Somedude Posted July 5, 2021 Report Share Posted July 5, 2021 "అర్ధభాగం అసంబద్ధం".. ఈ వార్త తెలంగాణ ఎడిషన్ లో రాయటానికి సాక్షి బయపడిందా సీమ మేధావులకు ఈ ప్రశ్న అడిగే దమ్ముందా అక్కడో మాట ఇక్కొడో మాట .. రెండు రాష్ట్రాల ప్రజలని మోసం చేస్తున్నారు పచ్చ మీడియా అని వాగే నీలి మంద కి ఇదేంటో ?? ఇంకో వంద సంవత్సరాలు ఐన సీమ వెనుకబడే ఉంటుంది ...దానికి కారణం మీలాంటి కులగజ్జి వెధవలు ,రాజకీయ వ్యభిచారులు వల్లనే .. 49 వచ్చాయి అని చెప్పడమే తప్ప ఏమి సాధించారో అని మాత్రం చెప్పరు ,చెప్పలేరు , చెప్పడానికి ఏమి ఉండదు . Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted July 5, 2021 Author Report Share Posted July 5, 2021 నేడు అసలు నిజం రాసిన సాక్షి. మొత్తం 811 టీఎంసీ నీళ్లలో ఏపీకి 512టీఎంసీలు, తెలంగాణకు 299టీఎంసీలు అని తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఒప్పించి చంద్రబాబు 15 జూన్ 2015న తెలంగాణతో కేంద్రం సాక్షిగా ఒప్పందం చేసుకున్నారని నిజం రాసింది Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.