Jump to content

CheapBN Paper Today


SinnaBabuSillyFellow

Recommended Posts

వేలాడుతున్న కేసుల ఖడ్గం..అందుకే... దాసోహం!
13-03-2019 02:18:33
 
అక్రమాస్తుల కేసుల్లో వైఎస్‌ జగన్‌ను ఇబ్బంది పెట్టకుండా ‘రహస్య మిత్రుడు’ ప్రధాని మోదీ కాపాడారా?
ఈ కేసును మరింత లోతుగా తవ్వకుండా సీబీఐ చేతులు కట్టేశారా!
కేసును సమీక్షించి, మరింతమందిపై అభియోగాలు నమోదు చేయాలంటూ స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రాసిన లేఖను సైతం తొక్కిపెట్టారా?
తాజాగా బయటపడిన ఆధారాలను పరిశీలిస్తే... ఈ ప్రశ్నలన్నింటికీ ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది.
జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంపై 2017 మే 31వ తేదీన నాటి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మకు అప్పట్లో ఈడీ అధిపతిగా ఉన్న కర్ణాల్‌ సింగ్‌ రాసిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
  • జగన్‌ కేసుల్లో కొత్త కోణం వెలికితీసిన ఈడీ
  • అవినీతి మరింత విస్తృతమని వెల్లడి.. ఇందూ, హిందూజాలతో ‘క్విడ్‌ ప్రో కో’
  • లోతుగా దర్యాప్తు జరపాలని సీబీఐకి లేఖ
  • ఉలుకూ పలుకూ లేని కేంద్ర దర్యాప్తు సంస్థ
  • రెండేళ్లుగా తొక్కిపెట్టిన మోదీ సర్కారు
  • బీజేపీకి వైసీపీ శరణుకు కారణం ఇదేనా?
  • పీఎంవో చుట్టూ సాయిరెడ్డి ప్రదక్షిణలు
  • మోదీని ప్రసన్నం చేసుకునేందుకు తహతహ
  • లేఖ వెలుగులోకి రావడంతో పెను సంచలనం
అవినీతి విశృంఖలంగా జరిగింది. క్విడ్‌ ప్రో కోలో మీరు చూడని లోతులున్నాయి. ఇవిగో ఆధారాలు... మళ్లీ సమగ్రంగా విచారించండి. త్వరగా నివేదిక ఇవ్వండి. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
-సీబీఐకి రాసిన లేఖలో ఈడీ
Link to comment
Share on other sites

రెడ్ లైట్ ఏరియాలో బ్రోతల్ హౌస్ నడుపుకునే, లుచ్చానాకొడకు e boothu kittigadu 

Link to comment
Share on other sites

లేఖ వెలుగులోకి రావడంతో పెను సంచలనం

letter print chesada boothu kitti ..........

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...