Jump to content

Ladies anta against unanru ani vijayamma ni techaru photo ki pose lu ivataniki


psycopk

Recommended Posts

Memantha Siddham: మేమంతా సిద్ధం... వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర 

27-03-2024 Wed 14:56 | Andhra
  • నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
  • మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర
  • ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు
  • ఈ సాయంత్రం ప్రొద్దుటూరు సిద్ధం సభ 
 
CM Jagan bus tour starts from YSR Ghat in Idupulapaya

ఏపీ సీఎం జగన్ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. 

ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ తన తండ్రి దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. 

అనంతరం ఇడుపులపాయ నుంచి ఎన్నికల సమరశంఖం పూరించారు. వైఎస్సార్ ఘాట్ నుంచి జగన్ బస్సు ముందుకు కదిలింది. ఇవాళ కడప పార్లమెంటు స్థానం పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగనుంది. 

వేంపల్లి, వీఎన్ పల్లి, యర్రగుంట్ల ప్రొద్దుటూరు జంక్షన్, పొట్లదుట్టి మీదుగా మేమంతా సిద్ధం యాత్ర సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకోనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు.
20240327fr6603e62816768.jpg20240327fr6603e59c04689.jpg20240327fr6603e5b70dfcc.jpg20240327fr6603e5ec87193.jpg20240327fr6603e5c597be8.jpg20240327fr6603e5d9ef211.jpg20240327fr6603e5e25f3ad.jpg

Link to comment
Share on other sites

Jagan: జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభం 

27-03-2024 Wed 14:02 | Andhra
  • ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • 21 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర
  • ఈ రాత్రికి ఆళ్లగడ్డలో బస చేయనున్న జగన్
 
CM Jagan Memantha Siddham bus yatra started

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర ప్రారంభమయింది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్... తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి, ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ఎక్కారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమయింది. 

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు కడప జిల్లాలో బస్సుయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు సీఎం చేరుకుంటారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి జగన్ బస చేస్తారు. 
20240327fr6603d87d83ad6.jpg

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

 

Memantha Siddham: మేమంతా సిద్ధం... వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర 

27-03-2024 Wed 14:56 | Andhra
  • నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
  • మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర
  • ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు
  • ఈ సాయంత్రం ప్రొద్దుటూరు సిద్ధం సభ 
 
CM Jagan bus tour starts from YSR Ghat in Idupulapaya

ఏపీ సీఎం జగన్ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. 

ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ తన తండ్రి దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. 

అనంతరం ఇడుపులపాయ నుంచి ఎన్నికల సమరశంఖం పూరించారు. వైఎస్సార్ ఘాట్ నుంచి జగన్ బస్సు ముందుకు కదిలింది. ఇవాళ కడప పార్లమెంటు స్థానం పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగనుంది. 

వేంపల్లి, వీఎన్ పల్లి, యర్రగుంట్ల ప్రొద్దుటూరు జంక్షన్, పొట్లదుట్టి మీదుగా మేమంతా సిద్ధం యాత్ర సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకోనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు.
20240327fr6603e62816768.jpg20240327fr6603e59c04689.jpg20240327fr6603e5b70dfcc.jpg20240327fr6603e5ec87193.jpg20240327fr6603e5c597be8.jpg20240327fr6603e5d9ef211.jpg20240327fr6603e5e25f3ad.jpg

@psycopk Are you campaigning for Jagan also .. Above Pics describing positive campaigning 

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: జగన్ వెంట వైఎస్ ఘాట్ వద్దకు ఎవరు వచ్చారో చూశారా?: చంద్రబాబు 

27-03-2024 Wed 16:49 | Andhra
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • పుత్తూరులో ఎన్నికల ప్రచార సభ
  • బాబాయిని చంపిన వాళ్లను జగన్ వైఎస్ సమాధి వద్దకు తీసుకెళ్లాడన్న చంద్రబాబు
  • జగన్ కు సిగ్గుంటే ఆ పని చేస్తాడా అంటూ ఫైర్
  • జగన్ ప్రజల్లోకి వస్తే ఒక దోషిలా చూస్తారని వెల్లడి 
 
Chandrababu slams CM Jagan in Puthuru Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోరు అని, బోగస్ సర్వేలు చేయిస్తాడని, అందరికీ డబ్బులిచ్చి మేనేజ్ చేయిస్తాడని అన్నారు. పేటీఎం కుక్కల్ని పెట్టుకుని మాపై దాడులు చేయిస్తుంటాడు అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు చెప్పడంలో దిట్ట అని పేర్కొన్నారు. 

జగన్ కు సిగ్గుందా?

జగన్ కు సిగ్గుంటే, తన తండ్రి వైఎస్ సమాధి వద్దకు బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వాళ్లను తీసుకెళతాడా? అని ఘాటుగా విమర్శించారు. జగన్ తో పాటు ఇవాళ బస్సులో ఎవరున్నారు... అవినాశ్ రెడ్డి అని చంద్రబాబు వెల్లడించారు. అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నప్పటికీ అతడికి ఎంపీ టికెట్ ఇచ్చారు... ఎవరిపై అయినా ఆరోపణలు ఉంటే, అవి తేలాక టికెట్ ఇవ్వాలి కానీ, ఇలా మధ్యలోనే ఇస్తే ప్రజలను అవహేళన చేసినట్టే  లెక్క అని చంద్రబాబు వివరించారు. బాబాయినే చంపిన వారికి మీరూ, నేనూ ఒక లెక్కా అని వ్యాఖ్యానించారు. మొన్నటివరకు కొన్ని సందేహాలు ఉండేవని, ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూశాక గెలుపు మనదే అని ధీమా కలుగుతోందని అన్నారు.

నువ్వు రాజకీయాలకు పనికి రావని చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది

ముసుగు వీరుడు మొన్నటివరకు పరదాలు కట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడు రోడ్డు మీదికి వచ్చాడు. జగన్ మోహన్ రెడ్డీ... ఇవాళ చెబుతున్నా... నీ యాత్రలకు ప్రజలు రారు. నిన్ను ఛీ కొడుతున్నారు. నువ్వు వచ్చినా నిన్ను ఒక దోషిలా చూస్తారు. అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలకు పనికిరావని చెప్పే రోజు తొందర్లోనే ఉంది. నిన్నా మొన్నా ఒక కొత్త మాట మాట్లాడుతున్నాడు. ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారునంట. సేదలకు రూ.5కు అన్నం పెట్టే  అన్నా క్యాంటీన్లను రద్దు చేసినవాడు పేదల మనిషి అవుతాడా? తమిళనాడులో అన్నా క్యాంటీన్లు, అమ్మ క్యాంటీన్లు ఉన్నాయా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్ రెడ్డీ... నేను పెట్టాను కాబట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశావు. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా. ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలో అన్నీ పెడతా. 

జగన్ రెడ్డీ సిద్ధంగా ఉండు!

టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెడుతున్నాడు. దేశంలో ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తి ఉందో, వాళ్లందరి కంటే ఎక్కువ ఆస్తి ఉండే ముఖ్యమంత్రి ఈ జగన్ మోహన్ రెడ్డి. ఐదేళ్లలో ప్రజల ఆదాయం తగ్గింది కానీ, జగన్ ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ.10 ఇచ్చి రూ.100 దోచేసిన జలగ ఈ జగన్. ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా... మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాది. జగన్ రెడ్డీ సిద్ధంగా ఉండు... నిన్ను నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు వస్తుంది, నీ తాడేపల్లి ప్యాలెస్ ను ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు వస్తుంది... అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

 

Nuvvu inka ilantivi nammavu ante......

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

 

Chandrababu: జగన్ వెంట వైఎస్ ఘాట్ వద్దకు ఎవరు వచ్చారో చూశారా?: చంద్రబాబు 

27-03-2024 Wed 16:49 | Andhra
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • పుత్తూరులో ఎన్నికల ప్రచార సభ
  • బాబాయిని చంపిన వాళ్లను జగన్ వైఎస్ సమాధి వద్దకు తీసుకెళ్లాడన్న చంద్రబాబు
  • జగన్ కు సిగ్గుంటే ఆ పని చేస్తాడా అంటూ ఫైర్
  • జగన్ ప్రజల్లోకి వస్తే ఒక దోషిలా చూస్తారని వెల్లడి 
 
Chandrababu slams CM Jagan in Puthuru Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోరు అని, బోగస్ సర్వేలు చేయిస్తాడని, అందరికీ డబ్బులిచ్చి మేనేజ్ చేయిస్తాడని అన్నారు. పేటీఎం కుక్కల్ని పెట్టుకుని మాపై దాడులు చేయిస్తుంటాడు అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు చెప్పడంలో దిట్ట అని పేర్కొన్నారు. 

జగన్ కు సిగ్గుందా?

జగన్ కు సిగ్గుంటే, తన తండ్రి వైఎస్ సమాధి వద్దకు బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వాళ్లను తీసుకెళతాడా? అని ఘాటుగా విమర్శించారు. జగన్ తో పాటు ఇవాళ బస్సులో ఎవరున్నారు... అవినాశ్ రెడ్డి అని చంద్రబాబు వెల్లడించారు. అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నప్పటికీ అతడికి ఎంపీ టికెట్ ఇచ్చారు... ఎవరిపై అయినా ఆరోపణలు ఉంటే, అవి తేలాక టికెట్ ఇవ్వాలి కానీ, ఇలా మధ్యలోనే ఇస్తే ప్రజలను అవహేళన చేసినట్టే  లెక్క అని చంద్రబాబు వివరించారు. బాబాయినే చంపిన వారికి మీరూ, నేనూ ఒక లెక్కా అని వ్యాఖ్యానించారు. మొన్నటివరకు కొన్ని సందేహాలు ఉండేవని, ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూశాక గెలుపు మనదే అని ధీమా కలుగుతోందని అన్నారు.

నువ్వు రాజకీయాలకు పనికి రావని చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది

ముసుగు వీరుడు మొన్నటివరకు పరదాలు కట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడు రోడ్డు మీదికి వచ్చాడు. జగన్ మోహన్ రెడ్డీ... ఇవాళ చెబుతున్నా... నీ యాత్రలకు ప్రజలు రారు. నిన్ను ఛీ కొడుతున్నారు. నువ్వు వచ్చినా నిన్ను ఒక దోషిలా చూస్తారు. అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలకు పనికిరావని చెప్పే రోజు తొందర్లోనే ఉంది. నిన్నా మొన్నా ఒక కొత్త మాట మాట్లాడుతున్నాడు. ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారునంట. సేదలకు రూ.5కు అన్నం పెట్టే  అన్నా క్యాంటీన్లను రద్దు చేసినవాడు పేదల మనిషి అవుతాడా? తమిళనాడులో అన్నా క్యాంటీన్లు, అమ్మ క్యాంటీన్లు ఉన్నాయా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్ రెడ్డీ... నేను పెట్టాను కాబట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశావు. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా. ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలో అన్నీ పెడతా. 

జగన్ రెడ్డీ సిద్ధంగా ఉండు!

టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెడుతున్నాడు. దేశంలో ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తి ఉందో, వాళ్లందరి కంటే ఎక్కువ ఆస్తి ఉండే ముఖ్యమంత్రి ఈ జగన్ మోహన్ రెడ్డి. ఐదేళ్లలో ప్రజల ఆదాయం తగ్గింది కానీ, జగన్ ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ.10 ఇచ్చి రూ.100 దోచేసిన జలగ ఈ జగన్. ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా... మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాది. జగన్ రెడ్డీ సిద్ధంగా ఉండు... నిన్ను నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు వస్తుంది, నీ తాడేపల్లి ప్యాలెస్ ను ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు వస్తుంది... అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

Tuesday Morning Omg GIF by Mypenleaks

 

CBN Saab kaburlanni, mangalavaaram kaburle.. aina Rigor Mortis onset ayinattu aa chetulu aa paiki lepudu endo... Janala jeevitallo ematram velugulu choopistado andariki telusu.. Janmabhoomi committee la pratapam ento andaru choosaru... Inkennalo ee mosam chestado..

Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

 

 

1 minute ago, psycopk said:


 

 

 

Enduku neeku maa Anna ante anta Jealousy ...tenor.gif?itemid=8412189

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...