Jump to content

Vijayawada ki lite metro


SonyKongara

Recommended Posts

జక్కంపూడికి మెట్రో మార్గం!
31-08-2018 08:23:36
 
636713006179049234.jpg
  • పీఎన్‌బీఎస్‌ నుంచి సర్క్యులర్‌ లైట్‌ మెట్రో కారిడార్‌!
  • ఈ కారిడార్‌లో మోనో రైల్‌ నడపాలన్న ఆలోచన
  • రాకపోకలకు వేర్వేరు కారిడార్లు
  • మధ్యంతర డీపీఆర్‌లో మార్పులు
 
రాజధాని ప్రాంతంలో విజయవాడ నగర వాయువ్య దిశన ర్యాపిడ్‌ గ్రోత్‌ఉన్న ప్రాంతంలో ఎకనమిక్‌ సిటీకి అడుగులు పడుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలపై అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే జక్కంపూడికి సర్క్యులర్‌ మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. లైట్‌ మైట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం ‘శిస్ర్టా’ సంస్థ రూపొందిస్తున్న మధ్యంతర డీపీఆర్‌లో ఈ మేరకు సవరణలు చేస్తున్నట్టు తెలిసింది.
 
 
విజయవాడ: ఆర్థిక రాజధాని జక్కంపూడి కేంద్రంగా లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు స్వరూపం కొత్త పుంతలు తొక్కుతోంది. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి జక్కంపూడికి ప్రతిపాదించిన కారిడార్‌ను సర్క్యులర్‌ కారిడార్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ఆలోచనను తాజాగా అమరావతి మెట్రో రైల్‌ కార్పొ రేషన్‌(ఏఎంఆర్‌సీ) అధికారులు చేస్తున్నారు. లైట్‌ మైట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం ‘శిస్ర్టా’ సంస్థ రూపొందిస్తున్న మధ్యంతర డీపీ ఆర్‌లో ఈ మేరకు సవరణలు చేస్తున్నట్టు తెలిసింది. సర్కుల్యర్‌ కారిడార్‌ కోసం సమాంతరంగా రెండు కారిడార్‌ మార్గాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. సర్క్యులర్‌ కారిడార్‌లో జక్కంపూడి నుంచి పీఎన్‌బీఎస్‌కు తిరిగి పీఎన్‌బీఎస్‌ నుంచి జక్కంపూడికి నిరంతరాయంగా తిరిగేలా లైట్‌ మెట్రో రైల్‌ను నడపాలన్న భావనలో ఉన్నారు. సర్క్యులర్‌ కారిడార్‌ను నిర్దేశిస్తున్న నేపథ్యంలో, ప్రత్యేకంగా ఉండటానికి మోనోరైల్‌ను ఈ మార్గంలో నడిపితే ఎలా ఉంటుందన్న అంశంపైనా అధికారులు దృష్టిసారించారు. మోనోరైల్‌కు అయినా కారిడార్‌ ఒకేలా ఉంటుంది. కోచ్‌ మాత్రమే కొద్ది మార్పుగా ఉంటుంది. మోనోరైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఏఎంఆర్‌సీ అధికారులు భావిస్తున్నారు.
 
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందిస్తున్న ‘శిస్ర్టా’ సంస్థ విజయవాడ, అమరావతి రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేసేలా, అంతర్గతంగానూ మొత్తం 68 - 70 కిలోమీటర్ల నిడివితో కూడిన ప్రత్యేక కారిడార్లకు రూపకల్పన చేసింది. వీటిలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నిడమానూరు వరకు 12.5 కిలోమీటర్లు, తిరిగి నిడమానూరు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్‌కు 13 కిలోమీటర్ల మార్గంలో కారిడార్‌ను ప్రతిపాదించింది. పెనమలూరు సెంటర్‌ నుంచి పీఎన్‌బీఎస్‌కు బందరు రోడ్డు మీదుగా 12 కిలోమీటర్ల నిడివి కారిడార్‌ను ప్రతిపాదించింది. పీఎన్‌బీఎస్‌ నుంచి అమరావతి రాజధానికి 28కి.మీటర్ల నిడివితో కారిడార్‌ను రూపొందించింది. ఆర్థికనగరం జక్కంపూడికి 6 కిలోమీటర్ల నిడివితో కారిడార్‌ రూపొందించింది. వీటి అన్నింటిలో జక్కంపూడి కారిడార్‌ మాత్రమే సర్క్యులర్‌ కారిడార్‌గా ఉండటం గమనార్హం. దీనినిబట్టి చూస్తే ఆర్థిక నగరానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారన్నది గమనించాల్సిన విషయం.
 
మధ్యంతర నివేదికలో అలైన్‌మెంట్‌
ఆర్థిక నగరం జక్కంపూడికి ప్రతిపాదించిన రెండు కారిడార్లు పీఎన్‌బీఎస్‌ నుంచి వెళ్ళే రూట్‌మ్యాప్‌ వివరాలను ఏఎంఆర్‌సీ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు ఒక కారిడార్‌ నిడివి 6 కిలోమీటర్లు, మరో కారి డార్‌ నిడివి 4.5 కిలోమీటర్లు ఉండటం విశేషం. అలైన్‌మెంట్‌ ఏ విధంగా ఉంటుందన్నది డీపీఆర్‌ కన్సల్టెన్సీ సంస్థ ’శిస్ర్టా’ మధ్యంతర నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.
 
 
ట్రాఫిక్‌ ప్రధాన కారణం
జక్కంపూడికి సర్కులర్‌ కారిడార్‌ ప్రతిపాదన వెనుక ఈ రూట్‌లో ఉన్న ట్రాఫిక్‌ ప్రధాన కారణం అని తెలుస్తోంది. ప్రతి కారిడార్‌లో ట్రాఫిక్‌, పాసెంజర్‌ సర్వేను నిర్వహించారు. ఇందులో భాగంగా జక్కంపూడికి భారీగా రాకపోకలు జరుగుతున్నాయన్నది తేలింది. రద్దీ సమయాలలో నాలుగు వేల మంది రాకపోకలు సాగిస్తున్నారన్నది తమ సర్వేలో శిస్ర్టా సంస్థ గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ చిన్న మార్గంలో సర్క్యులర్‌ కారిడార్‌ వేస్తే లాభదాయకతగా ఉంటుందన్నది భావనగా ఉంది.
Link to comment
Share on other sites

1 hour ago, SonyKongara said:
జక్కంపూడికి మెట్రో మార్గం!
31-08-2018 08:23:36
 
636713006179049234.jpg
  • పీఎన్‌బీఎస్‌ నుంచి సర్క్యులర్‌ లైట్‌ మెట్రో కారిడార్‌!
  • ఈ కారిడార్‌లో మోనో రైల్‌ నడపాలన్న ఆలోచన
  • రాకపోకలకు వేర్వేరు కారిడార్లు
  • మధ్యంతర డీపీఆర్‌లో మార్పులు
 
రాజధాని ప్రాంతంలో విజయవాడ నగర వాయువ్య దిశన ర్యాపిడ్‌ గ్రోత్‌ఉన్న ప్రాంతంలో ఎకనమిక్‌ సిటీకి అడుగులు పడుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలపై అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే జక్కంపూడికి సర్క్యులర్‌ మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. లైట్‌ మైట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం ‘శిస్ర్టా’ సంస్థ రూపొందిస్తున్న మధ్యంతర డీపీఆర్‌లో ఈ మేరకు సవరణలు చేస్తున్నట్టు తెలిసింది.
 
 
విజయవాడ: ఆర్థిక రాజధాని జక్కంపూడి కేంద్రంగా లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు స్వరూపం కొత్త పుంతలు తొక్కుతోంది. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి జక్కంపూడికి ప్రతిపాదించిన కారిడార్‌ను సర్క్యులర్‌ కారిడార్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ఆలోచనను తాజాగా అమరావతి మెట్రో రైల్‌ కార్పొ రేషన్‌(ఏఎంఆర్‌సీ) అధికారులు చేస్తున్నారు. లైట్‌ మైట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం ‘శిస్ర్టా’ సంస్థ రూపొందిస్తున్న మధ్యంతర డీపీ ఆర్‌లో ఈ మేరకు సవరణలు చేస్తున్నట్టు తెలిసింది. సర్కుల్యర్‌ కారిడార్‌ కోసం సమాంతరంగా రెండు కారిడార్‌ మార్గాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. సర్క్యులర్‌ కారిడార్‌లో జక్కంపూడి నుంచి పీఎన్‌బీఎస్‌కు తిరిగి పీఎన్‌బీఎస్‌ నుంచి జక్కంపూడికి నిరంతరాయంగా తిరిగేలా లైట్‌ మెట్రో రైల్‌ను నడపాలన్న భావనలో ఉన్నారు. సర్క్యులర్‌ కారిడార్‌ను నిర్దేశిస్తున్న నేపథ్యంలో, ప్రత్యేకంగా ఉండటానికి మోనోరైల్‌ను ఈ మార్గంలో నడిపితే ఎలా ఉంటుందన్న అంశంపైనా అధికారులు దృష్టిసారించారు. మోనోరైల్‌కు అయినా కారిడార్‌ ఒకేలా ఉంటుంది. కోచ్‌ మాత్రమే కొద్ది మార్పుగా ఉంటుంది. మోనోరైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఏఎంఆర్‌సీ అధికారులు భావిస్తున్నారు.
 
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందిస్తున్న ‘శిస్ర్టా’ సంస్థ విజయవాడ, అమరావతి రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేసేలా, అంతర్గతంగానూ మొత్తం 68 - 70 కిలోమీటర్ల నిడివితో కూడిన ప్రత్యేక కారిడార్లకు రూపకల్పన చేసింది. వీటిలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నిడమానూరు వరకు 12.5 కిలోమీటర్లు, తిరిగి నిడమానూరు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్‌కు 13 కిలోమీటర్ల మార్గంలో కారిడార్‌ను ప్రతిపాదించింది. పెనమలూరు సెంటర్‌ నుంచి పీఎన్‌బీఎస్‌కు బందరు రోడ్డు మీదుగా 12 కిలోమీటర్ల నిడివి కారిడార్‌ను ప్రతిపాదించింది. పీఎన్‌బీఎస్‌ నుంచి అమరావతి రాజధానికి 28కి.మీటర్ల నిడివితో కారిడార్‌ను రూపొందించింది. ఆర్థికనగరం జక్కంపూడికి 6 కిలోమీటర్ల నిడివితో కారిడార్‌ రూపొందించింది. వీటి అన్నింటిలో జక్కంపూడి కారిడార్‌ మాత్రమే సర్క్యులర్‌ కారిడార్‌గా ఉండటం గమనార్హం. దీనినిబట్టి చూస్తే ఆర్థిక నగరానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారన్నది గమనించాల్సిన విషయం.
 
మధ్యంతర నివేదికలో అలైన్‌మెంట్‌
ఆర్థిక నగరం జక్కంపూడికి ప్రతిపాదించిన రెండు కారిడార్లు పీఎన్‌బీఎస్‌ నుంచి వెళ్ళే రూట్‌మ్యాప్‌ వివరాలను ఏఎంఆర్‌సీ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు ఒక కారిడార్‌ నిడివి 6 కిలోమీటర్లు, మరో కారి డార్‌ నిడివి 4.5 కిలోమీటర్లు ఉండటం విశేషం. అలైన్‌మెంట్‌ ఏ విధంగా ఉంటుందన్నది డీపీఆర్‌ కన్సల్టెన్సీ సంస్థ ’శిస్ర్టా’ మధ్యంతర నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.
 
 
ట్రాఫిక్‌ ప్రధాన కారణం
జక్కంపూడికి సర్కులర్‌ కారిడార్‌ ప్రతిపాదన వెనుక ఈ రూట్‌లో ఉన్న ట్రాఫిక్‌ ప్రధాన కారణం అని తెలుస్తోంది. ప్రతి కారిడార్‌లో ట్రాఫిక్‌, పాసెంజర్‌ సర్వేను నిర్వహించారు. ఇందులో భాగంగా జక్కంపూడికి భారీగా రాకపోకలు జరుగుతున్నాయన్నది తేలింది. రద్దీ సమయాలలో నాలుగు వేల మంది రాకపోకలు సాగిస్తున్నారన్నది తమ సర్వేలో శిస్ర్టా సంస్థ గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ చిన్న మార్గంలో సర్క్యులర్‌ కారిడార్‌ వేస్తే లాభదాయకతగా ఉంటుందన్నది భావనగా ఉంది.

wish this project doesn't take as 15-20 yrs nd get all approvals at d earliest

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...