BattalaSathi Posted May 12, 2023 Report Share Posted May 12, 2023 car lo MP ledu...adhi MP chuttala caru..heading "MP caru kinda padi xxx mrithi" ... TDP ki baaka paper ani tellusu kaani, maree itta prathi daaniki YCP ni blame cheyadam endho ani shock ki gurayina @Android_Halwa Andhra news: వైకాపా ఎంపీకి చెందిన కారు ఢీకొని విశ్రాంత పశువైద్యుడి మృతి Eenadu ~1 minute దెందులూరు: వైకాపా ఎంపీకి చెందిన కారు ఢీకొని విశ్రాంత పశువైద్యాధికారి మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో శుక్రవారం జరిగింది. 16వ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సీతంపేట పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమడోలుకు చెందిన విశ్రాంత పశువైద్యాధికారి ఎస్.నర్సయ్య(65) మృతి చెందారు. దెందులూరు ఎస్.ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లజర్ల వైపు నుంచి విజయవాడ వెళ్తున్న కియా కారు.. అటుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో ఎంపీ మార్గాని భరత్ లేరని, ఆ కారు భరత్ కుటుంబ సభ్యులకు చెందినదిగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కారుతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.