరీ చంద్రబాబు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బాబు గారు ఇవాళ ఒకే ఫ్రేములో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు... తాడేపల్లి కొంపలో ఉచ్చ పడాలి! ఇది యువగళం ముగింపు సభ కాదు... ఇది నవశకం. యుద్ధం మొదలైంది... తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు... యువగళం... మన గళం... ప్రజాబలం" అంటూ లోకేశ్ నినదించారు. 

"ఈ యువగళం నేను కుప్పం నుంచి మొదలుపెట్టాను. 226 రోజులు... 97 నియోజకవర్గాలు... 2108 గ్రామాలు... 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఈ యువగళం ఆపేందుకు పోలీసులను పంపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూపించి యువగళాన్ని ముందుకు తీసుకెళ్లాను. యువగళాన్ని ఆపేందుకు సైకో జగన్ జీవో నెం.1 తీసుకువచ్చాడు. ఆ రోజే చెప్పాను... జీవో నెం.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో... ఈ లోకేశ్ తగ్గేదే లేదని చెప్పాను. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు... మీ లోకేశ్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం" అంటూ ప్రసంగించారు. 

 

PK kosam vachina crowd ni 

bhale manage chesaru baa lokesh kosam

 annattuga

 

hats off pulkas :giggle:

Posted
11 minutes ago, psycopk said:

Chandrababu: ఇవాళ పవన్ కల్యాణ్ మనసు విప్పి మాట్లాడారు: చంద్రబాబు 

20-12-2023 Wed 21:00 | Andhra
  • పోలిపల్లిలో టీడీపీ యువగళం సభ
  • హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు
  • తాను మాట్లాడాల్సినవి అందరూ మాట్లాడేశారని వెల్లడి
  • పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ అధినేత
 
Chandrababu says Pawan Kalyan talked with open heart

యువగళం నవశకం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి, టీడీపీ వీర సైనికులకు, జనసేన జనసైనికులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు.

గతంలో తాను ఎన్నోసార్లు విశాఖకు వచ్చానని, కానీ ఇవాళ తనకు లభించిన అపూర్వస్వాగతాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఓవైపు సముద్రం ఘోషిస్తుంటే, మరోవైపు జనసముద్రం ఘోషపెడుతోందని అభివర్ణించారు. ఇవాళ విశాఖ నుంచి, ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభకు తరలివచ్చారని, ఎన్నికల యుద్ధభేరి మోగించడానికి వచ్చిన మీ అందరికీ పేరుపేరునా నమస్కారాలు అని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు... ముఖ్యంగా యువగళం వాలంటీర్లకు నా అభినందనలు అంటూ వివరించారు. 

నేను మాట్లాడాల్సినవి అందరూ మాట్లాడేశారు

ఇవాళ సభలో అందరూ మాట్లాడారు. నేను మాట్లాడాల్సినవన్నీ మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనసు విప్పి మాట్లాడారు. తన మనసులో ఉన్నది చాలా స్పష్టంగా చెప్పేశారు. గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించిందీ, ఇప్పుడు మరోసారి ఏం ఆకాంక్షించి టీడీపీ, జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాయో స్పష్టంగా చెప్పారు" అని వివరించారు. 

ఇక నారా లోకేశ్ కూడా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన అనుభవాలను కూడా క్లుప్తంగా చెప్పారు. మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పాదయాత్రలు చేయడం కొత్త కాదు. నేను కూడా పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ చైతన్య యాత్ర చేశారు. అక్కడ్నించి ఎన్నో యాత్రలు వచ్చాయి. 

45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో... ఓ పాదయాత్రపై దండయాత్ర చేయడం ఈ సైకో పాలనలోనే చూశాను. ఓ మంచి ఆశయంతో పాదయాత్ర చేస్తున్నప్పుడు చాతనైతే సహకరించాలి, చాతకాకపోతే ఇంట్లో పడుకోవాలి కానీ... యువగళం పాదయాత్రను పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాలంటీర్లపై కేసులు పెట్టారు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీటన్నింటికి వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను నేను తీసుకుంటాను తమ్ముళ్లూ!

ఒక్క చాన్స్ ఇస్తే ధ్వంసం చేశాడు

ఒక్క చాన్స్ అని ఇస్తే జగన్ విధ్వంస పాలనకు నాంది పలికారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. లిక్కర్, ఇసుక, మైన్లు, ఇలా అన్ని అంశాల్లో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. అమరావతిని సర్వనాశనం చేసి, మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశాఖలో రుషికొండను బోడిగుండుగా మార్చారు. సీఎం విల్లా కోసం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. వైసీపీ నేతల కబ్జాలతో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయే పరిస్థితి ఏర్పడింది. 

 
ఎన్నికల ముందు మీరు చెప్పిందేమిటి?

అబద్ధాల పునాదులపై ఏర్పడిన పార్టీ వైసీపీ. ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు చెప్పారా, లేదా మీరు? రైల్వే జోన్ సాధిస్తామన్నారు... దాని సంగతి ఏమైంది? మద్యపాన నిషేధం అమలు చేశాకే నేను ఓటు అడుగుతానని చెప్పి, మద్యపానంపై వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి దానిపై అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. సీపీఎస్ ను రద్దు చేశారా... అదీ లేదు! బాబాయ్ ని చంపి ఆ హత్యను వేరొకరిపై వేశారు. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వీటికితోడు బాదుడే బాదుడు. అన్ని ధరలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులపాలయ్యారు.

Jagan gadu kuda pallavi prashanth gadi laga same sympathy acting chesadu and fake propaganda nadipadu 

Posted
1 minute ago, Bendapudi_english said:

Jagan gadu kuda pallavi prashanth gadi laga same sympathy acting chesadu and fake propaganda nadipadu 

Jaggadi acting ki world famous visionary addanga bali ayadantava…

40 years in the industry after all acting ke dorikipoyadu ante unbelievable man..

Posted
1 minute ago, Android_Halwa said:

Jaggadi acting ki world famous visionary addanga bali ayadantava…

40 years in the industry after all acting ke dorikipoyadu ante unbelievable man..

CBN ee kadhu anna janalu kuda aa kodi kathi and babai godali sympathy ki bane padaaru, elections vasthunayi esari emi plan chesado anna 

Posted

Jagan anna nenu thandhri leni bidda ni, oka chance , same pallavi prashanth gadi acting mana jagan anna dhi

Posted

JSP audio launch sabha. Yevadanna manalni manam pogudukuntam mana pamily function la idhemo mana pamily function la pakkintonni pogide sabha la vundhi. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...