Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Anna successfully completed his 27th delhi visit with zero benefit to AP

Featured Replies

Panchumarthi Anuradha: ఢిల్లీలో జగన్ పచ్చి అబద్దాలు చెప్పారు, అక్కడే ఉండి ప్రధానికి లేఖ రాయడమా?: పంచుమర్తి అనురాధ 

07-10-2023 Sat 16:04 | Andhra
  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో జగన్ అబద్దాలు చెప్పారన్న ఎమ్మెల్సీ
  • 27 సార్లు ఢిల్లీకి వెళ్లిన జగన్ సాధించిందేమిటో చెప్పాలని నిలదీత
  • గంజాయిని ధ్వంసం చేసినట్లు ఆధారాలు, ఫోటోలు ఉన్నాయా? అని ప్రశ్న
  • వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని తప్పించేందుకు, కేసుల నుంచి తప్పించుకోవడానికే జగన్ ఢిల్లీ పర్యటన అంటూ ఆరోపణ
 
Panchumarthi Anuradha fires at YS Jagan

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఏపీ సీఎం జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... జగన్ బిల్డప్ సీఎం అని, ఇప్పటి వరకు 27సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించిందేమిటో చెప్పాలన్నారు. ఏపీకి హోదా, విశాఖ రైల్వే జోన్, ట్రిపుల్ ఐటీ, నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ, పెట్రో కాంప్లెక్స్, తిరుపతి ఐజర్‌కు నిధులు వంటివి ఏం అయ్యాయి? అని నిలదీశారు. 

ఢిల్లీలో సదస్సులో జగన్ మాట్లాడుతూ 9,371 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశామని చెప్పారని, కానీ వాటికి రుజువులు ఉన్నాయా? ఫోటోలు ఉన్నాయా? విజువల్స్ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిజంగా గంజాయిని అరికడితే బెంగుళూరు, ఉత్తరప్రదేశ్, కేరళ, డిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో పట్టుబడ్డ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయని అక్కడి పోలీసు అధికారులు ఎందుకు చెబుతారు? అని నిలదీశారు. బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు ఓ పార్సిల్‌ను పరిశీలిస్తే 4.49 కిలోల ఎఫిడ్రిన్ మత్తు పదార్దం దొరికిందని, ఇది విజయవాడ భారతీ నగర్‌లోని కొరియర్ సంస్ధ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్టు గుర్తించారన్నారు.

గతంలో గుజరాత్ ముంద్రా పోర్టులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ద్వారా బెజవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72 వేల కోట్ల హెరాయిన్ పట్టుబడిందని, ఇది వాస్తవం కాదా? చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్ని నాశనం చేసి గంజాయి పండించి వైసీపీ ఎమ్మెల్యేలు కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. సీఎం జగన్‌కు తన సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. రాయలసీమ ఎండిపోయేలా తీర్మానం చేస్తే కేంద్ర జలశక్తి మంత్రిని ఎందుకు కలవలేదన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో తన సోదరుడు అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు, తన కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ పర్యటన అని దుయ్యబట్టారు. అరకు కాఫీకి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని, జీ20 సదస్సులోను అరకు కాఫీని విదేశీ ప్రతినిధులకు బహుమతిగా ఇచ్చారన్నారు. అలాంటి ఉత్తరాంధ్రను గంజాయితో ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. పైగా కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు. గంజాయికి బానిసలై తాడేపల్లిలో సీఎం ఇంటి పక్కనే రైల్వే ట్రాక్‌పై ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం ట్రైబ్యునల్ గురించి ప్రధాని మోదీని కలవకుండా, అక్కడే ఉండి లేఖ రాయడం విడ్డూరమన్నారు. జగన్ రాయలసీమ ప్రాంతానికి చేస్తోన్న అన్యాయం అందరికీ అర్థమవుతోందన్నారు.

  • Author

CPI Ramakrishna: లోకేశ్‌కు కనీసం రెండు నిమిషాల సమయమివ్వలేదు, పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలి: సీపీఐ రామకృష్ణ 

07-10-2023 Sat 17:01 | Andhra
  • కృష్ణా జలాల పునఃపంపిణీ నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుందన్న రామకృష్ణ
  • స్వప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శ
  • వైసీపీని ఓడించాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామన్న రామకృష్ణ
  • వైసీపీకి కేంద్రం సహకరిస్తోందని పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలని సూచన
 
CPI Ramakrishna supports pawan kalyan to defeat ysrcp

కృష్ణా జలాల పునఃపంపిణీ నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం తప్ప ఏం చేయలేదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్వప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారన్నారు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తూ దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారన్నారు. ఏపీలో అన్ని రంగాలను నాశనం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై తక్షణమే స్పందించి అన్ని సంఘాలు, పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీని ఓడించాలని, ఇందుకు కలిసి వచ్చే పార్టీలతో రాబోయే ఎన్నికల్లో యుద్ధం చేస్తామన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం విభేదిస్తున్నామని, రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు సహకరిస్తోంది కేంద్రంలోని బీజేపీ అని జనసేనాని తెలుసుకోవాలన్నారు. అమరావతి రాజధానిని నిలిపేసినా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా వైసీపీకి బీజేపీ పూర్తిగా సహకరిస్తోందన్నారు. లోకేశ్ ఇరవై రోజులకు పైగా ఢిల్లీలో ఉన్నా కనీసం రెండు నిమిషాలు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. కానీ జగన్ గంటలపాటు భేటీ అవుతున్నారన్నారు.

  • Author

Vishnu Kumar Raju: చంద్రబాబు అరెస్ట్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు 

07-10-2023 Sat 18:19 | Andhra
  • జగన్ పాలన కంటే ఉత్తరకొరియా పాలన బెటర్ అన్న విష్ణుకుమార్ రాజు
  • అరెస్ట్‌తో వైసీపీపై వ్యతిరేకత, చంద్రబాబుపై సానుభూతి ఏర్పడిందని వెల్లడి
  • జగన్ ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందన్న విష్ణుకుమార్ రాజు
 
We have no links with chandrababu arrest

జగన్ పాలన కంటే ఉత్తర కొరియా కిమ్ పాలన బెటర్ అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ పూర్తిగా కక్షసాధింపు చర్య అన్నారు. టీడీపీ అధినేత అరెస్ట్ తర్వాత ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, అదే సమయంలో చంద్రబాబుపై సానుభూతి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం తీరు సభ్యసమాజం బాధపడేలా ఉందన్నారు. దురదృష్టం ఏమంటే ఈ అరెస్ట్ వెనుక జగన్‌కు బీజేపీ మద్దతుగా నిలుస్తోందనే దుష్ప్రచారం సాగుతోందని, కానీ ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు.

చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదన్నారు. చిత్తూరు వైసీపీ ఎంపీ చెప్పిందాంట్లో నిజం లేదన్నారు. ఇదంతా వైసీపీ కుట్ర అన్నారు. జగన్ ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందని, ఆయన విధానాలు ప్రజలకు విసుగెత్తించాయన్నారు. ఏం మాట్లాడాలన్నా భయమేస్తోందని, తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారన్నారు. గతంలో కనీసం నోటీసులు ఇచ్చేవారని, ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసులో ఇరికిస్తున్నారన్నారు.

ఇంతటి రాక్షస పాలన స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా చూడలేదని జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరన్నారు. జగన్ ప్రభుత్వం కంటే ఉత్తర కొరియాలో కిమ్ ప్రభుత్వం చాలా బెటర్ అని తాను భావిస్తున్నానని విమర్శించారు.

5 minutes ago, psycopk said:

Vishnu Kumar Raju: చంద్రబాబు అరెస్ట్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు 

07-10-2023 Sat 18:19 | Andhra
  • జగన్ పాలన కంటే ఉత్తరకొరియా పాలన బెటర్ అన్న విష్ణుకుమార్ రాజు
  • అరెస్ట్‌తో వైసీపీపై వ్యతిరేకత, చంద్రబాబుపై సానుభూతి ఏర్పడిందని వెల్లడి
  • జగన్ ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందన్న విష్ణుకుమార్ రాజు
 
We have no links with chandrababu arrest

జగన్ పాలన కంటే ఉత్తర కొరియా కిమ్ పాలన బెటర్ అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ పూర్తిగా కక్షసాధింపు చర్య అన్నారు. టీడీపీ అధినేత అరెస్ట్ తర్వాత ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, అదే సమయంలో చంద్రబాబుపై సానుభూతి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం తీరు సభ్యసమాజం బాధపడేలా ఉందన్నారు. దురదృష్టం ఏమంటే ఈ అరెస్ట్ వెనుక జగన్‌కు బీజేపీ మద్దతుగా నిలుస్తోందనే దుష్ప్రచారం సాగుతోందని, కానీ ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు.

చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదన్నారు. చిత్తూరు వైసీపీ ఎంపీ చెప్పిందాంట్లో నిజం లేదన్నారు. ఇదంతా వైసీపీ కుట్ర అన్నారు. జగన్ ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందని, ఆయన విధానాలు ప్రజలకు విసుగెత్తించాయన్నారు. ఏం మాట్లాడాలన్నా భయమేస్తోందని, తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారన్నారు. గతంలో కనీసం నోటీసులు ఇచ్చేవారని, ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసులో ఇరికిస్తున్నారన్నారు.

ఇంతటి రాక్షస పాలన స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా చూడలేదని జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరన్నారు. జగన్ ప్రభుత్వం కంటే ఉత్తర కొరియాలో కిమ్ ప్రభుత్వం చాలా బెటర్ అని తాను భావిస్తున్నానని విమర్శించారు.

TDP ticket confirm eeyanaki...jumping ki ready vunnadu...or BJP tho kalisi veltey eeyana seat confirm

  • Author

 

  • Author

 

2014 to 2019 madyalo every two months oka foreign trip vesi baboru em sadincharu antunna @Netflixmovieguz

2 minutes ago, psycopk said:

 

Boshah ny etttukkooovalllsindey @Vaaampire

Just now, JackSeal said:

2014 to 2019 madyalo every two months oka foreign trip vesi baboru em sadincharu antunna @Netflixmovieguz

avsarraaamaithey 👅 

Emi benefit lekapovatam endhi, bail midha unadu ga bayata 5 years nunchi 

Just now, Netflixmovieguz said:

avsarraaamaithey 👅 

Mi jagan anna kuda chesthundhi adhe, medalu vanchuthunadu anukunava aunty 

1 minute ago, Bendapudi_english said:

Emi benefit lekapovatam endhi, bail midha unadu ga bayata 5 years nunchi 

2014-19 lo NDA lo vundi baboru enduku bail cancel cheyaledu antunna @jaffas

1 minute ago, Bendapudi_english said:

Mi jagan anna kuda chesthundhi adhe, medalu vanchuthunadu anukunava aunty 

images?q=tbn:ANd9GcQyUJDspeJmfTuqLTSjnZK

6 minutes ago, psycopk said:

 

 

6 minutes ago, JackSeal said:

2014-19 lo NDA lo vundi baboru enduku bail cancel cheyaledu antunna @jaffas

Babu is not jagan anna, svathahaga jagan antha aggressive kadhu, I think he will change this time power loki vachaka 

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.