Aakupaccha_caradu Posted January 18, 2019 Report Share Posted January 18, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted January 19, 2019 Author Report Share Posted January 19, 2019 హైదరాబాద్: వైఎస్ షర్మిళ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు బీటెక్ విద్యార్థులు సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురిలో ఓ యువతి కూడా ఉన్నట్లు సమాచారం. షర్మిళ, ప్రభాస్ సన్నిహితంగా ఉన్నారంటూ మార్ఫింగ్ వీడియోను అప్లోడ్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ నుంచి అందిన ఐపీ అడ్రస్ల ఆధారంగా అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. తనపై, తన కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేస్తున్నారంటూ షర్మిళ ఇటీవల హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted January 19, 2019 Author Report Share Posted January 19, 2019 Quote షర్మిళ, ప్రభాస్ సన్నిహితంగా ఉన్నారంటూ మార్ఫింగ్ వీడియోను అప్లోడ్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted January 20, 2019 Report Share Posted January 20, 2019 షర్మిలపై వ్యాఖ్యలు... 14మందికి తాఖీదులు ఈనాడు, హైదరాబాద్: వైకాపా నేత షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, వాటికి వీడియోలు రూపొందించి, యూ ట్యూబ్లో ఉంచినవారిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తిస్తున్నారు. తెర వెనక ఎవరున్నారు, ఎలా అప్లోడ్ చేశారన్న అంశాలను పరిశోధిస్తున్నారు. ఇప్పటికే 14మందికి తాఖీదులు పంపించారు. తాము సూచించిన సమయాల్లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. యూ ట్యూబ్లో షర్మిల పరువుకు భంగం కలిగించిన ఓ ఛానెల్ ప్రతినిధిని శనివారం పోలీస్ అధికారులు ప్రశ్నించారు. సైబర్ క్రైమ్ పోలీసులు పంపించిన తాఖీదులకు యూ ట్యూబ్ ప్రాంతీయ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. సోమవారం చట్టపరమైన చర్యలు చేపడతామని ఒక అధికారి వెల్లడించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.