Lovecrusader Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 K.L.N Prasadకు సంబంధించిన ఆంధ్రజ్యోతి పత్రికను అతను చనిపోయాక.... కాంగ్రెస్స్ కు అనుకూలంగా ఒక్క పత్రిక కూడా లేదని ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకోలని కాంగ్రెస్స్ పెద్దలు ప్రయత్నిస్తుండగా...... అక్కడే బ్రోకర్ పని చేసే బాధకృష్ణ (అంతకు ముందు నుండే K.L.N. ప్రసాద్ కు బుతుకిట్టు ఆర్థికంగా నష్టాలు వచ్చేలా కిట్టు లూప్ హోల్స్ క్రియేట్ చేశాడు ) చంద్రంతాతకు రామోజీరావుకు అసలు విషయం చేరవేశాడు. దాంతో "మనది కానీ టీడీపి పార్టీకి, మన పేపర్ కు మరో పేపర్ opposit గా ఉండటం ముప్పు" అని గ్రహించి ముందుగా K.L.N. ప్రసాద్ యెక్క పిల్లల ఆర్థిక మూలాలను, బంధుల ఆస్తులను చంద్రంతాత, రామోజీరావు కుట్రలతో దెబ్బ కొట్టి, రెండో పేపర్ కూడా 'వారిది కానీ టీడీపి పార్టీకే' అనుకూలంగా ఉండాలని అక్కడే బ్రోకర్ గా ఉండే బాధకృషను ఎడిటర్ చేశారు. 4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాలుగా జర్నలిజం జర్నలిజంగా కాకుండా యెల్లో మీడియాగా ఎల్లో జర్నలిజంగా మారడం వల్లనే, ఉదయం వార్త లాంటి ఎన్నో మీడియాను తమకు అనుకూలంగా లేకపోవడంతో తొక్కేయడం వల్ల సాక్షి అనే మీడియా పుట్టింది. ఒకప్పుడు చంద్రం తాత అతని మీడియా వల్ల ఇతర పేపర్లు నడపలేక సాయత్రం పేపర్లు అని వచ్చేవి. వాటిని కూడా తొక్కేయడంతో.... చంద్రం తాత టైంలో అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నక్సల్స్ దగ్గర నుండి కర పత్రాలు కొన్ని బుక్స్ వచ్చేవి. జయలలిత గారు Jaya TV, కరుణానిధి కలుమొని TV అని ఓపెన్ గా పార్టీ ఛానల్ గా చెప్పి మీడియా run చేసుకుంటున్నారు. అలాగే సాక్షి TV కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటో వేసుకొని న్యూస్ ప్రజెంట్ చేస్తున్నారు. కానీ Yellow Media ETV, point.5Tv BAN Tv మాత్రం చాలా సంవత్సరాలుగా న్యూట్రల్ ముసుగులో జనాలను మోసం చేస్తూ న్యూస్ చేస్తున్నారు. చివరిగా.... యెల్లో మీడియా పుట్టిన తరువాతే బ్లూ మీడియా పుట్టింది. మీడియా మీడియా గా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చింది కాదు. గతంలో మన ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలు కొన్ని examples మాత్రమే: NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTR టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నారు తద్వారా తెలుగుభాషను నాశనం చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో "కిచెన్ కేబినెట్" నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని, NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని, హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని, రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని. రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని.........., ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note: అందుకే బాలకృష్ణ భయపడి చంద్రంతాతకు అతని మీడియా మాఫియా బ్యాచ్ కు సరెండర్ అయ్యాడు.!.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Lovecrusader Posted April 19, 2022 Author Report Share Posted April 19, 2022 @kdapparao @futureofandhra @Higher_Purpose @manadonga @Android_Halwa @Hydrockers Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post kdapparao Posted April 19, 2022 Popular Post Report Share Posted April 19, 2022 1 hour ago, Lovecrusader said: K.L.N Prasadకు సంబంధించిన ఆంధ్రజ్యోతి పత్రికను అతను చనిపోయాక.... కాంగ్రెస్స్ కు అనుకూలంగా ఒక్క పత్రిక కూడా లేదని ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకోలని కాంగ్రెస్స్ పెద్దలు ప్రయత్నిస్తుండగా...... అక్కడే బ్రోకర్ పని చేసే బాధకృష్ణ (అంతకు ముందు నుండే K.L.N. ప్రసాద్ కు బుతుకిట్టు ఆర్థికంగా నష్టాలు వచ్చేలా కిట్టు లూప్ హోల్స్ క్రియేట్ చేశాడు ) చంద్రంతాతకు రామోజీరావుకు అసలు విషయం చేరవేశాడు. దాంతో "మనది కానీ టీడీపి పార్టీకి, మన పేపర్ కు మరో పేపర్ opposit గా ఉండటం ముప్పు" అని గ్రహించి ముందుగా K.L.N. ప్రసాద్ యెక్క పిల్లల ఆర్థిక మూలాలను, బంధుల ఆస్తులను చంద్రంతాత, రామోజీరావు కుట్రలతో దెబ్బ కొట్టి, రెండో పేపర్ కూడా 'వారిది కానీ టీడీపి పార్టీకే' అనుకూలంగా ఉండాలని అక్కడే బ్రోకర్ గా ఉండే బాధకృషను ఎడిటర్ చేశారు. 4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాలుగా జర్నలిజం జర్నలిజంగా కాకుండా యెల్లో మీడియాగా ఎల్లో జర్నలిజంగా మారడం వల్లనే, ఉదయం వార్త లాంటి ఎన్నో మీడియాను తమకు అనుకూలంగా లేకపోవడంతో తొక్కేయడం వల్ల సాక్షి అనే మీడియా పుట్టింది. ఒకప్పుడు చంద్రం తాత అతని మీడియా వల్ల ఇతర పేపర్లు నడపలేక సాయత్రం పేపర్లు అని వచ్చేవి. వాటిని కూడా తొక్కేయడంతో.... చంద్రం తాత టైంలో అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నక్సల్స్ దగ్గర నుండి కర పత్రాలు కొన్ని బుక్స్ వచ్చేవి. జయలలిత గారు Jaya TV, కరుణానిధి కలుమొని TV అని ఓపెన్ గా పార్టీ ఛానల్ గా చెప్పి మీడియా run చేసుకుంటున్నారు. అలాగే సాక్షి TV కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటో వేసుకొని న్యూస్ ప్రజెంట్ చేస్తున్నారు. కానీ Yellow Media ETV, point.5Tv BAN Tv మాత్రం చాలా సంవత్సరాలుగా న్యూట్రల్ ముసుగులో జనాలను మోసం చేస్తూ న్యూస్ చేస్తున్నారు. చివరిగా.... యెల్లో మీడియా పుట్టిన తరువాతే బ్లూ మీడియా పుట్టింది. మీడియా మీడియా గా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చింది కాదు. గతంలో మన ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలు కొన్ని examples మాత్రమే: NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTR టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నారు తద్వారా తెలుగుభాషను నాశనం చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో "కిచెన్ కేబినెట్" నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని, NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని, హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని, రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని. రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని.........., ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note: అందుకే బాలకృష్ణ భయపడి చంద్రంతాతకు అతని మీడియా మాఫియా బ్యాచ్ కు సరెండర్ అయ్యాడు.!.. This is just part story of pacha media.. pacha media is about making people banisa of pacha cartel.. and they stoop to such lows to take on opposition like they drag ladies and spread ranku news.. human history lo one of the worst people ee pacha cartel 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
Lovecrusader Posted April 19, 2022 Author Report Share Posted April 19, 2022 24 minutes ago, kdapparao said: This is just part story of pacha media.. pacha media is about making people banisa of pacha cartel.. and they stoop to such lows to take on opposition like they drag ladies and spread ranku news.. human history lo one of the worst people ee pacha cartel Vuu..... Quote Link to comment Share on other sites More sharing options...
VictoryTDP Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 Iyanni oka vaipu but need to appreciate Abn and Ramoji and a few others who are media and entertainment moguls Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 1 hour ago, Lovecrusader said: K.L.N Prasadకు సంబంధించిన ఆంధ్రజ్యోతి పత్రికను అతను చనిపోయాక.... కాంగ్రెస్స్ కు అనుకూలంగా ఒక్క పత్రిక కూడా లేదని ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకోలని కాంగ్రెస్స్ పెద్దలు ప్రయత్నిస్తుండగా...... అక్కడే బ్రోకర్ పని చేసే బాధకృష్ణ (అంతకు ముందు నుండే K.L.N. ప్రసాద్ కు బుతుకిట్టు ఆర్థికంగా నష్టాలు వచ్చేలా కిట్టు లూప్ హోల్స్ క్రియేట్ చేశాడు ) చంద్రంతాతకు రామోజీరావుకు అసలు విషయం చేరవేశాడు. దాంతో "మనది కానీ టీడీపి పార్టీకి, మన పేపర్ కు మరో పేపర్ opposit గా ఉండటం ముప్పు" అని గ్రహించి ముందుగా K.L.N. ప్రసాద్ యెక్క పిల్లల ఆర్థిక మూలాలను, బంధుల ఆస్తులను చంద్రంతాత, రామోజీరావు కుట్రలతో దెబ్బ కొట్టి, రెండో పేపర్ కూడా 'వారిది కానీ టీడీపి పార్టీకే' అనుకూలంగా ఉండాలని అక్కడే బ్రోకర్ గా ఉండే బాధకృషను ఎడిటర్ చేశారు. 4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాలుగా జర్నలిజం జర్నలిజంగా కాకుండా యెల్లో మీడియాగా ఎల్లో జర్నలిజంగా మారడం వల్లనే, ఉదయం వార్త లాంటి ఎన్నో మీడియాను తమకు అనుకూలంగా లేకపోవడంతో తొక్కేయడం వల్ల సాక్షి అనే మీడియా పుట్టింది. ఒకప్పుడు చంద్రం తాత అతని మీడియా వల్ల ఇతర పేపర్లు నడపలేక సాయత్రం పేపర్లు అని వచ్చేవి. వాటిని కూడా తొక్కేయడంతో.... చంద్రం తాత టైంలో అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నక్సల్స్ దగ్గర నుండి కర పత్రాలు కొన్ని బుక్స్ వచ్చేవి. జయలలిత గారు Jaya TV, కరుణానిధి కలుమొని TV అని ఓపెన్ గా పార్టీ ఛానల్ గా చెప్పి మీడియా run చేసుకుంటున్నారు. అలాగే సాక్షి TV కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటో వేసుకొని న్యూస్ ప్రజెంట్ చేస్తున్నారు. కానీ Yellow Media ETV, point.5Tv BAN Tv మాత్రం చాలా సంవత్సరాలుగా న్యూట్రల్ ముసుగులో జనాలను మోసం చేస్తూ న్యూస్ చేస్తున్నారు. చివరిగా.... యెల్లో మీడియా పుట్టిన తరువాతే బ్లూ మీడియా పుట్టింది. మీడియా మీడియా గా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చింది కాదు. గతంలో మన ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలు కొన్ని examples మాత్రమే: NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTR టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నారు తద్వారా తెలుగుభాషను నాశనం చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో "కిచెన్ కేబినెట్" నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని, NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని, హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని, రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని. రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని.........., ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note: అందుకే బాలకృష్ణ భయపడి చంద్రంతాతకు అతని మీడియా మాఫియా బ్యాచ్ కు సరెండర్ అయ్యాడు.!.. u can call him anythinng but he got guts to take on anyone irrespective of party they r better tthan saks Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 As per jaffas, langas KLN kuda pulka kada ....ayaendo toka intalu feel authunnaru...E gajji batch ki other caste evadunna gajje Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 13 minutes ago, Higher_Purpose said: Enti power loki ravadam baddalu kottadama? E lekkana congress enni sarlu baddalu kottaru? Mahametha gadi valla emi kale abn, eenadu ni peekadam 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post mmharshaa Posted April 19, 2022 Popular Post Report Share Posted April 19, 2022 18 minutes ago, Higher_Purpose said: veediki baddalu kottadam tappa kattatam eppudu chetanaindi ley 3 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 27 minutes ago, Higher_Purpose said: those individuals r nothing they got money n no big deal to them ap is disaster devudiki support chesey batch ki dannam Quote Link to comment Share on other sites More sharing options...
chantigaduUS Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 aa prasanth kishore team /jagan team work chestu vunnattu vundi ee forums lo konni rojuluga..all of a sudden i see lot of negative news about Telugu media/TDP pro media. It is same story every where man..take any other state..it is like that only..for that matter..ikkada US lo kuda eppatinuncho alaney kada..ikkadani nunchey..India media nerchukunnattu vundi.. Quote Link to comment Share on other sites More sharing options...
nuvvu_naakina_paalem Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 jai lavdajagan Quote Link to comment Share on other sites More sharing options...
BAVA_BERRY Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 45 minutes ago, chantigaduUS said: aa prasanth kishore team /jagan team work chestu vunnattu vundi ee forums lo konni rojuluga..all of a sudden i see lot of negative news about Telugu media/TDP pro media. It is same story every where man..take any other state..it is like that only..for that matter..ikkada US lo kuda eppatinuncho alaney kada..ikkadani nunchey..India media nerchukunnattu vundi.. Yes @futureofandhra is the biggest gajji musugu paytm jaffa baa. His only intention is to make ppl scold CBN and TDP. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted April 19, 2022 Report Share Posted April 19, 2022 @kdapparao musaloda endhi nellor court lo files mingesaranta. Kakani teedy gadu minister ayyi 3 days kuda kaledhu.Banisa edho okati defend chesko mari. Goa nunch liquor texhi bhumilo dachipettadu riding ki vasthey 15 mandhi poyaru. Banisa dog come on Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.