Jump to content

పవన్ భక్తుల దివాళాకోరుతనంలో ఇది పరాకాష్ట!


boeing747

Recommended Posts

Antunna Gas andhra

జగన్ మోహన్ రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.. అనగానే, అదిగో మా హీరో రెండుకోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించేశాడు అంటూ మొదలుపెట్టారు. అంటే జగన్ కన్నా రెట్టింపు సాయం చేశాడని ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. అయినా చేస్తున్నది తప్పుడు ప్రచారమే కదా.. రెండు కాకుంటే నాలుగు అని చెప్పాల్సింది. అడ్డుకునే వారెవరు? ఇలాంటి తప్పుడు ప్రచారాలతోనే కదా.. పవన్ కల్యాణ్‌ను దేవుడిగా చేసేసింది.

మొన్ననే జనసేనలోకి చేరిన ఒక పెద్దమనిషి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు.. పవన్ కల్యాణ్.. ముగ్గురూ సమస్థాయి వ్యక్తులని తన పైత్యాన్ని చూపించాడు. భగత్ సింగ్, అల్లూరిల పేర్లను కూడా సరిగా పలకడం రాని వాళ్లు.. పవన్ కల్యాణ్ వాళ్లతో సమానుడు అని కూస్తున్నారు. అదే అనుకుంటే.. వీళ్ల దివాళాకోరుతనం మరింత పరాకాష్టకు చేరి తప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

కేరళ వరదబాధితుల కోసం తమ అభిమాన హీరో, రాజకీయ నాయకుడు రెండుకోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించాడోచ్... అంటూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు మొదలుపెట్టారు. ఇది విని సుతారమూ నిజమేనేమో అని కొంతమంది అనుకుంటే, మీడియా వర్గాలు కూడా నిజంగానా? అంటూ ఆరాలు తీయాల్సి వచ్చింది. తీరా ఈ విషయాన్ని ‘జనసేన’ వద్ద ప్రస్తావిస్తే.. ‘తూచ్..’ అనే సమాధానం వచ్చింది.

అబ్బే.. అలాంటిదేమీ లేదని ఆ పార్టీ వాళ్లు చెబుతున్నారు. దీన్నిబట్టి పవన్ కల్యాణ్ భక్తులు సోషల్ మీడియాలో చేస్తున్నది తప్పుడు ప్రచారం అని, వీళ్ల దివాళాకోరు తనానికి కనీసం మానవత్వం లేకుండా పోయిందని, ఎక్కడో కేరళ వరదల వ్యవహారాన్ని కూడా తమ హీరో ఇమేజ్ పెంచేందుకే వాడుకుంటున్న నీఛ రాజకీయాన్ని పవన్ అభిమానులనేవాళ్లు అమలు పెడుతున్నారని తెలుస్తోంది.

ఎంత పవన్ కల్యాణ్ మీద అభిమానం ఉంటే మాత్రం మరీ మానవత్వం లేకుండా.. ఇలాంటి విషయాలను తప్పుడు ప్రచారాలుగా చేసుకోవడం ఏమిటో! ఇదేనా పవనిజం?

Link to comment
Share on other sites

36 minutes ago, boeing747 said:

Antunna Gas andhra

జగన్ మోహన్ రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.. అనగానే, అదిగో మా హీరో రెండుకోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించేశాడు అంటూ మొదలుపెట్టారు. అంటే జగన్ కన్నా రెట్టింపు సాయం చేశాడని ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. అయినా చేస్తున్నది తప్పుడు ప్రచారమే కదా.. రెండు కాకుంటే నాలుగు అని చెప్పాల్సింది. అడ్డుకునే వారెవరు? ఇలాంటి తప్పుడు ప్రచారాలతోనే కదా.. పవన్ కల్యాణ్‌ను దేవుడిగా చేసేసింది.

మొన్ననే జనసేనలోకి చేరిన ఒక పెద్దమనిషి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు.. పవన్ కల్యాణ్.. ముగ్గురూ సమస్థాయి వ్యక్తులని తన పైత్యాన్ని చూపించాడు. భగత్ సింగ్, అల్లూరిల పేర్లను కూడా సరిగా పలకడం రాని వాళ్లు.. పవన్ కల్యాణ్ వాళ్లతో సమానుడు అని కూస్తున్నారు. అదే అనుకుంటే.. వీళ్ల దివాళాకోరుతనం మరింత పరాకాష్టకు చేరి తప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

కేరళ వరదబాధితుల కోసం తమ అభిమాన హీరో, రాజకీయ నాయకుడు రెండుకోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించాడోచ్... అంటూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు మొదలుపెట్టారు. ఇది విని సుతారమూ నిజమేనేమో అని కొంతమంది అనుకుంటే, మీడియా వర్గాలు కూడా నిజంగానా? అంటూ ఆరాలు తీయాల్సి వచ్చింది. తీరా ఈ విషయాన్ని ‘జనసేన’ వద్ద ప్రస్తావిస్తే.. ‘తూచ్..’ అనే సమాధానం వచ్చింది.

అబ్బే.. అలాంటిదేమీ లేదని ఆ పార్టీ వాళ్లు చెబుతున్నారు. దీన్నిబట్టి పవన్ కల్యాణ్ భక్తులు సోషల్ మీడియాలో చేస్తున్నది తప్పుడు ప్రచారం అని, వీళ్ల దివాళాకోరు తనానికి కనీసం మానవత్వం లేకుండా పోయిందని, ఎక్కడో కేరళ వరదల వ్యవహారాన్ని కూడా తమ హీరో ఇమేజ్ పెంచేందుకే వాడుకుంటున్న నీఛ రాజకీయాన్ని పవన్ అభిమానులనేవాళ్లు అమలు పెడుతున్నారని తెలుస్తోంది.

ఎంత పవన్ కల్యాణ్ మీద అభిమానం ఉంటే మాత్రం మరీ మానవత్వం లేకుండా.. ఇలాంటి విషయాలను తప్పుడు ప్రచారాలుగా చేసుకోవడం ఏమిటో! ఇదేనా పవనిజం?

@TOM_BHAYYA.  

Jfc bajji bandi antey idhi

All parties do the same thing

N ethics party says ethics n do it

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...