Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Lets use our volunteers for elections— balineni

Featured Replies

Balineni Srinivasa Reddy: టీడీపీ అధికారంలోకి వస్తే తాటతీస్తామంటున్నారు.. మన పరిస్థితి ఏంటో?.. మాజీ మంత్రి బాలినేని ఆవేదన 

07-10-2023 Sat 09:49 | Andhra
  • ఒంగోలులో ‘ఏపీకి జగన్ ఎందుకు కావాలి’ అంశంపై సమావేశంలో బాలినేని వ్యాఖ్యలు
  • టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన
  • మంత్రి పదవి పోయినందుకు బాధగానే ఉందన్న మాజీ మంత్రి
 
YCP ex minister Balineni sensational comments

అధికారంలోకి వస్తే మన తాట తీస్తామని తెలుగుదేశం, జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారని, కాబట్టి వారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ‘ఏపీకి జగన్ ఎందుకు కావాలి’ అంశంపై నిన్న ఒంగోలులో వైసీపీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై జగనన్న సురక్ష రాష్ట్ర కన్వీనర్ శివశంకర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. మంత్రి పదవి పోవడం బాధే అయినా అసంతృప్తులు, నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని, టికెట్ ఎవరికి దక్కినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. వలంటీర్లలో 90 శాతం వైసీపీ మద్దతుదారులేనని, ఎన్నికల్లో వారిని కలుపుకొని వెళ్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. జగన్‌ను జైలులో పెట్టినప్పుడు న్యాయస్థానాన్ని గౌరవిస్తూ వైసీపీ నాయకులెవరూ రోడ్డెక్కలేదని, కానీ చంద్రబాబును పెడితే న్యాయస్థానాన్ని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయని బాలినేని విమర్శించారు.

1 minute ago, psycopk said:

Balineni Srinivasa Reddy: టీడీపీ అధికారంలోకి వస్తే తాటతీస్తామంటున్నారు.. మన పరిస్థితి ఏంటో?.. మాజీ మంత్రి బాలినేని ఆవేదన 

07-10-2023 Sat 09:49 | Andhra
  • ఒంగోలులో ‘ఏపీకి జగన్ ఎందుకు కావాలి’ అంశంపై సమావేశంలో బాలినేని వ్యాఖ్యలు
  • టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన
  • మంత్రి పదవి పోయినందుకు బాధగానే ఉందన్న మాజీ మంత్రి
 
YCP ex minister Balineni sensational comments

అధికారంలోకి వస్తే మన తాట తీస్తామని తెలుగుదేశం, జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారని, కాబట్టి వారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ‘ఏపీకి జగన్ ఎందుకు కావాలి’ అంశంపై నిన్న ఒంగోలులో వైసీపీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై జగనన్న సురక్ష రాష్ట్ర కన్వీనర్ శివశంకర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. మంత్రి పదవి పోవడం బాధే అయినా అసంతృప్తులు, నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని, టికెట్ ఎవరికి దక్కినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. వలంటీర్లలో 90 శాతం వైసీపీ మద్దతుదారులేనని, ఎన్నికల్లో వారిని కలుపుకొని వెళ్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. జగన్‌ను జైలులో పెట్టినప్పుడు న్యాయస్థానాన్ని గౌరవిస్తూ వైసీపీ నాయకులెవరూ రోడ్డెక్కలేదని, కానీ చంద్రబాబును పెడితే న్యాయస్థానాన్ని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయని బాలినేని విమర్శించారు.

Chandrababu = Vennupottu on Make a GIF

  • Author

Vijayasai Reddy: నేషనల్ మీడియాతో నారా లోకేశ్ బాధ్యతారహితంగా మాట్లాడాడు: విజయసాయిరెడ్డి 

07-10-2023 Sat 14:50 | Andhra
  • ఏపీని గంజాయి రాజధాని అని లోకేశ్ అన్నాడన్న విజయసాయిరెడ్డి
  • గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు ఏపీలోనే ఉన్నాయన్నాడని మండిపాటు
  • రాష్ట్ర ప్రజలను కించపరిచాడని వ్యాఖ్య
 
Nara Lokesh comments with national media are irresponsible says Vijayasai Reddy

 

 
టీడీపీ యువనేత నారా లోకేశ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ గంజాయి రాజధాని అని, దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని లోకేశ్ చెప్పాడని వివర్శించారు. ఏపీని, రాష్ట్ర ప్రజలను లోకేశ్ కించపరిచారని మండిపడ్డారు. మీరు ఏపీకి పురస్కారాలు తీసుకురాకపోయినా పర్వాలేదు, కనీసం మమ్మల్ని కించపరచకుండా ఉండండి అని చెప్పారు. సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
  • Author

Dharmana Krishna Das: ఏపీ పురోగమించాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి: ధర్మాన కృష్ణదాస్ 

07-10-2023 Sat 15:50 | Andhra
  • పేదల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్న ధర్మాన
  • సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు చెప్పాలని సూచన
  • టీడీపీ ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వాన్ని పోల్చి చూడాలన్న ధర్మాన
 
Jagan to become CM again for APs welfare says Dharmana Krishna Das

ప్రజల కోసం వైసీపీ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. పేదల కోసం ఎంతో చేస్తున్న వైసీపీకి ప్రజలు మరోసారి అండగా నిలవాలని కోరారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలంటే జగన్ మరోసారి సీఎం కావాలని అన్నారు. గ్రామ వాలంటీర్లు గత నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తమ ప్రభుత్వ పని తీరును గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చి చూడాలని ప్రజలను కోరారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.