ntr2ntr Posted March 11, 2022 Report Share Posted March 11, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted March 11, 2022 Author Report Share Posted March 11, 2022 డీఎస్పీ పదోన్నతులపై ఎన్నికల ముందు రచ్చ 37 మందిలో 35 మంది చంద్రబాబు కులమే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్కు జగన్ ఫిర్యాదు వాస్తవాల కోసం నేడు టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్న ఆరోపణలు అవాస్తవమని తేల్చిన సుచరిత ఎవరికీ అన్యాయం జరగలేదని వెల్లడి బాబు హయాంలో రెండు విడతల్లో పదోన్నతులు ఒకసారి 35 మందికి, మరోసారి 36 మందికి జాబితాలో అన్ని వర్గాల వారికీ చోటు ఓసీలకంటే ఇతర వర్గాల వారే ఎక్కువ అసెంబ్లీ సాక్షిగా తేలిన నిజం నాడు జగన్ చెప్పిన అబద్ధం.. ఇదిగో.. ఆ జాబితా. దాదాపుగా 37 మందికి ప్రమోషన్ ఇస్తే.. అందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. చంద్రబాబు కులానికి చెందిన సీఐలకు నిబంధనలను తోసిరాజని పదోన్నతి ఇచ్చారు. - జగన్ (2019 ఫిబ్రవరిలో ఢిల్లీలో) నేడు సుచరిత చెప్పిన నిజం 2019 ఎన్నికల ముందు ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు పదోన్నతి ఇచ్చారనడంలో వాస్తవం లేదు. అప్పుడు ఎవరికీ నష్టం జరగలేదు. - మేకతోటి సుచరిత, హోంమంత్రి ఇదీ అసలు లెక్క... 2016-17, 2017-18 ప్యానల్ సంవత్సరాలలో 36మందికి డీఎస్పీలుగా ప్రమోషన్ వచ్చింది. వారిలో 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారు. ఓసీ అధికారుల విషయానికి వస్తే... అందులో ఐదుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. కాపు, రెడ్డి, బ్రాహ్మణ కులాల నుంచి ముగ్గురేసి అధికారులకు పదోన్నతి లభించింది. మరో ఇద్దరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇంకొకరిది కూడా చంద్రబాబు కులం కాదు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.