snoww Posted March 2, 2019 Report Share Posted March 2, 2019 యూపీ కాంగ్రెస్లోకి పెరుగుతున్న వలసలు 02-03-2019 21:43:09 న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో... ఉత్తరప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన బరైచీ ఎంపీ సావిత్రి బాయ్ పూలే, సమాజ్వాది పార్టీకి చెందిన ఫతేపూర్ ఎంపీ రాకేష్ సచన్ కాంగ్రెస్లో చేరారు. వీరిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ చేరికలు జరగడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింధియా పాల్గొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 2, 2019 Author Report Share Posted March 2, 2019 Good for BJP if congress gains strength in UP Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.