Jump to content

Yadadri land kabja by Ycheepy MLA


ClemsonTiger

Recommended Posts

రూ.100 కోట్ల భూమిపై వివాదం

పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని పేరిట బోర్డులు
20 ఏళ్ల కిందటే కొన్నామంటున్న బాధితులు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో కలకలం
ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, చౌటుప్పల్‌ గ్రామీణం

రూ.100 కోట్ల భూమిపై వివాదం

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేట శివారు ప్రాంతంలో ఉన్న రూ.100 కోట్ల విలువైన భూమి వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ఒకే సర్వే నంబరులో ఉన్న సుమారు 40 ఎకరాల భూమి మాదంటే మాదని ఇరు వర్గాలు కొన్ని రోజులుగా ఘర్షణ పడుతున్నాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుఫ్రాన్‌పేటలోని సర్వే నంబర్లు 72, 74, 85, 87, 88, 89లో సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్‌-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం వెంచర్‌ వేశారు. సర్వే నంబరు 88, 89లలో సుమారు 40 ఎకరాల భూమిలో వెంచర్‌ వేసి ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. స్థానిక పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి జీపీఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించారు. వీటిని కొన్న వారిలో హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ. 2 కోట్లకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన ఇక్కడి భూముల విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ భూమి కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చెందినదంటూ ఇటీవల బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెంచర్‌లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. ఇటీవల భూమి లోపలికి ఎవరూ వెళ్లే వీల్లేకుండా కందకాలు తవ్వారు. దీంతో స్థలాలు కొన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇరవై ఏళ్ల క్రితమే కొన్న ప్లాట్లను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్‌, యాదాద్రి డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్‌ చేశారు. తాజాగా ఆదివారం వారు భూమి ఉన్న స్థలానికి వచ్చి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పేరిట పెట్టిన బోర్డుల్లోని నంబర్లకు ఫోన్‌ చేస్తే ఎమ్మెల్యే సైతం మాట్లాడారని... ఇందులో తన భూమి కూడా ఉందంటూ మాట్లాడుకుందామని ఆయన చెబుతున్నారని బాధితులు వెల్లడిస్తున్నారు.

రూ.100 కోట్ల భూమిపై వివాదం

రూ.100 కోట్ల భూమిపై వివాదం


మాకంటే ముందు వారు కొంటే ఇచ్చేస్తాం

రూ.100 కోట్ల భూమిపై వివాదం

నేను ఈ సర్వే నంబరులో ఉన్న పదెకరాల భూమిని 2008లో నా భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాను. నెల రోజులుగా కొంత మంది నాకు ఫోన్‌ చేస్తున్నారు. మా కంటే ముందే ఈ భూమి వారికి అమ్మి ఉంటే వారికే ఇచ్చేస్తామని చెప్పాం. కానీ ఈ వెంచర్‌పై మొదట్నుంచీ వివాదం ఉంది. దీన్ని వెంచర్‌గా వేసిన కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌ తండ్రి శివారెడ్డిపై పలు కేసులున్నాయి. గతంలో సీబీసీఐడీ విచారణ సాగి శివారెడ్డిని జైలుకు పంపించారు. దీన్ని కొంత మంది కావాలనే వివాదం చేస్తున్నారు. మా దగ్గర భూమి కొనుగోలుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయి.

Link to comment
Share on other sites

51 minutes ago, Anta Assamey said:
రూ.100 కోట్ల భూమిపై వివాదం

పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని పేరిట బోర్డులు
20 ఏళ్ల కిందటే కొన్నామంటున్న బాధితులు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో కలకలం
ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, చౌటుప్పల్‌ గ్రామీణం

రూ.100 కోట్ల భూమిపై వివాదం

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేట శివారు ప్రాంతంలో ఉన్న రూ.100 కోట్ల విలువైన భూమి వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ఒకే సర్వే నంబరులో ఉన్న సుమారు 40 ఎకరాల భూమి మాదంటే మాదని ఇరు వర్గాలు కొన్ని రోజులుగా ఘర్షణ పడుతున్నాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుఫ్రాన్‌పేటలోని సర్వే నంబర్లు 72, 74, 85, 87, 88, 89లో సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్‌-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం వెంచర్‌ వేశారు. సర్వే నంబరు 88, 89లలో సుమారు 40 ఎకరాల భూమిలో వెంచర్‌ వేసి ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. స్థానిక పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి జీపీఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించారు. వీటిని కొన్న వారిలో హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ. 2 కోట్లకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన ఇక్కడి భూముల విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ భూమి కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చెందినదంటూ ఇటీవల బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెంచర్‌లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. ఇటీవల భూమి లోపలికి ఎవరూ వెళ్లే వీల్లేకుండా కందకాలు తవ్వారు. దీంతో స్థలాలు కొన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇరవై ఏళ్ల క్రితమే కొన్న ప్లాట్లను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్‌, యాదాద్రి డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్‌ చేశారు. తాజాగా ఆదివారం వారు భూమి ఉన్న స్థలానికి వచ్చి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పేరిట పెట్టిన బోర్డుల్లోని నంబర్లకు ఫోన్‌ చేస్తే ఎమ్మెల్యే సైతం మాట్లాడారని... ఇందులో తన భూమి కూడా ఉందంటూ మాట్లాడుకుందామని ఆయన చెబుతున్నారని బాధితులు వెల్లడిస్తున్నారు.

రూ.100 కోట్ల భూమిపై వివాదం

రూ.100 కోట్ల భూమిపై వివాదం


మాకంటే ముందు వారు కొంటే ఇచ్చేస్తాం

రూ.100 కోట్ల భూమిపై వివాదం

నేను ఈ సర్వే నంబరులో ఉన్న పదెకరాల భూమిని 2008లో నా భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాను. నెల రోజులుగా కొంత మంది నాకు ఫోన్‌ చేస్తున్నారు. మా కంటే ముందే ఈ భూమి వారికి అమ్మి ఉంటే వారికే ఇచ్చేస్తామని చెప్పాం. కానీ ఈ వెంచర్‌పై మొదట్నుంచీ వివాదం ఉంది. దీన్ని వెంచర్‌గా వేసిన కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌ తండ్రి శివారెడ్డిపై పలు కేసులున్నాయి. గతంలో సీబీసీఐడీ విచారణ సాగి శివారెడ్డిని జైలుకు పంపించారు. దీన్ని కొంత మంది కావాలనే వివాదం చేస్తున్నారు. మా దగ్గర భూమి కొనుగోలుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయి.

I think ameenpur lo kuda konni lands unnattu gurthu...

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

Vadi astulu endi anni unnayi 

Vammooo

Eeyanokkadey kadhu bro...Chala mandhi leaders ki hyd outskirts lo potty potti lands unnai....especially from seemandhra...

Link to comment
Share on other sites

2 minutes ago, Gnan_anna said:

Eeyanokkadey kadhu bro...Chala mandhi leaders ki hyd outskirts lo potty potti lands unnai....especially from seemandhra...

Vadi election affidavit chadavali ante 15 mins pattudi anukunta

Anni astulu unnai

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

Vadi election affidavit chadavali ante 15 mins pattudi anukunta

Anni astulu unnai

Lands ekkada padithey akkada dobbindru bro...since 1997...mainly in and around Hyderabad...

Link to comment
Share on other sites

26 minutes ago, Hydrockers said:

Illa family mottam MLA le kada

Anukunta brother...appudeppudo pucl valla booklets lo chadivinattu gurthu...they were known associates of ysr anukuntanu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...