Jump to content

జగన్ ఇన్ని సీట్ల మెజారిటీతో గెలుస్తాడు.. ముందే చెప్పేసిన వేణుస్వామి!


CaptainMaverick

Recommended Posts

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి సుపరిచితమే. తరచూ రాజకీయ నాయకులపై, సెలబ్రిటీలపై కాంట్రావర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ ఈయన చెప్పిన జాతకం పలుమార్లు నిజం అవ్వడంతో వేణు స్వామి ఏం చెప్పినా జనాలు ఆందోళన చెందుతుంటారు. టాలీవుడ్ హీరో ప్రభాస్ ఆరోగ్యంపై సైతం ఆయన జోస్యం చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే రెబల్ స్టార్ ఏదో హెల్త్ ఇష్యూతో బాధపడుతోన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఇక, గతంలో సమంత-నాగచైతన్య విడిపోతారని బాంబ్ పేల్చాడు. నిజంగానే సామ్-చై విడిపోయారు. రాజకీయ నాయకుల పరంగా చూసుకున్నట్లైతే.. వేణుస్వామి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కింద ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తుందని చెప్పాడు. ఈయన చెప్పినట్లుగానే కవిత రీసెంట్‌గా అరెస్టు అయ్యారు. తర్వాత కాస్త ఆలస్యమైన కేసీఆర్ కూడా జైలుకు వెళ్తాడని చెప్పి.. బీఆర్‌ఎస్ పార్టీకి మరో టెన్షన్ పెట్టాడు.

ఇకపోతే వేణుస్వామి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపై కామెంట్లు చేశాడు. ‘‘2024 లో అసెంబ్లీ ఎలక్షన్స్‌లో తప్పకుండా జగన్ విజయం సాధిస్తాడు. 175 స్థానాల్లో 135 సీట్ల మెజారిటీతో గెలుస్తాడు. ఇప్పుడే కాదు.. 2029లో జరిగే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే గెలుపొందుతాడు. భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీ కనుమరుగైపోతుంది. ఇక షర్మిల, జగన్ పక్కన ఉండి ఉంటే.. రాజకీయ ప్రస్తావం తనకు దక్కేదని, కానీ ఇప్పుడు ఆమెకు పాలిటిక్స్ కలిసి రావని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.

Link to comment
Share on other sites

6 minutes ago, CaptainMaverick said:

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి సుపరిచితమే. తరచూ రాజకీయ నాయకులపై, సెలబ్రిటీలపై కాంట్రావర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ ఈయన చెప్పిన జాతకం పలుమార్లు నిజం అవ్వడంతో వేణు స్వామి ఏం చెప్పినా జనాలు ఆందోళన చెందుతుంటారు. టాలీవుడ్ హీరో ప్రభాస్ ఆరోగ్యంపై సైతం ఆయన జోస్యం చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే రెబల్ స్టార్ ఏదో హెల్త్ ఇష్యూతో బాధపడుతోన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఇక, గతంలో సమంత-నాగచైతన్య విడిపోతారని బాంబ్ పేల్చాడు. నిజంగానే సామ్-చై విడిపోయారు. రాజకీయ నాయకుల పరంగా చూసుకున్నట్లైతే.. వేణుస్వామి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కింద ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తుందని చెప్పాడు. ఈయన చెప్పినట్లుగానే కవిత రీసెంట్‌గా అరెస్టు అయ్యారు. తర్వాత కాస్త ఆలస్యమైన కేసీఆర్ కూడా జైలుకు వెళ్తాడని చెప్పి.. బీఆర్‌ఎస్ పార్టీకి మరో టెన్షన్ పెట్టాడు.

ఇకపోతే వేణుస్వామి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపై కామెంట్లు చేశాడు. ‘‘2024 లో అసెంబ్లీ ఎలక్షన్స్‌లో తప్పకుండా జగన్ విజయం సాధిస్తాడు. 175 స్థానాల్లో 135 సీట్ల మెజారిటీతో గెలుస్తాడు. ఇప్పుడే కాదు.. 2029లో జరిగే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే గెలుపొందుతాడు. భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీ కనుమరుగైపోతుంది. ఇక షర్మిల, జగన్ పక్కన ఉండి ఉంటే.. రాజకీయ ప్రస్తావం తనకు దక్కేదని, కానీ ఇప్పుడు ఆమెకు పాలిటిక్స్ కలిసి రావని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.

Oka anna,  ala ayithey.. i will take his appointment when he comes to USA. Lets see.. 

  • Like 1
Link to comment
Share on other sites

5 minutes ago, Joker_007 said:

Oka anna,  ala ayithey.. i will take his appointment when he comes to USA. Lets see.. 

Sir US raadanukuntaa...nuvvu India vacchinappude Sir ni kalavaali!@3$%

  • Like 1
Link to comment
Share on other sites

15 minutes ago, CaptainMaverick said:

Sir US raadanukuntaa...nuvvu India vacchinappude Sir ni kalavaali!@3$%

Vastad le vaa once his prediction comes true.. he will come Dollars evariki chedu... 

Link to comment
Share on other sites

19 minutes ago, kittaya said:

Monna KCR gelistha annadu ... Elections tharavatha adigithe ... Jathakam eppudaina marachu anta

Ante alliance ki 135 ani confirm cheskovachantav

  • Haha 1
Link to comment
Share on other sites

Modi guru bhalam thodaindi … pawan graha bhalam todu aainai.. cbn ontariga poti chesi unte nenu chepina result ee vachedi…. Mark this.. this will be his response post results

  • Haha 2
Link to comment
Share on other sites

25 minutes ago, kittaya said:

Monna KCR gelistha annadu ... Elections tharavatha adigithe ... Jathakam eppudaina marachu anta

Bar owner tho jathakalu seppinchuketollani anale first 

Link to comment
Share on other sites

25 minutes ago, nokia123 said:

Bar owner tho jathakalu seppinchuketollani anale first 

Jagga ki cheppu anna..enduko andhra nundi mandu cheap ga jagan isthe bar lo rebrand chesi ammestunnademo 

Link to comment
Share on other sites

1 hour ago, CaptainMaverick said:

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి సుపరిచితమే. తరచూ రాజకీయ నాయకులపై, సెలబ్రిటీలపై కాంట్రావర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ ఈయన చెప్పిన జాతకం పలుమార్లు నిజం అవ్వడంతో వేణు స్వామి ఏం చెప్పినా జనాలు ఆందోళన చెందుతుంటారు. టాలీవుడ్ హీరో ప్రభాస్ ఆరోగ్యంపై సైతం ఆయన జోస్యం చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే రెబల్ స్టార్ ఏదో హెల్త్ ఇష్యూతో బాధపడుతోన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఇక, గతంలో సమంత-నాగచైతన్య విడిపోతారని బాంబ్ పేల్చాడు. నిజంగానే సామ్-చై విడిపోయారు. రాజకీయ నాయకుల పరంగా చూసుకున్నట్లైతే.. వేణుస్వామి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కింద ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తుందని చెప్పాడు. ఈయన చెప్పినట్లుగానే కవిత రీసెంట్‌గా అరెస్టు అయ్యారు. తర్వాత కాస్త ఆలస్యమైన కేసీఆర్ కూడా జైలుకు వెళ్తాడని చెప్పి.. బీఆర్‌ఎస్ పార్టీకి మరో టెన్షన్ పెట్టాడు.

ఇకపోతే వేణుస్వామి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపై కామెంట్లు చేశాడు. ‘‘2024 లో అసెంబ్లీ ఎలక్షన్స్‌లో తప్పకుండా జగన్ విజయం సాధిస్తాడు. 175 స్థానాల్లో 135 సీట్ల మెజారిటీతో గెలుస్తాడు. ఇప్పుడే కాదు.. 2029లో జరిగే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే గెలుపొందుతాడు. భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీ కనుమరుగైపోతుంది. ఇక షర్మిల, జగన్ పక్కన ఉండి ఉంటే.. రాజకీయ ప్రస్తావం తనకు దక్కేదని, కానీ ఇప్పుడు ఆమెకు పాలిటిక్స్ కలిసి రావని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.

ichheyandi-sir-give.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...