psycopk Posted October 16 Report Posted October 16 BC Reservations: బీసీ రిజర్వేషన్లు... సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు 16-10-2025 Thu 13:56 | Telangana స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత 50 శాతం పరిమితి దాటవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లవచ్చని ప్రభుత్వానికి సూచన హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని వెల్లడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి లోబడే ఉండాలని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. అవసరమైతే పాత రిజర్వేషన్ల విధానంతోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. వివరాల్లోకి వెళితే, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు గతంలో స్టే విధించింది. ఈ స్టేను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించి, శాస్త్రీయంగానే రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించామని, దీనిపై అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని కోర్టుకు వివరించారు. అయితే, రిజర్వేషన్లు 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కృష్ణమూర్తి తీర్పు స్పష్టంగా చెబుతోందని ప్రతివాదుల తరఫు న్యాయవాది బలంగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ దశలో పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా ఈ కేసులో విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Quote
Undilaemanchikalam Posted October 16 Report Posted October 16 3 minutes ago, psycopk said: BC Reservations: బీసీ రిజర్వేషన్లు... సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు 16-10-2025 Thu 13:56 | Telangana స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత 50 శాతం పరిమితి దాటవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లవచ్చని ప్రభుత్వానికి సూచన హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని వెల్లడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి లోబడే ఉండాలని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. అవసరమైతే పాత రిజర్వేషన్ల విధానంతోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. వివరాల్లోకి వెళితే, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు గతంలో స్టే విధించింది. ఈ స్టేను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించి, శాస్త్రీయంగానే రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించామని, దీనిపై అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని కోర్టుకు వివరించారు. అయితే, రిజర్వేషన్లు 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కృష్ణమూర్తి తీర్పు స్పష్టంగా చెబుతోందని ప్రతివాదుల తరఫు న్యాయవాది బలంగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ దశలో పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా ఈ కేసులో విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Bro.. there is no way anyone can increase reservations more than 50% if you see previous cases for jats in Haryana. There are only two ways one, socioeconomic analysis of those claiming reservations, second, parliament lo bill pass aythae thappa, parliament lo pettalsina bill ni assembly lo petti implement cheystha Antae kudurthunda..! Quote
psycopk Posted October 16 Author Report Posted October 16 2 minutes ago, Undilaemanchikalam said: Bro.. there is no way anyone can increase reservations more than 50% if you see previous cases for jats in Haryana. There are only two ways one, socioeconomic analysis of those claiming reservations, second, parliament lo bill pass aythae thappa, parliament lo pettalsina bill ni assembly lo petti implement cheystha Antae kudurthunda..! Muslims ki 13% reservation ista anna kcr apudu gurthuku raleda ivani?? Quote
Undilaemanchikalam Posted October 16 Report Posted October 16 1 hour ago, psycopk said: Muslims ki 13% reservation ista anna kcr apudu gurthuku raleda ivani?? But he also said through constitution amendment.. rajyangam marchali Antae opposition trolled.. but its fact, reservations can only be increased through constitution amendment through parliament.. Patels, Jats or in tamilnadu same issue.. YSR also tried to increase reservation for Muslims but couldn’t implement.. 1 Quote
psycopk Posted October 17 Author Report Posted October 17 Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిసిన ఆర్ కృష్ణయ్య 17-10-2025 Fri 23:07 | Telangana రేపటి తెలంగాణ బంద్కు మద్దతు కోరిన ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించిన కవిత తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతి అన్న కవిత రేపు బీసీ సంఘాలు నిర్వహించనున్న బంద్కు మద్దతు తెలపాలని బీసీ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి విజ్ఞప్తి చేశారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ కులాలు పిలుపునిచ్చిన బంద్కు కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతి అని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్యపెడుతున్నాయని ఆమె విమర్శించారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎక్కడికక్కడ బంద్లో పాల్గొంటారని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేసేంత వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేద్దామని కవిత పిలుపునిచ్చారు. బీసీ వర్గానికి చెందిన వారు కాకపోయినా బీసీల కోసం కవిత పోరాటం చేయడం అభినందనీయమని ఆర్ కృష్ణయ్య ప్రశంసించారు. Quote
psycopk Posted October 18 Author Report Posted October 18 NEWS న్యూస్ సినిమా REVIEWS PRESS పత్రికలు TV భక్తి Kalvakuntla Kavitha: బీసీ సంఘాల బంద్ లో కల్వకుంట్ల కవిత కుమారుడు.. వీడియో ఇదిగో! 18-10-2025 Sat 12:48 | Telangana –– తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈ రోజు బీసీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతుండగా.. ఎక్కడికక్కడ బీసీ సంఘాల నేతలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బంద్ లో తెలంగాణ జాగృతి కూడా పాలుపంచుకుంది. ఖైరతాబాదు చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని నినదించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆదిత్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల కోసం కేవలం తన తల్లి ఒక్కరే పోరాడితే సరిపోదని, రాష్ట్రంలోని బీసీలు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చి పోరాడాలని ఆదిత్య కోరారు. Quote
citizenofIND Posted October 18 Report Posted October 18 3 minutes ago, psycopk said: NEWS న్యూస్ సినిమా REVIEWS PRESS పత్రికలు TV భక్తి Kalvakuntla Kavitha: బీసీ సంఘాల బంద్ లో కల్వకుంట్ల కవిత కుమారుడు.. వీడియో ఇదిగో! 18-10-2025 Sat 12:48 | Telangana –– తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈ రోజు బీసీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతుండగా.. ఎక్కడికక్కడ బీసీ సంఘాల నేతలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బంద్ లో తెలంగాణ జాగృతి కూడా పాలుపంచుకుంది. ఖైరతాబాదు చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని నినదించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆదిత్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల కోసం కేవలం తన తల్లి ఒక్కరే పోరాడితే సరిపోదని, రాష్ట్రంలోని బీసీలు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చి పోరాడాలని ఆదిత్య కోరారు. Pic baga undhi ga. Pinkies inka pandaga early came Quote
psycopk Posted October 18 Author Report Posted October 18 1 hour ago, citizenofIND said: Pic baga undhi ga. Pinkies inka pandaga early came himanshu babu enter avalasinde.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.